సూర్యాపేట రూరల్, మే 20 : దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మండలంలోని రామన్నగూడెం గ్రామానికి �
ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి దళితబంధు పథకం కింద లబ్ధిదారులకు వాహనాలు అందజేత కొడంగల్, మే 17: ‘దళితబంధు’ పథకం దళితుల అభ్యున్నతికి ఎంతగానో తోడ్పడుతుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. మంగళవారం
రాష్ట్రంలోని దళితుల అభ్యున్నతి కోసమే సీఎం కేసీఆర్ దళితబంధు పథకం అమలు చేస్తున్నారని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. కరీంనగర్లో గిరిజన వర్కింగ్ మహిళా హాస్టల్ భవన నిర్మాణ పనులను మంత్ర
దళితులను సంపన్నులను చేయడమే లక్ష్యంగా ఎన్నికల్లో హామీ ఇవ్వనప్పటికీ సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. సోమవారం నర్సాపూర్ నియోజకవర్గంలోని నర్సా�
ప్రత్యేక ప్రజావాణిలో కలెక్టర్ వెంకట్రావు మహబూబ్నగర్, మే 6 : దళితుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశమందిరంలో శుక్రవా
సమాజంలో దళితులు గౌరవప్రదమైన జీవితం గడపాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్రామ్ కన్న కలలు నేడు నిజమవుతున్నాయని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మే�
దళితుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని, దళితబంధుతో ప్రతి కుటుంబం తలరాతలు మారతాయని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం మెదక్ జిల్లా టెక్మాల్ మండలం హసన్మహ్మద్ప�
దళితబంధు పథకం దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నదని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఇలాంటి గొప్ప పథకం వస్తదని జీవితంలో ఎవరూ ఊహించి ఉండరని తెలిపారు.
రాష్ట్రంలోని దళితులు సంఘటిత శక్తిగా ఎదిగి ప్రభుత్వ పరంగా వచ్చే హక్కులను సాధించుకోవాలని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు వడ్ల మూరి కృష్ణస్వరూప్ పిలుపు నిచ్చారు. శనివారం హిమాయత్నగర్లో పార్టీ కార్య�
దళితుల ఆర్థి క అభ్యున్నతే లక్ష్యంగా అమలుచేస్తున్న దళితబంధు పథకం అవగాహన సదస్సులు శనివారం రాష్ట్రవ్యాప్తంగా జరిగాయి. ఆయా చోట్ల పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు లబ్ధిదారులకు ఆర్థిక స
హైదరాబాద్ : తెలంగాణ వైద్యారోగ్య శాఖలో ఆహారం అందించే డైట్ ఏజెన్సీలు, భద్రత, పారిశుద్ధ్య నిర్వహణ ఏజెన్సీల్లో దళితులకు 16 శాతం కోటా కల్పించినందుకు దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్& ఇండ్రస్ట్రీ (డిక్కీ) ప్ర
తరతరాలుగా దేశంలో బడుగు బలహీనవర్గాలు విద్యకు దూరం చేయబడ్డారు. బ్రిటిష్ కాలంలో లార్డ్ కర్జన్ ఆధునిక ఆంగ్లవిద్య ప్రవేశ పెట్టే నాటికి (1890) దేశ అక్షరాస్యత 2.3 శాతం. ఆంగ్లేయులు ఆధునిక, లౌకిక విద్య ప్రవేశపెట్టి