దళితబంధు | రాష్ట్రంలోని దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు దళితబంధు పథకం ఎంతో దోహదపడుతుందని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్య క్షుడు వడ్లమూరి కృష్ణ స్వరూప్ స్పష్టం చేశారు.
నిజాంసాగర్ | దళిత బంధు పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన నాలుగు మండలాల్లో జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలం ప్రకటించడంతో స్థానిక ప్రజలు సంబురం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నెల10న 10 వేల మంది డప్పు కళాకారులతో ర్యాలీటీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్కరీంనగర్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): భారతీయ జనతా పార్టీ దళిత, బహుజనులకు వ్యతిరేకమని తెలంగాణ ఎమ్మ
హైదరాబాద్ : హుజూరాబాద్లో దళితుల చేత బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కాళ్లు కడిగించుకోవడంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నగరం