Loksabha Elections | లోక్సభ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలలో లోక్సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఓటర్ల జాబితా సవరణ �
ఎన్నికలు అనగా నే ఓటర్ల కోసం సవాలక్ష సౌకర్యాలు చేయటం చూస్తుంటాం. కానీ, ఎన్నికల సిబ్బందిని అంత గా పట్టించుకోరు. డ్యూటీకి వచ్చారు కాబట్టి వాళ్లకు టీ, టిఫిన్, భోజనం పెట్టేసి మమ అనిపించటం కామన్.
కోటి మందికి పైగా నివసిస్తున్న మహానగరం. అయితే బాధ్యతాయుతంగా ఉండాల్సిన ఓటరు ప్రతీసారి ఎన్నికలకు దూరంగా ఉండటంతో ఓటింగ్ శాతం చాలా తకువగా నమోదవుతోంది. ఏ ఎన్నికలైనా 50 శాతానికి మించి దాటడం లేదు. ఓటర్లలో నిర్లి
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా జరిగింది. సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. వృద్ధులు, దివ్యాంగులు, బాలింతలు, యువకులు పోలింగ్ కే
జిల్లాలోని రూరల్, అర్బన్ నియోజకవర్గాల్లో గురువారం నిర్వహించిన ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు మౌలిక వసతుల�
ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. అధికారులు, సిబ్బంది పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. కీసర మండలం బోగారంలోని హోలీమేరీ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎం పంపి ణీ కేంద్రం నుంచి నియోజకవర్గంలోన
TS Assembly Elections | తెలంగాణలో ఓట్ల పండుగ గురువారం జరుగనున్నది. అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఉద్యోగ.. ఉపాధి పనుల కోసం హైదరాబాద్ రాగా.. ఈ
తెలంగాణకు 2014 ఒక ముఖ్యమైన మలుపు కాగా, అప్పటినుంచి పదేండ్ల తర్వాత ఈ 2023 ఒక ముఖ్యమైన మైలురాయి కానున్నది. 2014 ఎందువల్ల ముఖ్యమైన మలుపో చెప్పనక్కరలేదు. అది భారతదేశానికి 1947 వంటిది. అంతకుముందటి సుదీర్ఘ కాలమంతా ఇతరుల ప�