అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా జరిగింది. సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. వృద్ధులు, దివ్యాంగులు, బాలింతలు, యువకులు పోలింగ్ కే
జిల్లాలోని రూరల్, అర్బన్ నియోజకవర్గాల్లో గురువారం నిర్వహించిన ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు మౌలిక వసతుల�
ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. అధికారులు, సిబ్బంది పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. కీసర మండలం బోగారంలోని హోలీమేరీ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎం పంపి ణీ కేంద్రం నుంచి నియోజకవర్గంలోన
TS Assembly Elections | తెలంగాణలో ఓట్ల పండుగ గురువారం జరుగనున్నది. అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఉద్యోగ.. ఉపాధి పనుల కోసం హైదరాబాద్ రాగా.. ఈ
తెలంగాణకు 2014 ఒక ముఖ్యమైన మలుపు కాగా, అప్పటినుంచి పదేండ్ల తర్వాత ఈ 2023 ఒక ముఖ్యమైన మైలురాయి కానున్నది. 2014 ఎందువల్ల ముఖ్యమైన మలుపో చెప్పనక్కరలేదు. అది భారతదేశానికి 1947 వంటిది. అంతకుముందటి సుదీర్ఘ కాలమంతా ఇతరుల ప�
రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఓటరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తక్కువ మంది ఓటర్లున్నా సమీపంలోనే ఓటు వేసే సదుపాయాన్ని కల్పించింది.
డీప్ఫేక్పై బీఆర్ఎస్ శ్రేణులు, సోషల్ మీడియా వారియర్స్ను మంత్రి కేటీఆర్ (Minister KTR) అప్రమత్తం చేశారు. పోలింగ్ సమీపిస్తుండటంతో డీప్ఫేక్లు (Deep Fake) చాలా రావొచ్చని హెచ్చరించారు.
Telangana | తెలంగాణ ఎన్నికల పోలింగ్ రోజున ప్రభుత్వం సెలవు ప్రకటించిందని.. అలాగని ప్రతి ఒక్కరు ఆ రోజును హాలిడే (సెలవు రోజు)గా కాకుండా ఓటింగ్ డే (ఓటు వేసే దినం)గా గుర్తించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస�
రాష్ట్రంలో ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో 9 వేల మంది ఓటర్లు ఇంటి వద్దే తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. వీరిలో దివ్యాంగులు, 80 ఏండ్ల పైబడిన వారు, అత్యవసర సేవలందించే 13 శాఖల అధికారులు, ఉద్యోగులు ఉన్నారు.
ఈనెల 30న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 80 ఏండ్లు దాటిన వారితోపాటు పీడబ్ల్యూడీ ఓటర్లు ఇంటి వద్దనే ఓటేసే అవకాశాన్ని భారత ఎన్నికల కమిషన్ కల్పించింది. ఈ నేపథ్యంలో అర్హులైన వారు ఓటు వేసే అవకాశం కల్పించేందుకు �