దళితుల జీవితాల్లో మార్పును తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ప్రారంభించిన దళితబంధు పథకంలో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో రెండో విడుతలో భాగంగా 1000 మంది లబ్ధిదారులకు సాయం అందించనున్నామని ఎమ్మెల్యే దానం నా�
దేశాన్ని పాలించిన బీజేపీ, కాంగ్రెస్ మాదిగ జాతికి శత్రువులని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ విమర్శించారు. సోమవారం సూర్యాపేట గాంధీపార్కులో నల్లగొండ పార్లమెంట్ స్థాయి సమావేశ�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న దళితబంధు పథకంతో లబ్ధిదారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. దళితబంధు పథకం కింద తొలి విడుతలో ఎంపికైన బాల్కొండ నియోజ
బెంగళూరు : కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్ కుల వివక్షకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ.. ఓ వింత ప్రయత్నం చేశారు. చామరాజపేట నియోజకవర్గంలో అంబేద్కర్ జయంతి, ఈద్ మిలాన్
సూర్యాపేట రూరల్, మే 20 : దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మండలంలోని రామన్నగూడెం గ్రామానికి �
ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి దళితబంధు పథకం కింద లబ్ధిదారులకు వాహనాలు అందజేత కొడంగల్, మే 17: ‘దళితబంధు’ పథకం దళితుల అభ్యున్నతికి ఎంతగానో తోడ్పడుతుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. మంగళవారం
రాష్ట్రంలోని దళితుల అభ్యున్నతి కోసమే సీఎం కేసీఆర్ దళితబంధు పథకం అమలు చేస్తున్నారని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. కరీంనగర్లో గిరిజన వర్కింగ్ మహిళా హాస్టల్ భవన నిర్మాణ పనులను మంత్ర
దళితులను సంపన్నులను చేయడమే లక్ష్యంగా ఎన్నికల్లో హామీ ఇవ్వనప్పటికీ సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. సోమవారం నర్సాపూర్ నియోజకవర్గంలోని నర్సా�
ప్రత్యేక ప్రజావాణిలో కలెక్టర్ వెంకట్రావు మహబూబ్నగర్, మే 6 : దళితుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశమందిరంలో శుక్రవా
సమాజంలో దళితులు గౌరవప్రదమైన జీవితం గడపాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్రామ్ కన్న కలలు నేడు నిజమవుతున్నాయని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మే�
దళితుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని, దళితబంధుతో ప్రతి కుటుంబం తలరాతలు మారతాయని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం మెదక్ జిల్లా టెక్మాల్ మండలం హసన్మహ్మద్ప�
దళితబంధు పథకం దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నదని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఇలాంటి గొప్ప పథకం వస్తదని జీవితంలో ఎవరూ ఊహించి ఉండరని తెలిపారు.
రాష్ట్రంలోని దళితులు సంఘటిత శక్తిగా ఎదిగి ప్రభుత్వ పరంగా వచ్చే హక్కులను సాధించుకోవాలని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు వడ్ల మూరి కృష్ణస్వరూప్ పిలుపు నిచ్చారు. శనివారం హిమాయత్నగర్లో పార్టీ కార్య�