ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీలో కేంద్ర ప్రభుత్వం 6.5 శాతం వరకు (82.22 కోట్ల షేర్లు) వాటాను అమ్మేస్తున్నది. మంగళ, బుధవారాల్లో ఈ మేరకు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) జరుగుతుంది.
ఉత్తర తెలంగాణకు గుండెకాయ వంటి అత్యంత కీలకమైన జాతీయ రహదారి 44పై ప్రయాణమంటేనే ప్రజలు వణికిపోతున్నారు. బోయిన్పల్లి, సుచిత్ర, కొంపల్లి మీదుగా మేడ్చల్ వరకు నిత్యం లక్షలాది సంఖ్యలో వాహనాలు సాగించే ఈ మార్గంల�
ఈ20 పెట్రోల్కు వ్యతిరేకంగా శనివారం దేశ రాజధానిలో భారీ నిరసన జరగనున్నది. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఈ20కి వ్యతిరేకంగా తన జాతీయ ప్రచారాన్ని ప్రారంభించనుండగా హక్కుల కార్యకర్త తెహసీన్ పూనావాలా మౌ
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వీబీజీ రామ్జీ ఉపాధి పథకం కింద పని చేస్తున్న కూలీలకు రెండు నెలలుగా వేతనాలు అందడంలేదు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిబంధనల ప్రకారం వారానికోసారి కూలీల ఖాత�
గత రెండేండ్లలో అశ్లీల కంటెంట్ ప్రసారం చేస్తున్న 50 ఓటీటీ ప్లాట్ఫామ్లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. సమాచార సాంకేతిక చట్టం(ఐటీ యాక్ట్), ఇతర నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ చర్యలను తీసుకున్నట్లు క�
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని భక్తులు మండిపడుతున్నారు. ఆయా రాష్ర్టాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యా�
నీట్ ప్రశ్నాపత్రం లీక్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.. దీనికి బాధ్యులైన కేంద్ర విద్యాశాఖ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.. అంటూ విద్యార్థులు, యువత పిడికిలి బిగించి ఉద్యమించారు. దేశంలోని వివిధ రా�
విద్యార్థుల భవిష్యత్తో ఆటలాడొద్దని, నీట్ పేపర్ లీకేజీ విషయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ రాజీనామా చేయాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. ఢిల్లీలో �
సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ను కలుసుకునేందుకు గురుగ్రామ్లోని మేదాంత దవాఖానకు చేరుకున్న విపక్ష ఎంపీల ప్రతినిధి బృందాన్ని హర్యానా పోలీసులు బుధవారం అడ్డుకున్నారు. ప్రతినిధి బృందంలో ఆప్, జేఎంఎ
CJP protest : పార్లమెంట్ మార్చ్ నిర్వహించిన సీజేపీ కార్యకర్తలపై ఢిల్లీ పోలీసులు లాఠీఛార్జి చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ ఢిల్లీ హైకోర్టులో పిల
దేశవ్యాప్తంగా ఉన్న 20 లక్షల మంది నీట్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్రప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ప్రొఫెసర్ కాశీం డిమాండ్ చేశారు. ప్రశ్నాపత్రం లకేజీ కావడంతో న
కేంద్ర ప్రభుత్వం ‘సర్'కు గడువు పొడిగించిన నేపథ్యంలో అర్హుల ఓట్లు తొలగించకుండా చూసుకోవాల్సిన బాధ్యత బీఎల్ఏలపై ఉన్నదని, వారు మరింత అప్రమత్తంగా ఉంటూ ఓటర్లకు అవగాహన కల్పించాలని ఉమ్మడి జిల్లా సభ్యత్వ నమో
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో దేశంలో సంక్షోభం ఏర్పడిందని అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి విజ్జు కృష్ణన్ అన్నారు. శుక్రవారం నల్లగొండ పట్టణంలోని ఏచూరి గార్డెన్లో నిర్వహించిన అఖిల భార
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సర్ ప్రక్రియలో భాగంగా ప్రతిఒకరూ బీఎల్వోలు అందజేసిన దరఖాస్తు ఫారాలు నింపి తిరిగి ఇవ్వాలని బీఆర్ఎస్ ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. గురువారం మండ�
ప్రమాదకరమైన గడ్డి మందు పారాక్వాట్ లాంటి విషపూరిత రసాయనాలపై నిషేధం విధించడం ప్రజారోగ్య పరిరక్షణలో కీలక మైలురాయి అని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పేరొన్నారు.