ఒకే దేశం.. ఒకే పన్ను అంటూ జీఎస్టీని తెచ్చిన మోదీ సర్కారు.. రాష్ర్టాల ఆదాయానికి గండికొట్టింది. రాష్ట్ర స్థాయిలో ఉన్న దాదాపు 10 పన్నులను ఎత్తివేయించి నష్టపరిహారం చెల్లిస్తామని మాయమాటలు చెప్పింది. నమ్మిన రాష�
జీఎస్టీ రేట్లను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా కంపెనీలు ధరలు తగ్గిస్తాయా అనేది అనుమానం కొనుగోలుదారుల్లో నెలకొన్నది. దీనిపై దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో అత్యధిక మంది
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) సంస్కరణల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాగితం తయారీ, వినియోగాన్ని మూడు శ్లాబులుగా వర్గీకరించడం, కాగితంపై 18% పన్ను విధించడం సరికాదని, దీని వల్ల మొత్తం కాగిత పరిశ్రమే కుదుపులకు
రైతులకు సరిపడా యూరియా దిగుమతి చేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ మండల శాఖ ఆధ్వర్యంలో చిగురుమ�
ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ) చుట్టూ తిరుగుతుండటంతో ఇప్పుడు దీనిని న్యాయరంగం కూడా అందిపుచ్చుకుంటున్నది. త్వరగా తీర్పులు ఇచ్చేందుకు, చిన్నచిన్న నేరాలకు సంబంధించిన కేసులు, భూ �
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాలతో పడనున్న భారాన్ని తగ్గించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బెయిల్ అవుట్ ప్యాకేజీ ప్రకటించాలని కార్పెట్ ఇండస్ట్రీ వర్గాలు డిమా�
బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంతో తమకు సంఘర్షణ ఉంది కాని గొడవలు లేవని బీజేపీ సైద్ధాంతిక గురువుగా పరిగణించే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భాగవత్ స్పష్టం చేశారు.
అనుకున్నదే అయింది! కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ యాక్ట్'.. భారత క్రికెట్ జట్టుకు టైటిల్ స్పాన్సర్గా వ్యవహరిస్తున్న ‘డ్రీమ్ 11’ సంస్థకు షాకిచ్చి�
కేంద్ర ప్రభుత్వం పెంచిన జీతాలు వెంటనే ఇవ్వాలని, పారితోషికాలు తగ్గించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఆశా వర్కర్స్ యూనియన్(సీఐటీయూ అనుబంధ) ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు భద్రాద్రి కలెక్టరేట్ ఎదుట స
కేంద్ర ప్రభుత్వం 20 ఏండ్లు పైబడిన వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ రెన్యూవల్ చార్జీలను భారీగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధనల వల్ల పాత వాహనాలను ఉపయోగించుకోవాలని అనుకునే వారికి భారీగా ఖ�
దేశానికి, దేశ ప్రజలకు మరింత ప్రయోజనం చేకూర్చేందుకే ఈ సంస్కరణలంటూ ఊదరగొడుతూ వస్తున్న మోదీ సర్కారు.. గడిచిన 11 ఏండ్లలో తీసుకున్న ఏ నిర్ణయంతోనూ ఎవరికీ పెద్దగా ఒనగూరిన లాభమేమీ లేకపోవడం గమనార్హం.
రాష్ట్రంలో యూరియా కొరత బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. యూరియా కోసం సీఎంతోపాటు ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారని చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో ఈ నెల 27న నిర్వహించనున్న ప్రగతి సమావేశంలో పోలవరం ప్రాజెక్టుపై చర్చించనున్నారు. ఆ ప్రాజెక్ట్ పనుల పురోగతి, ముంపు తదితర అంశాలపై ఈ భేటీలో సమీక్షించనున్నట్టు కేంద్ర ప్ర�
గోదావరి-కావేరి నదుల అనుసంధాన (జీసీఆర్ఎల్) ప్రాజెక్టుపై శుక్రవారం కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ర్టాలతో ఆరోసారి సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహించనున్నది. ఈ మేరకు నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ (ఎన