తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల ఓటర్లు ఈ సారి ఎటు వేయనున్నారో రెండు రాష్ర్టాల అధికారులు, నాయకులకు అంతుచిక్కడం లేదు. 2019 పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి రావడంతో ఆ ప్రాంత ప్రజలు కొందరు మహారాష్ట్రలో, మరికొ�
పోలింగ్ సమయంలో ఓటరు వేలిపై ప్రత్యేకమైన బ్లూ ఇంక్ను మార్క్గా వేస్తారు. రిగ్గింగ్ జరుగకుండా ఇదో ఏర్పాటు. ఇలా వేసిన ఇంక్ కొన్నిరోజులపాటు అలాగే ఉంటుంది. అయితే, ఈ ప్రత్యేక ఇంక్ను కర్ణాటకలోని మైసూరులో ఉ�
మండలంలోని ముత్తిరెడ్డిపల్లిలో బతికున్న 115 మంది ఓటర్ల తొలగింపుపై గ్రామానికి చెందిన అంజన్గౌడ్, భాస్కర్ గురువారం అదనపు కలెకర్టర్ కుమార్దీపక్కు ఫిర్యాదు చేశారు. ముత్తిరెడ్డిపల్లికి చెందిన ఓటర్లను ఏ
Lok Sabha Elections | పశ్చిమ బెంగాల్లో లోక్సభ తొలి దశ ఎన్నికలు ఈ నెల 19న నిర్వహించనున్నారు. మొత్తం మూడు లోక్సభ నియోజకవర్గాలకు 37 మంది బరిలో ఉన్నారు. వీరిలో 10 మంది కోటీశ్వరులే.
85 సంవత్సరాలు నిండిన వృద్ధులు ఓటు హకును వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం హోమ్ ఓటింగ్ విధానం కల్పించినట్లు గానే, పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయలేని దివ్యాంగులకు హోమ్ ఓటింగ్ సదుపాయాన్ని క�
అమెరికా అధ్యక్షుడు జో బైడన్ పట్ల కీలక రాష్ర్టాల్లో ఓటర్లు చాలా అసంతృప్తిలో ఉన్నారు. వాల్స్ట్రీట్ జర్నల్ ఇటీవల నిర్వహించిన ఒపీనియన్ పోల్లో బైడన్ కన్నా డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నట్టు తేలింద�
Voters | లోక్సభ ఎ న్నికల వేళ అస్సాంలోని సోనిట్పూర్ జిల్లా నేపాలి పామ్ గ్రామం ఇప్పుడు అందరి దృష్టినీ ఆ కర్షిస్తున్నది. కారణం ఇక్కడ ఒకే కుటుంబంలో ఏకంగా 1200 మంది ఓటర్లు ఉన్నారు. దీంతో వారిని ప్ర సన్నం చేసుకునేం
Vote from Home | లోక్సభ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) వికాస్ రాజ్ స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో సోమవారం ఆయన మీ�
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికలకు నగారా మోగింది. ఈ ఎన్నికల్లో 85 ఏండ్లు నిండిన వారికి కేంద్ర ఎన్నికల సంఘం శుభవార్త వినిపించింది. 85 ఏండ్ల వయసు పైబడిన వారందరూ తమ ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకునేం�
రాజకీయ పార్టీలు ఇచ్చే ఎన్నికల హామీల అమలు సాధ్యాసాధ్యాల గురించి తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య అధికారి రాజీవ్ కుమార్ అన్నారు.
MP Elections | షెడ్యూల్ ఎప్పుడు విడుదలైనా రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సర్వసన్నద్ధమవుతున్నది. ఇప్పటికే అన్ని స్థాయిల ఎన్నికల అధికారులకు శిక్షణ, ఈవీఎంల పరిశీలన, ఓటరుక
పార్టీ ఫిరాయింపుదార్లకు అడ్డుకట్ట వేస్తూ కేరళ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఓ పార్టీ నుంచి ఎన్నికై మరో పార్టీలోకి ఫిరాయించేవారు మళ్లీ ప్రజాతీర్పును కోరాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రజలెన్నుక�
త్వరలో జరుగనున్న 18వ లోక్సభ ఎన్నికల్లో దాదాపు 96 కోట్ల మందికి పైగా పౌరులు ఓటేసేందుకు అర్హులుగా ఉన్నారు. వీరిలో 47 కోట్ల మంది మహిళలు ఉన్నారని, మొత్తం ఓటర్లలో 1.73 కోట్ల మందికి పైగా 18-19 ఏండ్ల వయస్కుల వారేనని ఎన్ని�