గంభీరావుపేట మండలంలోని పెద్ద గ్రామ పంచాయతీ కొత్తపల్లి. ఆ ఊరిలో మొత్తం 3993 ఓటర్లు ఉండగా, అందులో బీసీలు 2,469 మంది, ఓసీలు 781, ఎస్సీలు 687, ఎస్టీలు 56 మంది ఓటర్లు ఉన్నారు. పంచాయతీ వ్యవస్థ ఏర్పడిన నాటి నుంచి నిర్వహించిన స్�
కొడంగల్, పరిగి నియోజకవర్గాల్లో ఈ మధ్య దళితులపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ప్రజా సంఘాల పోరాట వేదిక నాయకులు డిమాండ్ చేశారు. దళితులపై దాడులు చేసిన అగ్రకుల పెత్తందార్లను వె
డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ దళిత వర్గాలకు రెండు కళ్లలాంటివారని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. గోదావరిఖనిలో ఆలిండియా అంబేద్కర్ �
MLA Mallareddy | బొడుప్పల్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 63/2 నుండి 63/25 లోని 336 ఎకరాల పెద్ద కంచను ల్యాండ్ ఫూలింగ్ కింద అభివృద్ధి చేసి దళితులకు ఎకరాకు 600 చదరపు గజాల స్థలాన్ని అందివ్వాలని ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కో�
కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఇంచార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హుజూరాబాద్ దళితబంధు సాధనసమితి సభ్యులను హుజూరాబాద్ పోలీసులు గురువారం తెల్లవారు�
దళితుల అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన ఎం భాగ్యరెడ్డి వర్మ కృషి చేశారని కరీంనగర్ కలెక్టర్ ప్రమేల సత్పతి అన్నారు. భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలను కరీంనగర్లో గురువారం ఘనంగా నిర్వహించారు.
RS Praveen Kumar | రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని మాదాపూర్లో ఒక చిన్న భూమిని కలిగి ఉన్నందుకు అక్కడి ల్యాండ్ మాఫియా దళితుల మీద మారణాయుధాలతో దాడి చేసి నేటికి మూడు రోజులైతున్నది అని బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప�
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ సోమవారం దళితుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మునుగోడు ఇన్చార్జి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు.
దళితుల ప్రగతిలో భా గంగా పరిశోధనా, శిక్షణ, ఇతర చైతన్య కార్యక్రమాల కోసం నిర్మించిన దళిత అధ్యయనాల కేంద్రం (సీడీఎస్) ప్రారంభానికి అన్నివిధాలుగా సిద్ధంగా ఉన్నదని చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య వెల్లడించారు.
కులగణన సర్వే నివేదికపై అన్ని వర్గాల నుంచి నిరసన వ్యక్తం అవుతున్నది. సర్వే సరిగా లేదంటూ బీసీలు, దళితుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నది. కులగణన నివేదిక తప్పుల తడకగా రూపొందించారని, దురుద్దేశపూర్వకంగా బ
తెలంగాణలో మార్చి నుంచి డిసెంబర్ వరకు తొమ్మిది నెలల్లో ఎస్సీలకు సంబంధించిన 64 కేసులను విచారించి పదకొండింటిని పరిష్కరించామని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రాంచందర్ తెలిపారు.