త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ జిల్లాలవారీగా తుది ఓటరు జాబితాను విడుదల చేసింది. ఈ మేరకు నిర్మల్ జిల్లాలో 7,47,644 మంది ఓటర్లు ఉన్నారు.
సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వల్లూరు క్రాంతి ఓటరు తుది జాబితాను ప్రకటించారు. జిల్లాలోని అన్ని పోలింగ్ స్టేషన్లు, రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో
Hyderabad | హైదరాబాద్ జిల్లాలో జూబ్లీహిల్స్(Jubilee Hills) నియోజకవర్గంలోనే అత్యధిక ఓటర్లు (Voters)ఉన్నారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన తాజా జాబితాలో 3,89,954 మంది ఓటర్లతో జూబ్లీహిల్స్ అగ్రస్థానంలో నిలిచింది.
నల్లగొండ జిల్లాలో 15,06,236 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అత్యధికంగా దేవరకొండ నియోజక వర్గంలో, అత్యల్పంగా మిర్యాలగూడ నియోజక వర్గంలో ఉన్నట్లు పేర్కొంది. మొత్తంగా పురుషులు 7,42,559 మంది ఉండగా, మహిళల�
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 29.99 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. గతేడాది అక్టోబర్ 29 నుంచి ఓటరు జాబితా సవరణ చేపట్టి, సోమవారం తుది జాబితాను విడుదల చేసింది. కరీంనగర్ జిల్లాలో�
ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం-2025లో భాగంగా చేపట్టిన ఓటరు నమోదు, సవరణలో సోమవారం ఎన్నికల సంఘం తుది ఓటరు జాబితాను విడుదల చేసింది. గతంలో కంటే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో స్వల్పంగా ఓటర్లు ప�
పోలింగ్ కేంద్రంలో గరిష్ట ఓటర్ల సంఖ్యను 1,200 నుంచి 1,500కు పెంచటాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరుపుతూ సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
మహారాష్ట్రలో బుధవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని వివాదాస్పద ప్రాంతంలోని కెరమెరి మండలానికి చెందిన 12 గ్రామాల ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
అర్హులందరినీ ఓటర్లుగా నమోదు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం కెరమరి మండలం దేవాపూర్, అనార్పల్లి, తుమ్మగూ డ గ్రామపంచాయల్లోని పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ వెం
గ్రామ పంచాయతీ ఓటర్ల ముసాయిదా జాబితాపై అభ్యంతరా లు ఉంటే తెలపాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నా రు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో వివిధ రాజకీయ ప
పట్టభద్రుల ఓట్ల నమోదును ఎన్నికల సంఘమే చేపట్టాలని ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ సూచించింది. రాజకీయ పార్టీలకు బాధ్యత అప్పగిస్తుండడంతో పూర్తిస్థాయిలో ఓటర్ల నమోదు జరగడం లేదని పేర్కొంది.
పంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో జరుగుతాయా..? దానిపై ప్రభుత్వానికి స్పష్టత ఉన్నదా..? పాత రిజర్వేషన్లు కొనసాగిస్తారా? లేక కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా అమలు చేస్తారా? బీసీ కులగణన తర్వాత నిర్వహిస్�
భారత ఎన్నికల కమిషన్ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, తప్పొప్పులను సవరించుకునే వీలు కల్పిస్తున్నది. వచ్చే ఏడాది జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్�
Telangana | తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఓటరు జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది.
ఇటీవల లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన యూపీలోని నాథూర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే ఓమ్ కుమార్ ఓటర్లపై విరుచుకుపడ్డారు. ‘నాకు ఈసారి ఓటేయని ప్రజలను మరోసారి ఓటేయమని అడగడం, వారి పట్ల వివక్ష లేకుండా పని చేస్త�