Ram Mandir | అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నేపథ్యంలో మైసూర్ జిల్లాలోని ఓ గ్రామంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొనేందుకు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా వెళ్లారు. అయితే ఆ గ్రామస్తులు ఎంపీని �
AP CM Jagan | దళితులు, పేదలంటే చంద్రబాబుకు ప్రేమ లేదని ఏపీ సీఎం జగన్ (AP Jagan) ఆరోపించారు. విజయవాడలో 125 అడుగులతో నిర్మించిన అంబేద్కర్ విగ్రహాన్ని(Ambedkar Statue) శుక్రవారం ప్రారంభించారు.
రాష్ట్రంలోని దళిత క్రైస్తవులు, మాదిగల సంక్షేమం, అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నందున బీఆర్ఎస్కే అండగా ఉంటూ బీఆర్ఎస్ అభ్యర్థులకే ఓట్లు వేయాలని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపునిచ్చింది.
దళితులకు బీజేపీలో చోటు ఉండదని.. ఒకవేళ ఒక్కరో ఇద్దరో ఉన్నా వాళ్లు పార్టీలో ఎప్పటికీ ఎదగరని మరోసారి రుజువైంది. సాక్షాత్తూ బీజేపీకి చెందిన ఎంపీనే ఈ విషయం వెల్లడించారు. కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ రమేశ్ జా�
Karimnagar | కరీంనగర్లోని కార్ఖనగడ్డ స్మశాన వాటికలో దళితులు తమ పూర్వీకులను స్మరించుకుంటూ ఆదివారం దీపావళి పండుగను ఘనంగా నిర్వహించుకోగా, బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ హాజరయ్యారు. వారితో కలిసి ద�
సరిగ్గా నెల రోజుల క్రితం మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఓ హృదయవిదారకమైన దృశ్యం దేశం మొత్తాన్ని కుదిపివేసింది. ఓ పదిహేనేండ్ల బాలిక రక్తమోడుతూ.. అర్ధనగ్నంగా రోడ్లపై తిరుగుతూ.. సహాయం చేయమని ప్రతి ఇంటి తలుపు క�
బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికోసం పాటుపడుతున్న ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డిని రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని ఎల్బీనగర్ నియోజకవర్గం ఎస్సీ ఉపకులాల ఐ�
తామంతా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వెంటే నడుస్తామని.. ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం బైరాపూర్కు చెందిన దళితు�
నాడు సీఎం కేసీఆర్ దళితులకు ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి తనయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నేడు నెరవేర్చారు. బోనకల్లు మండలం మొత్తానికి దళితబంధు పథకాన్ని ప్రకటిస్తామని సత్తుపల్లిలో శనివారం జరిగిన సభల�
రాష్ట్రంలో దళితుల జీవితాల్లో వెలుగులు నింపిన అభినవ అంబేద్కర్ సీఎం కేసీఆర్ అని, వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్కే తాము పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతున్నట్లు మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్నమ
Minister Koppula | అధికార దాహంతో ఇస్తున్న ఎన్నికల హామీలపై కాంగ్రెస్ను దళితులు నమ్మే పరిస్థితుల్లో లేరని రాష్ట్ర సంక్షేమ శాఖ కొప్పుల ఈశ్వర్ ( Minister Koppula ) అన్నారు.
ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన దళితుల బతుకుల్లో దళిత బంధు పథకం వెలుగులు నింపుతున్నది. సర్కారు అందించిన ఆర్థిక సాయంతో కూలీలు ఓనర్లుగా మారి దర్జాగా జీవనం సాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా �
దళితులకు రక్షణ కల్పించడంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విఫలమైందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బీ వెంకట్ ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశవ్యాప్తంగా దళితులపై దాడులు, హత్యలు, లైంగికదా�