తరతరాలుగా దేశంలో బడుగు బలహీనవర్గాలు విద్యకు దూరం చేయబడ్డారు. బ్రిటిష్ కాలంలో లార్డ్ కర్జన్ ఆధునిక ఆంగ్లవిద్య ప్రవేశ పెట్టే నాటికి (1890) దేశ అక్షరాస్యత 2.3 శాతం. ఆంగ్లేయులు ఆధునిక, లౌకిక విద్య ప్రవేశపెట్టి
రాజకీయ పబ్బం కోసమే బీజేపీ నేతలు జైభీమ్ నినాదం తెచ్చారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీ నాడు జైశ్రీరామ్, ఇప్పుడు జైభీమ్ పేరుతో నాటకాలు ఆడుతున్నదని
తొలి నుంచీ బీజేపీకి దళితులు దూరం మూడు దశాబ్దాలుగా బీఎస్పీ వైపే మొగ్గు ఈ ఎన్నికలను లైట్గా తీసుకొన్న మాయావతి? యోగి హయాంలో దళితులపై దాడులు ముఖాముఖి పోరులో ఎస్పీకే మేలు మాయావతి కూడా అందుకే సైలెన్స్! రాజకీ�
ఆసిఫాబాద్ : దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన �
ఖమ్మం : ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలానికి దళితబంధు పథకం అమలు కోసం రూ.100 కోట్ల నిధులను సీఎం కేసీఆర్ విడుదల చేశారు. దీనిపై రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ హర్షం వ్యక్తం చేస్తూ, సీఎ�
ఎన్నారై | దళిత బంధు పథకాన్ని అడ్డుకున్న ఈటల రాజేందర్కు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో దళితులు ఓటుతోనే సమాధానం చెప్తారని టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా అధ్యక్షుడు గుర్రాల నాగరాజు అన్నారు.
నిజాంసాగర్ : దళిత బంధు పథకం ద్వారా దళితులు బాగుపడితే ముందుగా సంతోషించేది ముఖ్యమంత్రి కేసీఆరేనని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. నిజాంసాగర్ మండలాన్ని దళితబంధులో పైలెట్ మండలంగా ఎంపిక చేయడం
దిండగుర్: కర్నాటకలోని హసన్ జిల్లాలో ఉన్న చెన్ననారాయపట్న తాలూకాలోని దిండగురు గ్రామ దళితులు తొలిసారి ఆలయాలను విజిట్ చేశారు. పోలీసులు, ఉన్నత అధికారుల సమక్షంలో ఆ ఊరి ఎస్సీలు ఈనెల 28వ తేదీన ఆల�