ప్రమాదకరమైన గడ్డి మందు పారాక్వాట్ లాంటి విషపూరిత రసాయనాలపై నిషేధం విధించడం ప్రజారోగ్య పరిరక్షణలో కీలక మైలురాయి అని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పేరొన్నారు.
ఓటీటీ సినిమాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు తెలుస్తున్నది. ఇప్పటి వరకు థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలకు మాత్రమే సెన్సార్ సర్టిఫికెట్ ఉన్నది.
దగ్గు మందులు, టానిక్లు, ఇతర ఔషధాల అమ్మకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలులోకి తెచ్చింది. 12 శాతం కన్నా ఎక్కువ ఆల్కహాల్ ఉండే ఔషధాలను బహిరంగంగా విక్రయించడాన్ని ప్రభుత్వం నిలిపివేసింది.
తాడిచెర్ల బొగ్గు బ్లాక్-2ను కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు కేటాయించింది. ఇందుకు సంబంధించిన ఫైల్పై ప్రధాని నరేంద్రమోదీ అనుమతితో మంగళవారం సంతకం చేసినట్టు కేంద్ర బొగ్గుశాఖ మంత్రి జీ కిషన్రెడ్డి ఢిల
ఈ-20 పెట్రోల్ మీద దేశ వ్యాప్తంగా వ్యతిరేకత ఏర్పడుతోంది. మొట్టమొదటిసారి ఆదివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కార్లు, బైకుల వాహనదారులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
ప్రపంచ వారసత్వ సంపదగా ఖ్యాతి గడించిన రామప్ప చుట్టు పక్కల ప్రాంతాల్లో బొగ్గు తవ్వకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వొద్దని రామప్ప పరిరక్షణ సమితి కన్వీనర్ వెంకటరామ్మోహన్రావు కోరారు. రామప్�
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన వీబీ-జీ రామ్-జీ చట్టంపై న్యాయపరంగా పోరాటం చేయాలని, కొత్తచట్టంలో విధించిన నిబంధనలపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని క్యాబినెట్ నిర్ణయించినట్టు రెవెన్యూశాఖ మంత్రి పొంగులే
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల నెత్తిన రూ.8.50 లక్షల కోట్లు అప్పు మోపిందని సీఎం రేవంత్రెడ్డి తాజా చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు.
వాట్సాప్లో ప్రతిపాదిత ‘యూజర్ నేమ్' ఫీచర్ను ప్రస్తుతానికి తీసుకురావద్దని మెటా సంస్థను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై తగిన సంప్రదింపులు పూర్తయ్యేవరకూ ఈ ప్రక్రియను నిలిపివేయాలని కోరింది.
కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కోటా మేరకే పంటలు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆదిలాబాద్ జిల్లా రైతుల పాలిట శాపంగా మారనున్నది. జిల్లాలో వానకాలంలో రైతులు పత్తి, సోయాబీన్, మక్క యాసం�
ప్రపంచ ఇంధన ధరలు తగ్గినప్పటికీ భారతీయ వినియోగదారులకు మాత్రం పెట్రోల్, డీజిల్ ధరల్లో ఇప్పట్లో ఊరట లభించే అవకాశం కనిపించడం లేదు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినప్పటికీ ఆ ప్రభావం వినియోగదారులకు ఇంధన ధర�
ఉపాధి హామీ పథకం స్ఫూర్తిని దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని మంత్రి సీతక విమర్శించారు. సచివాలయంలో మంత్రులు ఉత్తమ్, తుమ్మలతో కలిసి గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు.