ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. ముసాయిదా జాబితా అనంతరం జిల్లాలో ఓటర్ల సంఖ్య పెరిగింది. అయితే నవంబర్ 9న ఓటరు ముసాయిదాను ప్రకటించిన ఎన్నికల సంఘం డిసెంబర్ 8 వరకు కొత్త ఓటర్ల నమోదుతోపాటు మార్
ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను ఈ నెల 26 నాటికి పరిశీలన ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ ఆదేశించారు.
Dimple Yadav | ఓటర్లను బీజేపీ నాయకులు కొంటున్నారని సమాజ్వాదీ పార్టీ నాయకురాలు డింపుల్ యాదవ్ ఆరోపించారు. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్ యాదవ్ మృతితో ఖాళీ అయిన ఉత్తర్ప్రదేశ్లోని మెయిన్పుర�
18 ఏండ్లు నిండనున్న యువత ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. బోథ్ గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన ఓటరు నమోదు కేంద్రాలను ఆదివారం ఆమె సందర్శించారు.
ఎనిమిదిన్నరేండ్ల బీజేపీ పాలనలో గ్యాస్ సిలిండర్ ధర మూడు రెట్లు పెరిగింది. పెట్రోల్పై 194 శాతం, డీజిల్పై 512 శాతం పన్ను మోత మోగింది. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎంతలా అంటే.. తాము ఎదుర�