జీహెచ్ఎంసీ పరిధిలో కొత్త ఓటర్ల జాబితా అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు ఎన్నికల సంఘం బుధవారం ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. గ్రేటర్లోని 24 నియోజకవర్గాల పరిధిలో మొత్తం 88,73,991 లక్షల మంది ఓటర్లు ఉండగా, ఇందు�
శాసనసభ ఎన్నికల నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఓటర్ల తుది జాబితాను కలెక్టర్ ప్రియాంక ఆల బుధవారం ప్రకటించారు. గత నెల నుంచి కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, సవరణల ప్రక్రియను పూర్తి చేసిన ఎన్ని�
జాబితాలో తప్పుల సవరణ చేసినప్పుడే స్పష్టమైన ఓటరు జాబితాను తయారు చేసుకునే వెసులుబాటు ఉంటుందని ఓటరు జాబితా (రోల్ అబ్జర్వర్) పరిశీలకులు డా. జ్యోతి బుద్ధ ప్రకాశ్ అన్నారు.
రాష్ట్రంలో ఓటరు జాబితా సవరణకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. ఇప్పటి వరకు 19 లక్షల దరఖాస్తులు ఎన్నికల సంఘానికి అందాయి. కొత్తగా ఓటు హక్కు కోసం 10.27 లక్షలు, చిరునామా మార్పునకు 5.58 లక్షలు, ఓట్ల తొలగింపునకు ఇప
ఓటు హక్కు నమోదు కోసం కొత్తగా 17 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. తాము చేపట్టిన విస్తృత ప్రచారం వల్లే ఇది సాధ్యమైందని తెలిపింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేస�
కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఓటర్లకు సమీప ప్రాంతంలో మరో మూడు పోలింగ్బూత్ కేంద్రాలను ఏర్పాటు చేస్తే మేలు కలుగుతుందని మాజీ సర్పంచ్ జెమ్మి గమణిదేవేందర్ ప్రజావాణిలో జిల్లా అధికార ంత్రాంగం దృష్టికి �
కొత్తగా ఓటు నమోదుతోపాటు మార్పులు, చేర్పులకు అవకాశం కల్పిస్తూ ఎన్నికల సంఘం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసింది. రెండు రోజుల కార్యక్రమంలో భాగంగా తొలిరోజు శనివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పోలింగ్ కేంద్రా�
చాకలి ఐలమ్మ సాక్షిగా తమ ఓటు ప్రస్తుత ప్రభుత్వ విప్, చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యుడు బాల్క సుమన్కే వేస్తామంటూ రజక సంఘం నాయకులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ మేరకు శ
అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అడుగులు పడుతున్నాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఒక్కో పనిని చకచకా పూర్తి చేస్తున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులు ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల
సూర్యాపేట జిల్లా ముసాయిదా ఓటర్ల జాబితాను అధికారులు విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా 9,34,402 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ముసాయిదా జాబితాను జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు స్థానిక ఆర్డీఓ �
ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి వజ్రాయుధం. సరైన నాయకుడిని ఎన్నుకోవాలంటే ముందుగా మీకు ఓటు ఉండాలి. అందుకే ఓటర్ల జాబితాలో మీ పేరుందో.. లేదో పరిశీలించుకోండి. అందుకు ఎన్నో విధానాలున్నాయి.