Hyderabad | హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉన్న పరిస్థితులను, వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకున�
Mallikarjun Kharge | ప్రధాని నరేంద్ర మోదీ ఓటర్లను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. భారత కూటమి అధికారంలోకి వస్తే రామ మందిరంపై బుల్డోజర్ నడుపుతారన్న మోదీ వ్యాఖ్యలపై ఎన్నికల క
దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. ఇప్పటికే నాలుగు దశల పోలింగ్ ముగియగా.. ఐదో దశకు సన్నాహాలు జరుగుతున్నాయి. కానీ, ఇప్పటికీ ఏ పార్టీ జెండా ఎగురుతుందో, ఏ కూటమి అధికార కుర్చీపై పాగ�
ఉత్తరప్రదేశ్లోని లక్నో విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త ఇది! లోక్సభ ఎన్నికల్లో తల్లిదండ్రులు ఓటు వేస్తే, వారి పిల్లలకు పరీక్షల్లో అదనపు మార్కులు వేస్తామని కొన్ని కళాశాలలు ప్రకటించాయి.
రాష్ట్రవ్యాప్తంగా పలు పోలింగ్ బూత్ల వద్ద ఈవీఎంలు మొరాయించాయి. ఫలితంగా ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. వివరాల్లోకెళ్తే.. నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండంలోని నాలుగు గ్రామాల్లో ఈవీఎం మిషన్లు పనిచేయలేదు. అధ�
Lok Sabha Elections | తెలంగాణలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది. సాయంత్రం 4 గంటలకు క్యూలైన్లలో నిల్చున్న వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవ�
AP Elections | తెనాలి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శివకుమార్పై ఎలక్షన్ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శివకుమార్ను వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్నవి రాజకీయాలైతే.. ఆ రాజకీయాలను శాసించేది మాత్రం ఓటు. అధికార పార్టీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా? వద్దా? విపక్ష పార్టీ అధికారంలోకి రావాలా? మళ్లీ ప్రతిపక్షంలోనే కూర
AP Elections | తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహలం నెలకొంది. మరికొద్ది గంటల్లో పోలింగ్ జరగనుండటంతో ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి ఏపీ, తెలంగాణ ప్రజలు సొంతూళ్లకు వెళ్తున్నారు. ఉపాధి, ఇతరత్రా అవసరాల కోసం సొంతూళ్�
Telangana | తెలంగాణలో ఈ నెల 13వ తేదీన 17 ఎంపీ స్థానాలకు ఎన్నికలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సెలవు విషయం కీలక నిర్ణయం తీసుకుంది.
TSRTC | ఈ నెల 13వ తేదీన లోక్సభ ఎన్నికల నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. హైదరాబాద్ నగరం నుంచి వివిధ జిల్లాలకు, పట్టణాలకు 2 వేల ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించ�
రాష్ట్రంలో 49 ఏండ్ల లోపు వయసున్న వారే 71 శాతం మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల కమిషన్ అధికారిక లెక్కల ప్రకారం తెలంగాణలో 30-39 సంవత్సరాల వయసున్న వారు అత్యధికంగా 91 లక్షల మంది ఓటర్లు ఉండటం విశేషం. 18, 19 సంవత్సరాల వయసున్న