Lok Sabha Elections | తెలంగాణలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది. సాయంత్రం 4 గంటలకు క్యూలైన్లలో నిల్చున్న వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవ�
AP Elections | తెనాలి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శివకుమార్పై ఎలక్షన్ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శివకుమార్ను వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్నవి రాజకీయాలైతే.. ఆ రాజకీయాలను శాసించేది మాత్రం ఓటు. అధికార పార్టీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా? వద్దా? విపక్ష పార్టీ అధికారంలోకి రావాలా? మళ్లీ ప్రతిపక్షంలోనే కూర
AP Elections | తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహలం నెలకొంది. మరికొద్ది గంటల్లో పోలింగ్ జరగనుండటంతో ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి ఏపీ, తెలంగాణ ప్రజలు సొంతూళ్లకు వెళ్తున్నారు. ఉపాధి, ఇతరత్రా అవసరాల కోసం సొంతూళ్�
Telangana | తెలంగాణలో ఈ నెల 13వ తేదీన 17 ఎంపీ స్థానాలకు ఎన్నికలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సెలవు విషయం కీలక నిర్ణయం తీసుకుంది.
TSRTC | ఈ నెల 13వ తేదీన లోక్సభ ఎన్నికల నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. హైదరాబాద్ నగరం నుంచి వివిధ జిల్లాలకు, పట్టణాలకు 2 వేల ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించ�
రాష్ట్రంలో 49 ఏండ్ల లోపు వయసున్న వారే 71 శాతం మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల కమిషన్ అధికారిక లెక్కల ప్రకారం తెలంగాణలో 30-39 సంవత్సరాల వయసున్న వారు అత్యధికంగా 91 లక్షల మంది ఓటర్లు ఉండటం విశేషం. 18, 19 సంవత్సరాల వయసున్న
తమను గెలిపిస్తే రోడ్లు వేస్తాం, కమ్యూనిటీ హాళ్లు కట్టిస్తాం అంటూ రకరకాల హామీలు ఇచ్చే అభ్యర్థులను చాలామందినే చూశాం. కానీ, పశ్చిమ బెంగాల్లోని ఘటల్ లోక్సభ స్థానం నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పో�
లోక్సభ ఎన్నికలు సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని హైదరాబాద్ రిటర్నింగ్ అధికారి అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కలెక్టరేట్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నేపథ్యంలో మే 20 నుంచి జూన్ 3 వరకు జరగాల్సిన టెట్ పరీక్షలను వాయిదావేయాలని టెట్ అభ్యర్థులు, ఓటర్లు శనివారం ఎన్నికల కమిషన్కు లేఖలు రాశారు.
ఎన్నికల పోలింగ్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరుతూ, మధ్యప్రదేశ్ ఇండోర్ నగరంలోని ఫుడ్ షాప్స్ యజమానులు ఓటర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. పోలింగ్ మొదలైన తొలి గంటల్లో ఓటేసేవారికి జిలేబీ, ఐస్క్రీమ్, �
Bajireddy Govardhan | అబద్దాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు రాబోయే ఎన్నికల్లో ఓట్లతో సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బాజీరెడ్డి గోవర్దన్ పిలుపునిచ్చారు.
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల ఓటర్లు ఈ సారి ఎటు వేయనున్నారో రెండు రాష్ర్టాల అధికారులు, నాయకులకు అంతుచిక్కడం లేదు. 2019 పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి రావడంతో ఆ ప్రాంత ప్రజలు కొందరు మహారాష్ట్రలో, మరికొ�