వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ మాటను నిలబెట్టుకోవాలని దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. వర్గీకరణ హామీ నిలబెట్టుకోకపోతే మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీకి ఓటువేయబోమని హెచ్చరి
రాష్ట్రంలో దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకంపై రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు హర్షం వ్యక
ఈయన పేరు బత్తుల రాజేశ్. భువనగిరి పట్టణం. దళిత బంధు కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 10 లక్షల రూపాయలతో మెడికల్, కిరాణా వస్తువుల డీలర్షిప్ తీసుకున్నారు. భువనగిరి నియోజకవర్గంలోని ఐదు మండలాలకు సప్లయ్ చేస్తు
దళితబంధు పథకం దళితుల తలరాతల్ని మారుస్తున్నది. తరతరాలుగా దుర్భర జీవితాలను గడుపుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. నాడు చాలీచాలని సంపాదనతో కాలం వెల్లదీసిన వారు నేడు దళితబంధు ద్వారా తమ కలల్ని న�
దళితుల అభివృద్ధి, సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. సికింద్రాబాద్�
రాష్ట్రంలోని దళితులు దళితబంధు పథకంతో ఏడేళ్ల కాలంలో పూర్తిగా ధనికులవుతారని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో చెన్న మెగిళి అనే దళితబంధు లబ్ధిదారు ఏర్పాటు చేసుకున్న ఐరన్ అండ
దళితులు ధనవంతులుగా ఎదగాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని, ఇది దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ అన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా దళితులను కోటీశ్వరులను చేయడానికే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బుధవారం అంబర్పేట మున్సిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక
దళిత బిడ్డల బాగు కోసమే ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నదని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని 23మంది నిరుపేదలను ప్రభుత్వం దళిత బంధు యూనిట్లకు ఎంపిక చేయ�
దళితుల జీవితాల్లో మార్పును తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ప్రారంభించిన దళితబంధు పథకంలో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో రెండో విడుతలో భాగంగా 1000 మంది లబ్ధిదారులకు సాయం అందించనున్నామని ఎమ్మెల్యే దానం నా�
దేశాన్ని పాలించిన బీజేపీ, కాంగ్రెస్ మాదిగ జాతికి శత్రువులని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ విమర్శించారు. సోమవారం సూర్యాపేట గాంధీపార్కులో నల్లగొండ పార్లమెంట్ స్థాయి సమావేశ�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న దళితబంధు పథకంతో లబ్ధిదారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. దళితబంధు పథకం కింద తొలి విడుతలో ఎంపికైన బాల్కొండ నియోజ
బెంగళూరు : కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్ కుల వివక్షకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ.. ఓ వింత ప్రయత్నం చేశారు. చామరాజపేట నియోజకవర్గంలో అంబేద్కర్ జయంతి, ఈద్ మిలాన్