మహిళల కంటే పురుష ఓటర్లే అధికం ఏడాదిలో పెరిగిన ఓటర్లు 1.91 లక్షలు హైదరాబాద్ జిల్లాలో అత్యధికం ములుగు జిల్లాలో అత్యల్పం తుది జాబితాను వెల్లడించిన సీఈవో హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని మొత్�
షాద్నగర్ : ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి దరఖాస్తును పరిశీలించి ఓటు హక్కును కల్పించాలని, అన్ని ప్రాంతాల్లో ఓటర్ జాబితాను సవరించి తుది జాబితాను సిద్ధ�
అమరావతి: ఏపీలో వైఎస్సార్సీపీని ఆదరించిన నగర, మున్సిపల్ ఓటర్లకు ఏపీ సీఎం వైఎస్ జగన్ ధన్యవాదాలు తెలిపారు. బుధవారం జరిగిన స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపులో అధికార వైఎస్సార్సీపీకి పట్టం గట్టినందుకు ట్వ�
కుత్బుల్లాపూర్, నవంబర్ 5 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఓటరు జాబితా ముసాయిదాపై విడుదలైన నోటిఫికేషన్పై శుక్రవారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో అఖిలపక్ష నాయకుల అభిప్రాయ సేకరణ చేపట్టారు. జంట సర్కిళ్ల ఉప �
ముసాయిదా ఓటరు జాబితా విడుదల రంగారెడ్డి జిల్లాలో 31,49,800, వికారాబాద్లో 9,01,623 ఓటర్లు జనవరి 2022 నాటికి 18 ఏండ్లు నిండిన వారికి ఓటరుగా నమోదుకు అవకాశం డిసెంబర్ 20 వరకు దరఖాస్తుల పరిశీలన పోలింగ్ కేంద్రాల్లో అందుబాటు�
వరంగల్ : 18 సంవత్సరాలు నిండిన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమా�
అశ్వారావుపేట: ఓటర్ల జాబితాలో సవరణలకు సహకరించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు రాజకీయ పార్టీల నాయకులకు సూచించారు. పోలింగ్ కేంద్రాల పునర్విభజన, కొత్త కేంద్రాల ఏర్పాట�
జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ నేరడిగొండ : మండలంలో ఓటరు నమోదు కార్యక్రమాన్ని వందశాతం జరిగేలా చూడాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులు, బీఎల్వోలకు సూచించారు. బుధవారం నేరడిగొం
హుజూరాబాద్ : హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ సోమవారం ఉదయం పట్టణంలో ఓటర్లను కలిశారు. హుజూరాబాద్ లో సెలూన్ షాప్, హోటల్, టిఫ
ఓటరు పేర్కొన్న చిరునామాకు రెండు కిలోమీటర్ల లోపే పోలింగ్ బూత్ ఉండాలి! వృద్ధులు, రవాణా సౌకర్యం లేనివారు సైతం ఓటు వినియోగించుకునేందుకు చేసిన ఏర్పాటు ఇది.
తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ | తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నదని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు