మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్లో బీజేపీ శ్రేణులకు ఓటర్లు చుక్కలు చూపించారు. పోలింగ్ సందర్భంగా బీజేపీ నేతల వ్యవహారశైలితో తీవ్ర ఇబ్బందులు పడ్డ ఓటర్లు తిట్ల దండకం అందుకుని శాపనార్థాలు పెట్టారు.
Munugode by Poll | మునుగోడు ఉప ఎన్నికపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాల్లో క్యూలైన్లు ఉన్నాయని పేర్కొన్నారు.
హైదరాబాద్లో రూ.3.5 కోట్ల హవాలా సొమ్ము పట్టుబడింది. దీనిని హిమాయత్నగర్ నుంచి హయత్నగర్కు ఒక కారులో తరలిస్తుండగా నార్త్జోన్ పోలీసులు పట్టుకొన్నారు. దీనిని ఉప ఎన్నిక జరగనున్న మునుగోడుకు తరలించేందుకు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్పై వరాల కుంభవృష్టి కురిపిస్తున్నారు. ఈ ఏడాది చివరలో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాష్ట్రంపై వేలకోట్ల నిధులు కుమ్మరిస్తున్నారు.
మీ పిల్లల భవిష్యత్ బాగుండాలంటే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి ఓటు వేయాలని ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఓటర్లను కోరారు.
యూపీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర మంత్రి రాకేష్ సచన్ ఓటర్లను ఉద్దేశించి మీకు మద్యం కావాలా..అధికారం కావాలా తేల్చుకోవాలని వ్యాఖ్యానించారు.
ఇంఫాల్ : మణిపూర్ అసెంబ్లీకి మొదటి దశ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. కెయిరౌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓ వ్యక్తి ఓటర్లకు పోలింగ్ కేంద్రంలోనే డబ్బులు పంపిణీ చేశాడు. ఈ దృశ్యా�
Manipur | మణిపూర్లో (Manipur) అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు ఆరంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరుగనుంది. ఉదయం 11 గంటల వరకు 27.34 శాతం ఓటింగ్ నమోదయింది.
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొనే సుల్తాన్పూర్ ఎన్నికల ప్రచార సభకు ఇరువైపులా నాలుగు బుల్డోజర్లు పెట్టడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ‘బాబా కా బుల్డోజర్' అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. �
National Voter's Day: దేశంలో 95.3 కోట్ల మందికిపైగా ఓటర్లు ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి (చీఫ్ ఎలక్షన్ కమిషనర్) సుశీల్చంద్ర అన్నారు. ఇవాళ జరిగిన నేషనల్ ఓటర్స్ డే