యూపీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర మంత్రి రాకేష్ సచన్ ఓటర్లను ఉద్దేశించి మీకు మద్యం కావాలా..అధికారం కావాలా తేల్చుకోవాలని వ్యాఖ్యానించారు.
ఇంఫాల్ : మణిపూర్ అసెంబ్లీకి మొదటి దశ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. కెయిరౌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓ వ్యక్తి ఓటర్లకు పోలింగ్ కేంద్రంలోనే డబ్బులు పంపిణీ చేశాడు. ఈ దృశ్యా�
Manipur | మణిపూర్లో (Manipur) అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు ఆరంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరుగనుంది. ఉదయం 11 గంటల వరకు 27.34 శాతం ఓటింగ్ నమోదయింది.
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొనే సుల్తాన్పూర్ ఎన్నికల ప్రచార సభకు ఇరువైపులా నాలుగు బుల్డోజర్లు పెట్టడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ‘బాబా కా బుల్డోజర్' అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. �
National Voter's Day: దేశంలో 95.3 కోట్ల మందికిపైగా ఓటర్లు ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి (చీఫ్ ఎలక్షన్ కమిషనర్) సుశీల్చంద్ర అన్నారు. ఇవాళ జరిగిన నేషనల్ ఓటర్స్ డే
మహిళల కంటే పురుష ఓటర్లే అధికం ఏడాదిలో పెరిగిన ఓటర్లు 1.91 లక్షలు హైదరాబాద్ జిల్లాలో అత్యధికం ములుగు జిల్లాలో అత్యల్పం తుది జాబితాను వెల్లడించిన సీఈవో హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని మొత్�
షాద్నగర్ : ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి దరఖాస్తును పరిశీలించి ఓటు హక్కును కల్పించాలని, అన్ని ప్రాంతాల్లో ఓటర్ జాబితాను సవరించి తుది జాబితాను సిద్ధ�
అమరావతి: ఏపీలో వైఎస్సార్సీపీని ఆదరించిన నగర, మున్సిపల్ ఓటర్లకు ఏపీ సీఎం వైఎస్ జగన్ ధన్యవాదాలు తెలిపారు. బుధవారం జరిగిన స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపులో అధికార వైఎస్సార్సీపీకి పట్టం గట్టినందుకు ట్వ�
కుత్బుల్లాపూర్, నవంబర్ 5 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఓటరు జాబితా ముసాయిదాపై విడుదలైన నోటిఫికేషన్పై శుక్రవారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో అఖిలపక్ష నాయకుల అభిప్రాయ సేకరణ చేపట్టారు. జంట సర్కిళ్ల ఉప �
ముసాయిదా ఓటరు జాబితా విడుదల రంగారెడ్డి జిల్లాలో 31,49,800, వికారాబాద్లో 9,01,623 ఓటర్లు జనవరి 2022 నాటికి 18 ఏండ్లు నిండిన వారికి ఓటరుగా నమోదుకు అవకాశం డిసెంబర్ 20 వరకు దరఖాస్తుల పరిశీలన పోలింగ్ కేంద్రాల్లో అందుబాటు�
వరంగల్ : 18 సంవత్సరాలు నిండిన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమా�
అశ్వారావుపేట: ఓటర్ల జాబితాలో సవరణలకు సహకరించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు రాజకీయ పార్టీల నాయకులకు సూచించారు. పోలింగ్ కేంద్రాల పునర్విభజన, కొత్త కేంద్రాల ఏర్పాట�