18 ఏండ్లు నిండనున్న యువత ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. బోథ్ గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన ఓటరు నమోదు కేంద్రాలను ఆదివారం ఆమె సందర్శించారు.
ఎనిమిదిన్నరేండ్ల బీజేపీ పాలనలో గ్యాస్ సిలిండర్ ధర మూడు రెట్లు పెరిగింది. పెట్రోల్పై 194 శాతం, డీజిల్పై 512 శాతం పన్ను మోత మోగింది. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎంతలా అంటే.. తాము ఎదుర�
రాష్ట్రంలో మొత్తం 2,95,80,736 మంది ఓటర్లు ఉన్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు గురువారం ఓటర్ల ముసాయిదా జాబితా-2023ను విడుదల చేసింది. మొత్తం ఓటర్లలో 83,207 మంది యువ (18 నుంచి 19 ఏండ్ల వయస్సు) ఓటర్లు ఉన్నారని వివరించి�
Shyam Saran Negi | స్వతంత్ర భారతదేశంలో మొదటిసారిగా ఓటుహక్కు వినియోగించుకున్నవారిలో ఒకరైన శ్యాం శరణ్ నేగీ (Shyam Saran Negi) వారం రోజుల క్రితం మరణించారు. 106 ఏండ్ల వయస్సు
టరు ముసాయిదా జాబితా విడుదల అయ్యింది. వచ్చేనెల 8వ తేదీ వరకు ఈ జాబితాపై అభ్యంతరాలు, విజ్ఞప్తులను స్వీకరించనున్నారు. కొత్త ఓటర్ల నమోదుతోపాటు మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు.
మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్లో బీజేపీ శ్రేణులకు ఓటర్లు చుక్కలు చూపించారు. పోలింగ్ సందర్భంగా బీజేపీ నేతల వ్యవహారశైలితో తీవ్ర ఇబ్బందులు పడ్డ ఓటర్లు తిట్ల దండకం అందుకుని శాపనార్థాలు పెట్టారు.