బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో దళితులపై దాడులు ఆగడం లేదు. తాజాగా బులంద్షహర్ జిల్లాలోని ఖుర్జాలో ఉన్నతవర్గానికి చెందిన కొందరు యువకులు ఓ దళిత కుటుంబంపై కర్రలతో దాడి చేశారు.
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్దిందని, ఇది దళితుల జీవితబంధు అని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్మాదిగ అన్నారు. బుధవారం సూర్యాపేట జి�
రాష్ట్రంలో అన్ని కులాలు, అన్ని మతాలకు తమ ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధి, స్వయం సమృద్ధికోసం అనేక పథకాలను అమలుచేస్తున్నట్టు చెప్ప
దళితుల ఆర్థిక స్వావలంబన కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం వారి కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నది. ఒక్కో లబ్ధిదారుడికి ప్రభుత్వం అందించే రూ.10 లక్షల్లో రూ. 9.90లక్షలు యూనిట్ ఏర్పాటుకు ఖర్చు చే
తమిళనాడులోని ఓ గ్రామంలో కులవివక్ష రెండు వర్గాల మధ్య చీలికకు, గ్రామంలో ఉద్రిక్తతలకు కారణమైంది. విల్లుప్పురం జిల్లాలోని కొలియనర్ గ్రామంలో 300 ఏండ్ల పురాతన ద్రౌపతి అమ్మన్ ఆలయం ఉంది.
తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయానికి డాక్టర్ అంబేద్కర్ పేరు పెట్టిన సీఎం కేసీఆర్కు తెలంగాణ ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచంద్రనాయక్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సమాజంలో అట్టడుగున ఉన్న దళితులను అభివృద్ధి చేయాలనే మహోన్నత ఆశయంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రవేశపెట్టిన టీ-ప్రైడ్ పథకం విజయవంతంగా ముందుకు సాగుతున్నది.
సిద్ధాంతాలను నమ్ముకొని పనిచేస్తున్న దళిత నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి పదవులు ఇవ్వకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వివక్ష చూపుతున్నారని ఆ పార్టీ సీనియర్ నేత, ధర్మపురి నియోజకవర్గ నాయకుడు కన్
దళితులు, బీసీల భూములను కబ్జాచేసిన మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బంధువులపై చర్యలు చేపట్టాలని దళిత మహిళా మండలి అధ్యక్షురాలు ఎం పద్మ, ఉపాధ్యక్షురాలు కే విజయలక్ష్మి, కార్యదర్శి టీ జయమ్మ స�
సోమవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా 200 ఏళ్ల నాటి వరదరాజ పెరుమాళ్ ఆలయంలోకి దళితుల ప్రవేశానికి ఏర్పాట్లు చేశారు. దీంతో స్థానిక ఎస్సీ ప్రజలు డబ్బు వాయిద్యాల మధ్య గుడిలోకి వెళ్లి పూజలు చేశారు.