సంగారెడ్డి జిల్లా తుది ఓటరు జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. జిల్లాలో మొత్తం 13,93,711 మంది ఓటర్లు ఉన్నారు. ఇటీవల ఎన్నికల కమిషన్ ఆన్లైన్లో అవకాశం ఇవ్వడంతో యువకులు భారీగా చేరారు. ఇంతకు ముందు ఓటర్లు 13,55,958 ఉం�
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను ప్రకటించింది. రాష్ట్ర చరిత్రలోనే ఈసారి అత్యధికమంది తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా, వీరిలో అత్యధికులు మహళలే ఉండటం విశేషం. ఈసీ జాబితా ప్రకా�
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఓటర్ల తుది జాబితాను ఎన్నికల విభాగం అధికారులు విడుదల చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో(పటాన్చెరు నియోజకవర్గంలోని రెండు డివిజన్లకు) ఓటర్లు మొత్తం 1,09,56,477గా తేల
అక్టోబర్ 4వ తేదీన విడుదల చేసిన ఓటరు జాబితా తరువాత జిల్లాలో కొత్తగా 1,67,163 మంది ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. దీంతో జిల్లాలో ఓటర్ల సంఖ్య 35,23,219కి చేరింది. ఇందులో పురుషులు 18,22,366 మంది ఉండగా, మహిళలు 16,99,600 మంది
Greater Hyderabad Voters | గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలోని 15 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 45,36,852 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 23,22,623 మంది, మహిళలు 22,13,902 మంది ఉన్నారు.
గ్రేటర్లో భారీగా ఓటర్లు ఉన్నా.. ఓటేసేవాళ్లు తక్కువ. వచ్చినా భారీ క్యూ లైన్లు తిరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇక గంటల తరబడి క్యూ లైన్లలో ఎలా నిలబడలి..? అంటూ ఇంటికే పరిమితమయ్యే వారుంటారు.
ఓటర్ ఎపిక్ కార్డు లేకుండా భారత ఎన్నికల సంఘం సూచించిన 12 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి ఉన్నప్పటికీ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని హైదరాబాద్ ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ వెల్లడించారు.
సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై ప్రత్యేక దృష్టి సారించాం.. ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమించిన పోస్టులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం.. అని మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్ట
రాష్ట్ర శాసనసభకు శాంతియుత వాతావరణంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు సహకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ కోరారు. ప్రతి ఫిర్యాదుకు స్పందిస్తామని చెప్పారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 3.6 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. కొత్తగా 8 లక్షల మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఎన్నారై ఓటర్లు భారీగా పెరిగారు. 2014లో కేవలం ఐదుగురే ఎన్నారై ఓటర్లు ఉండగా.. 2018లో ఈ సంఖ్య 244కి, ఇప్పుడు ఏకంగా 2,780కి చేరింద�
ఓటరు నమోదు పెంపునకు ప్రతి గ్రామంలో ఓటర్లను చైతన్యం చేయడానికి సాంస్కృతిక కళాకారులతో కళాజాత కార్యక్రమాలు నిర్వహించాలని మెదక్ ఎన్నికల అధికారి రాజర్షి షా అన్నారు.
రాష్ట్ర శాసనసభ ఎన్నిలకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) పచ్చా జెండా ఊపింది. నోటిఫికేషన్, నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ, స్క్రూటిని, ఎన్నికలు, కౌంటింగ్ తేదీలను సైతం ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వచ్�
పోలింగ్లో ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొనేలా.. వారిని ఆకర్షించేందుకు ఎన్నికల కమిషన్ వినూత్న రీతిలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. స్థానిక సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా ఆయా జిల్లా ల్లో పోలిం