సమాజంలో అట్టడుగున ఉన్న దళితులను అభివృద్ధి చేయాలనే మహోన్నత ఆశయంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రవేశపెట్టిన టీ-ప్రైడ్ పథకం విజయవంతంగా ముందుకు సాగుతున్నది.
సిద్ధాంతాలను నమ్ముకొని పనిచేస్తున్న దళిత నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి పదవులు ఇవ్వకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వివక్ష చూపుతున్నారని ఆ పార్టీ సీనియర్ నేత, ధర్మపురి నియోజకవర్గ నాయకుడు కన్
దళితులు, బీసీల భూములను కబ్జాచేసిన మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బంధువులపై చర్యలు చేపట్టాలని దళిత మహిళా మండలి అధ్యక్షురాలు ఎం పద్మ, ఉపాధ్యక్షురాలు కే విజయలక్ష్మి, కార్యదర్శి టీ జయమ్మ స�
సోమవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా 200 ఏళ్ల నాటి వరదరాజ పెరుమాళ్ ఆలయంలోకి దళితుల ప్రవేశానికి ఏర్పాట్లు చేశారు. దీంతో స్థానిక ఎస్సీ ప్రజలు డబ్బు వాయిద్యాల మధ్య గుడిలోకి వెళ్లి పూజలు చేశారు.
అతను ఓ దళితుడు. గుండెపోటుతో కన్నుమూశాడు. గ్రామంలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు చేద్దామంటే అగ్రవర్ణాలు ససేమిరా అన్నాయి. దీంతో ఆ మృతుడి ఇద్దరు కొడుకులకు ఏంచేయాలో తోచలేదు. గ్రామానికి అవతలి ఒడ్డున ఓ ఖాళీ ప్
దళితులు ఆర్థిక పరిపుష్టి సాధించేందుకే దళితబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. దళితుల సంక్షేమం గురించి నాడు అంబేద్కర్ ఆలోచిస్తే
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా నేటికీ దళితుల పట్ల అంటరానితనం పోలేదని గుజరాత్ నవసర్జన్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, నేషనల్ దళిత్ రైట్స్ కార్యకర్త మార్టిన్ మాక్వాన్ అన్నారు.