Reservation : లేటరల్ ఎంట్రీ ద్వారా ఉన్నతోద్యోగాల భర్తీ వ్యవహారంపై కాంగ్రెస్ సహా విపక్షాలు భగ్గుమన్నాయి. లేటరల్ ఎంట్రీ విధానం ద్వారా రిజర్వేషన్లకు మోదీ సర్కార్ తూట్లు పొడుస్తోందని దుయ్యబట్టాయి.
KTR | రాష్ట్రంలో విద్యుత్ కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే రోజుల తరబడి కరెంట్ ఉండడం లేదు. తెలంగాణలో కరెంట్ కోతల్లేవని, అన్ని రంగాలకు 24 గంటల కరెంట్ అందిస్తున్నామని ప్రభుత�
కులమతాల పేరు మీద రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధం. కానీ, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల కోసం ప్రత్యేక రిజర్వేషన్లను కల్పించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కాదు. ఈ ప్రా�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధికారంలో ఉండగా ‘తల నరుక్కుంటా’ అని చెప్పి అనేక హామీలు అమలు చేయలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు మ
ఇరవై ఏడేండ్ల క్రితం ఆంధ్రప్రదేశ్లో జరిగిన దళితుల శిరోముండనం ఘటన కేసులో విశాఖ కోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఎమ్మెల్సీ, ప్రస్తుతం మండపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తుల�
చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్, ఆయన కుటుంబం అసలు దళితులే కారని పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ అన్నారు. ఈ విషయాన్ని నిరూపించేందుకు తాను సిద్ధమంటూ సవాల్ విసిరారు.
దళితుల అభ్యున్నతి, సామాజిక వికాసం, ఆర్థికంగా వారు నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం కేటాయించే ఎస్సీ సబ్ప్లాన్ నిధులను దారి మళ్లించకుండా వారి సంక్షేమం కోసమే ఖర్చు చేయాలని దళిత క్రిస్టియన్ దండోరా జాతీయ కన
రాష్ట్రంలోని దళిత కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘దళితబంధు’ పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే ఎన్నో దళిత కుటుంబాల్లో వెల�
దళితుల అభ్యున్నతే లక్ష్యంగా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రారంభించిన దళితబంధు పథకం నిధులను అధికారులు ఫ్రీజింగ్ చేయడంపై హుజూరాబాద్ నియోజకవర్గ లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Ram Mandir | అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నేపథ్యంలో మైసూర్ జిల్లాలోని ఓ గ్రామంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొనేందుకు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా వెళ్లారు. అయితే ఆ గ్రామస్తులు ఎంపీని �
AP CM Jagan | దళితులు, పేదలంటే చంద్రబాబుకు ప్రేమ లేదని ఏపీ సీఎం జగన్ (AP Jagan) ఆరోపించారు. విజయవాడలో 125 అడుగులతో నిర్మించిన అంబేద్కర్ విగ్రహాన్ని(Ambedkar Statue) శుక్రవారం ప్రారంభించారు.
రాష్ట్రంలోని దళిత క్రైస్తవులు, మాదిగల సంక్షేమం, అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నందున బీఆర్ఎస్కే అండగా ఉంటూ బీఆర్ఎస్ అభ్యర్థులకే ఓట్లు వేయాలని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపునిచ్చింది.
దళితులకు బీజేపీలో చోటు ఉండదని.. ఒకవేళ ఒక్కరో ఇద్దరో ఉన్నా వాళ్లు పార్టీలో ఎప్పటికీ ఎదగరని మరోసారి రుజువైంది. సాక్షాత్తూ బీజేపీకి చెందిన ఎంపీనే ఈ విషయం వెల్లడించారు. కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ రమేశ్ జా�