ఓటు హక్కు నమోదు కోసం కొత్తగా 17 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. తాము చేపట్టిన విస్తృత ప్రచారం వల్లే ఇది సాధ్యమైందని తెలిపింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేస�
కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఓటర్లకు సమీప ప్రాంతంలో మరో మూడు పోలింగ్బూత్ కేంద్రాలను ఏర్పాటు చేస్తే మేలు కలుగుతుందని మాజీ సర్పంచ్ జెమ్మి గమణిదేవేందర్ ప్రజావాణిలో జిల్లా అధికార ంత్రాంగం దృష్టికి �
కొత్తగా ఓటు నమోదుతోపాటు మార్పులు, చేర్పులకు అవకాశం కల్పిస్తూ ఎన్నికల సంఘం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసింది. రెండు రోజుల కార్యక్రమంలో భాగంగా తొలిరోజు శనివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పోలింగ్ కేంద్రా�
చాకలి ఐలమ్మ సాక్షిగా తమ ఓటు ప్రస్తుత ప్రభుత్వ విప్, చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యుడు బాల్క సుమన్కే వేస్తామంటూ రజక సంఘం నాయకులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ మేరకు శ
అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అడుగులు పడుతున్నాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఒక్కో పనిని చకచకా పూర్తి చేస్తున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులు ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల
సూర్యాపేట జిల్లా ముసాయిదా ఓటర్ల జాబితాను అధికారులు విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా 9,34,402 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ముసాయిదా జాబితాను జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు స్థానిక ఆర్డీఓ �
ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి వజ్రాయుధం. సరైన నాయకుడిని ఎన్నుకోవాలంటే ముందుగా మీకు ఓటు ఉండాలి. అందుకే ఓటర్ల జాబితాలో మీ పేరుందో.. లేదో పరిశీలించుకోండి. అందుకు ఎన్నో విధానాలున్నాయి.
తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య 3 కోట్లకు చేరింది. గత ఐదేండ్లలో 19 లక్షల మంది ఓటర్లు పెరిగారు. 2018 ఎన్నికల నాటికి రాష్ట్రంలో 2.8 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 2023 జనవరిలో ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం ఆ
జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ బీ గోపి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో సమీక్షాసమావేశం నిర్వహించారు.
Nitin Gadkari | కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులు పోస్టర్లు, బ్యానర్లు పెట్టకుండా ప్రజలపై నమ్మకం, ప్రేమ పెంచుకోవడం ద్వారా ఎన్నికల్లో గెలవొచ్చని అన్నారు.
నిర్మల్ జిల్లాలో ఆయా రైస్మిల్లర్లకు కేటాయించిన వరి ధాన్యం సీఎంఆర్ను నిర్ణీత గడువులో గా ఎఫ్సీఐకి అందించాలని కలెక్టర్ వరుణ్రెడ్డి అధికారులను ఆదేశించారు. కొత్త కలెక్టరేట్ సమీకృత భవనంలో రైస్మిల్
మెట్పల్లి మం డలంలో మేజర్ గ్రామపంచాయతీగా కొనసాగుతున్న బండలింగాపూర్ను పది రెవెన్యూ గ్రామాలతో నూతన మండలంగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.