పత్తిపై 11శాతం దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం నిలిపివేయడాన్ని తెలంగాణ రైతు సంఘం తీవ్రంగా ఖండిస్తున్నదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ తెలి�
ఉదయం లేవగానే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నా ఉపాధి కూలీలకు మాత్రం పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. గుండాల మండలంలో చూస్తే అసలు ఇది టెంటేనా అనిపిస్తున్నది.. చినిగిపోయిన పాత పరదాను టెంటు
సీబీఎస్ఈ బోర్డు నిర్లక్ష్యం కారణంగా దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు నష్టపోయి ఇబ్బందులు పడుతుంటే కేంద్రం కేవలం బోర్డు చైర్మన్, కార్యదర్శిని బదిలీ చేయడం కంటితుడుపు చర్య మాత్రమేనని విపక్ష నే�
దేశ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను ప్రతిబింబించే గణాంకాల పేర్లను, వాటి కొలతల ప్రక్రియను ఒక్కొక్కటిగా మార్చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఇప్పుడు టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ల�
గడిచిన నెలలో రూ.1.94 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కిందటేడాది ఇదే నెలలో వసూలైన రూ.1.88 లక్షల కోట్లతో పోలిస్తే 3.2 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నాయి.
సురక్షిత పెట్టుబడులను, నిర్దిష్ట మొత్తాల్లో ఆదాయాన్ని ఆశించే మదుపర్ల కోసం పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అందుబాటులో ఉన్నది. తపాలా శాఖ ద్వారా ఈ స్కీమ్కు సంబంధించిన ఖాతాను నిర్వహించవచ్చు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు ద్రోహం చేస్తున్నదని అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయూకేఎస్) జాతీయ ప్రధాన కార్యదర్శి కెచ్చల రంగారెడ్డి అన్నారు. సంయుక్త కిషాన్ మోర్చా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆది
కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో కరీంనగర్ నగరపాలక సంస్థ ర్యాంకు మెరుగుపడేనా అంటే ఆ అవకాశాలు తక్కువేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నగరాల పరిశుభ్రత, పారిశుధ్య స్థా�
పత్తి దిగుమతులపై సుంకం మినహాయింపును కేంద్ర ప్రభుత్వం ఐదు నెలలు అవకాశం కల్పించింది. దీంతో ఈ ఏడాది అక్టోబర్ 30 వరకు పత్తి దిగుమతులపై ఎలాంటి సుంకం వసూలు చేయబోరు.
దేశవ్యాప్తంగా పసిడికి డిమాండ్ పడిపోతున్నది. దిగుమతులను నియంత్రించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పుత్తడిపై దిగుమతి సుంకాన్ని ఆరు శాతం నుంచి 15 శాతానికి పెంచడంతో ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ ప్రజాపంథా ఆధ్వర్యంలో తిరుమలాయపాలెం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆ పార్టీ నాయకులు శనివారం ఆందోళన నిర్వ�
నీట్ యూజీ-2026 పేపర్ లీక్ కేసుపై సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటువంటివి జరగడం చాలా బాధాకరమని సుప్రీంకోర్టు పేర్కొన్నది. నిజమైన జవాబుదారీతనం ఏర్పడే వరకు అసలు
ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. అక్రమాలు అరికట్టడానికి, జవాబుదారీతనం పెంపొందించడానికి ప్రత్యేక సంసరణలు చేపట్టింది.
గడచిన మూడు సంవత్సరాలు నిరాటంకంగా లాభాలను చవిచూసినప్పటికీ కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలోని మూడు చమురు మార్కెటింగ్ కంపెనీలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (
బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామి సంస్థ కోల్ ఇండియాలో కేంద్ర ప్రభుత్వం తన వాటాను తగ్గించుకుంటున్నది. ఆఫర్ ఫర్ సేల్ రూట్లో 2 శాతానికి సమానమైన వాటాను బుధవారం నుంచి విక్రయించనున్నట్టు ప్రకటించింది. షేరు ధరల