లా రియోజా ప్రావిన్స్లోని (La Rioja province) విల్లారోయా (Villaroya) గ్రామంలో స్థానిక ఎన్నికలు (Local Elections) జరుగుతున్నాయి. ఏడుగురు మాత్రమే ఓట్ల కోసం తమ పేరును రిజిస్టర్ చేసుకున్నారు.
ఆరుకన్నా ఎక్కువ ఓటర్లు ఉన్న గృహాలను విధిగా వెళ్లి పరిశీలించాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో
కర్ణాటక ఓటర్లు మార్పు కోరుకున్నారు. ఆ దిశగా నిర్ణయాత్మక తీర్పు ఇచ్చారు. దేశంలో మతతత్వ రాజకీయాలు, నిరంకుశ పాలన సాగిస్తున్న బీజేపీకి కన్నడ ఓటర్లు తగిన బుద్ధి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు
ఓటర్ల తొలగింపుపై రీ సర్వేను వేగంగా చేపడుతున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా అధికారులు రంగంలోకి దిగారు. రెండు, మూడు చోట్ల ఓట్లు కలిగిన వారి తొలగింపులో జరిగిన పొరపాట్లను సరిదిద్దేందుక�
జిల్లాలోని ఓటర్లందరికీ ఎపిక్ కార్డులు అందించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ జాయింట్ ఎలక్షన్ అధికారి రవికిరణ్ ఆదేశించారు. జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో శనివారం కలెక�
రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నేడు ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగను
అంతంత మాత్రంగానే ఓటింగ్ స్వతంత్రం వచ్చి ఏండ్లు గడుస్తున్నా.. ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నా ఓటింగ్ శాతం మాత్రం ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ఓటు హక్కు వినియోగదారు సంఖ్య సగటున 50-60 శాతానికి మించడం లేదు.
ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. ముసాయిదా జాబితా అనంతరం జిల్లాలో ఓటర్ల సంఖ్య పెరిగింది. అయితే నవంబర్ 9న ఓటరు ముసాయిదాను ప్రకటించిన ఎన్నికల సంఘం డిసెంబర్ 8 వరకు కొత్త ఓటర్ల నమోదుతోపాటు మార్
ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను ఈ నెల 26 నాటికి పరిశీలన ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ ఆదేశించారు.