తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య 3 కోట్లకు చేరింది. గత ఐదేండ్లలో 19 లక్షల మంది ఓటర్లు పెరిగారు. 2018 ఎన్నికల నాటికి రాష్ట్రంలో 2.8 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 2023 జనవరిలో ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం ఆ
జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ బీ గోపి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో సమీక్షాసమావేశం నిర్వహించారు.
Nitin Gadkari | కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులు పోస్టర్లు, బ్యానర్లు పెట్టకుండా ప్రజలపై నమ్మకం, ప్రేమ పెంచుకోవడం ద్వారా ఎన్నికల్లో గెలవొచ్చని అన్నారు.
నిర్మల్ జిల్లాలో ఆయా రైస్మిల్లర్లకు కేటాయించిన వరి ధాన్యం సీఎంఆర్ను నిర్ణీత గడువులో గా ఎఫ్సీఐకి అందించాలని కలెక్టర్ వరుణ్రెడ్డి అధికారులను ఆదేశించారు. కొత్త కలెక్టరేట్ సమీకృత భవనంలో రైస్మిల్
మెట్పల్లి మం డలంలో మేజర్ గ్రామపంచాయతీగా కొనసాగుతున్న బండలింగాపూర్ను పది రెవెన్యూ గ్రామాలతో నూతన మండలంగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
లా రియోజా ప్రావిన్స్లోని (La Rioja province) విల్లారోయా (Villaroya) గ్రామంలో స్థానిక ఎన్నికలు (Local Elections) జరుగుతున్నాయి. ఏడుగురు మాత్రమే ఓట్ల కోసం తమ పేరును రిజిస్టర్ చేసుకున్నారు.
ఆరుకన్నా ఎక్కువ ఓటర్లు ఉన్న గృహాలను విధిగా వెళ్లి పరిశీలించాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో
కర్ణాటక ఓటర్లు మార్పు కోరుకున్నారు. ఆ దిశగా నిర్ణయాత్మక తీర్పు ఇచ్చారు. దేశంలో మతతత్వ రాజకీయాలు, నిరంకుశ పాలన సాగిస్తున్న బీజేపీకి కన్నడ ఓటర్లు తగిన బుద్ధి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు
ఓటర్ల తొలగింపుపై రీ సర్వేను వేగంగా చేపడుతున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా అధికారులు రంగంలోకి దిగారు. రెండు, మూడు చోట్ల ఓట్లు కలిగిన వారి తొలగింపులో జరిగిన పొరపాట్లను సరిదిద్దేందుక�
జిల్లాలోని ఓటర్లందరికీ ఎపిక్ కార్డులు అందించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ జాయింట్ ఎలక్షన్ అధికారి రవికిరణ్ ఆదేశించారు. జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో శనివారం కలెక�
రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నేడు ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగను
అంతంత మాత్రంగానే ఓటింగ్ స్వతంత్రం వచ్చి ఏండ్లు గడుస్తున్నా.. ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నా ఓటింగ్ శాతం మాత్రం ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ఓటు హక్కు వినియోగదారు సంఖ్య సగటున 50-60 శాతానికి మించడం లేదు.