జిల్లా ఎమ్మెల్యేలైన గడ్డం బ్రదర్స్ తమ రాజకీయ జీవితంలో ఎన్నడూ లేని విధంగా మాల సామాజిక వర్గంపై అమితమైన ప్రేమ ఒలకబోస్తుండడంపై అనేక రకాలుగా ప్రచారం జరుగుతున్నది. ముఖ్యంగా వివేక్ మంత్రి పదవి కోసమే ఆ సామాజ�
దేశంలో ఎకడా లేని విధంగా తెలంగాణలో కేసీఆర్ దళితబంధు పథకం తీసుకొచ్చి వారి జీవితాలను బాగు చేస్తే, సీఎం రేవంత్రెడ్డి ఆ పథకాన్ని రద్దు చేసే కుట్రలు చేస్తున్నారని, ఏది మార్పో ప్రజలు, దళిత సంఘాలు ఆలోచించాలని �
రెండో విడత దళితబంధు నిధులడిగిన పాపానికి హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితులతోపాటు తనపై దాడులు చేయడం ఎంత వరకు సమంజసమని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ప్రశ్నించారు.
దళితుల కోసం ధర్నాకు దిగిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై పోలీసులు దాడికి దిగారు. లాఠీలు పట్టుకోకుండా చర్మం వడిపెడుతూ, పక్కటెముకలపై పిడిగుద్దులు గుద్దారు. దీంతో ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి సొమ�
తెలంగాణ పల్లెల్లో ఊరి పెత్తందారును ‘దొర’ అంటారు. పట్వారీ (కరణం) కావచ్చు, మోతుబరి ఆసామీ కావచ్చు ‘దొర’ అనే పిలుస్తారు. కానీ, ఇప్పుడు దళితుల్లో దొరలున్నారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పుణ్యమాని ఎదిగినవ
దేశంలో ఎకడా లేని విధంగా గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే దళితుల సమగ్రాభివృద్ధి జరిగిందని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. దళిత బంధు పథకంతో పాటు కార్పొరేషన్ సబ్సిడీలు ప్రవేశపెట్ట�
జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం చింతలకుంటకు చెందిన జములమ్మ ఖాళీ స్థలంలో బండలు పాతడంతో తన ఇంటికెళ్లే దారి మూసుకుపోయిందని బాధితుడు బ్యాగరి నాగప్ప తెలిపాడు.
ఆదివాసీ, దళితులు, మైనార్టీలు, వివిధ వర్గాల ప్రజల హక్కుల కోసం, ఆదివాసీ ప్రాంతాల్లోని సుసంపన్నమైన ఖనిజ సంపదను పరిరక్షించడం కోసం ప్రొఫెసర్ సాయిబాబా జీవితాంతం పోరాడారని పలువురు వక్తలు పేర్కొన్నారు. హైదరాబ�
రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన సూ క్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) విధానంలో మహిళలు, వెనుకబడిన తరగతులు, దళిత పారిశ్రామిక వేత్తలకు ప్రా ధాన్యం ఇవ్వనున్నట్టు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్ర�
Governor RN Ravi | తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ రాష్ట్రంలో దళితులపై నేరాలు 40 శాతం పెరిగాయని తెలిపారు. దళితులపై కొనసాగుతున్న సామాజిక వివక్షను ఆయన విమర్శించారు.
దేశంలో దళితులపై దాడులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. రాజ్యాంగ రక్షణలు, రాజకీయ ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ అట్టడుగువర్గాల ప్రజలపై కుల వివక్ష, హింస తగ్గకపోగా అంతకంతకు పెరుగుతుండటం గమనార్హం.
వికారాబాద్ నియోజకవర్గం మరుపల్లిలో బీఆర్ఎస్ కార్యకర్తలైన నవీన్, ప్రవీణ్ అనే ఇద్దరు దళితులపై స్థానిక ఎస్సై, పోలీసులు దాడి చేసిన ఘటనపై ఆ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తీవ్ర ఆగ్రహం వ్యక�
ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దళితులపై చిర్రుబుర్రుమన్నారు. నాగర్కర్నూల్ జిల్లా జటప్రో ల్ గ్రామంలోని సమీకృత గురుకుల పాఠశాల భవనం కోసం దళితుల భూమిని ఎంచుకున్నారు.