Telangana | తెలంగాణలో ఈ నెల 13వ తేదీన 17 ఎంపీ స్థానాలకు ఎన్నికలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సెలవు విషయం కీలక నిర్ణయం తీసుకుంది.
TSRTC | ఈ నెల 13వ తేదీన లోక్సభ ఎన్నికల నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. హైదరాబాద్ నగరం నుంచి వివిధ జిల్లాలకు, పట్టణాలకు 2 వేల ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించ�
రాష్ట్రంలో 49 ఏండ్ల లోపు వయసున్న వారే 71 శాతం మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల కమిషన్ అధికారిక లెక్కల ప్రకారం తెలంగాణలో 30-39 సంవత్సరాల వయసున్న వారు అత్యధికంగా 91 లక్షల మంది ఓటర్లు ఉండటం విశేషం. 18, 19 సంవత్సరాల వయసున్న
తమను గెలిపిస్తే రోడ్లు వేస్తాం, కమ్యూనిటీ హాళ్లు కట్టిస్తాం అంటూ రకరకాల హామీలు ఇచ్చే అభ్యర్థులను చాలామందినే చూశాం. కానీ, పశ్చిమ బెంగాల్లోని ఘటల్ లోక్సభ స్థానం నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పో�
లోక్సభ ఎన్నికలు సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని హైదరాబాద్ రిటర్నింగ్ అధికారి అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కలెక్టరేట్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నేపథ్యంలో మే 20 నుంచి జూన్ 3 వరకు జరగాల్సిన టెట్ పరీక్షలను వాయిదావేయాలని టెట్ అభ్యర్థులు, ఓటర్లు శనివారం ఎన్నికల కమిషన్కు లేఖలు రాశారు.
ఎన్నికల పోలింగ్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరుతూ, మధ్యప్రదేశ్ ఇండోర్ నగరంలోని ఫుడ్ షాప్స్ యజమానులు ఓటర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. పోలింగ్ మొదలైన తొలి గంటల్లో ఓటేసేవారికి జిలేబీ, ఐస్క్రీమ్, �
Bajireddy Govardhan | అబద్దాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు రాబోయే ఎన్నికల్లో ఓట్లతో సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బాజీరెడ్డి గోవర్దన్ పిలుపునిచ్చారు.
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల ఓటర్లు ఈ సారి ఎటు వేయనున్నారో రెండు రాష్ర్టాల అధికారులు, నాయకులకు అంతుచిక్కడం లేదు. 2019 పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి రావడంతో ఆ ప్రాంత ప్రజలు కొందరు మహారాష్ట్రలో, మరికొ�
పోలింగ్ సమయంలో ఓటరు వేలిపై ప్రత్యేకమైన బ్లూ ఇంక్ను మార్క్గా వేస్తారు. రిగ్గింగ్ జరుగకుండా ఇదో ఏర్పాటు. ఇలా వేసిన ఇంక్ కొన్నిరోజులపాటు అలాగే ఉంటుంది. అయితే, ఈ ప్రత్యేక ఇంక్ను కర్ణాటకలోని మైసూరులో ఉ�
మండలంలోని ముత్తిరెడ్డిపల్లిలో బతికున్న 115 మంది ఓటర్ల తొలగింపుపై గ్రామానికి చెందిన అంజన్గౌడ్, భాస్కర్ గురువారం అదనపు కలెకర్టర్ కుమార్దీపక్కు ఫిర్యాదు చేశారు. ముత్తిరెడ్డిపల్లికి చెందిన ఓటర్లను ఏ
Lok Sabha Elections | పశ్చిమ బెంగాల్లో లోక్సభ తొలి దశ ఎన్నికలు ఈ నెల 19న నిర్వహించనున్నారు. మొత్తం మూడు లోక్సభ నియోజకవర్గాలకు 37 మంది బరిలో ఉన్నారు. వీరిలో 10 మంది కోటీశ్వరులే.
85 సంవత్సరాలు నిండిన వృద్ధులు ఓటు హకును వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం హోమ్ ఓటింగ్ విధానం కల్పించినట్లు గానే, పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయలేని దివ్యాంగులకు హోమ్ ఓటింగ్ సదుపాయాన్ని క�
అమెరికా అధ్యక్షుడు జో బైడన్ పట్ల కీలక రాష్ర్టాల్లో ఓటర్లు చాలా అసంతృప్తిలో ఉన్నారు. వాల్స్ట్రీట్ జర్నల్ ఇటీవల నిర్వహించిన ఒపీనియన్ పోల్లో బైడన్ కన్నా డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నట్టు తేలింద�