TG Transco : విద్యుత్ ట్రాన్స్మిషన్ సంస్థను ప్రైవేటుపరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం పావులు కదుపుతోంది. కేంద్ర ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గుతున్న కాంగ్రెస్ సర్కార్ ట్రాన్స్కోలో 26 శాతం వాటాను విక్రయించేందుకు వ�
BRICS Summit : ఢిల్లీలో ప్రతిష్టాత్మక బ్రిక్స్ సదస్సు వచ్చే వారం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సదస్సు ప్రారంభానికి ముందు రోజే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు.
బీపీ మండల్ కమిషన్ సిఫార్సులను అమలుచేస్తూ జనగణనలో బీసీ కులగణన చేసేవరకూ కేంద్ర ప్రభుత్వాన్ని వదిలేప్రసక్తే లేదని బీసీ నేతలు హెచ్చరించారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం గన్పార్కులోని తెలంగాణ �
ఆదివాసీ మహిళా మాజీ మావోయిస్టులతో ర్యాంప్వాక్ చేయించిన ఘటనపై సుప్రీంకోర్టు జడ్జితో సమగ్ర న్యాయవిచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు వక్తలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పౌరులు ఇకపై ఇష్టమొచ్చినన్ని సిమ్లు తీసుకోవడాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ప్రతి పౌరుడికి నిర్దేశించిన గరిష్ఠ పరిమితిలోనే మొబైల్ కనెక్షన్లు ఉండాలని పేర్కొంది. ఇప్పటికే గరిష్ఠ పరిమితిలో కనెక్ష
ఉచిత రేషన్ బియ్యం పంపిణీలో పారదర్శకతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ-కేవైసీని తప్పనిసరి చేసింది. అయితే కార్డుదారుల్లో సరైన అవగాహన లేకపోవడం, బాధ్యతారాహిత్యం కారణంగా ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. మూడేళ�
కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజీత్ దీప్కే తన సొంత గ్రామం సంతుక్ పింపి గ్రామంలో శనివారం స్కూల్ ఠీక్ కరో కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామంలో జెండా కార్యక్రమంలో పాల్గొన్న అభిజీత్.. జడ్పీహెచ�
2025లో తెలంగాణ రాష్ట్రంలో సుమారు 20 లక్షల కుటుంబాలు ఉపాధి హామీ పనుల్లో పాల్గొన్నాయి. అయితే ఒక్కో కుటుంబానికి సగటున లభించిన పనిదినాలు కేవలం 28 రోజులు మాత్రమే. పూర్తి 100 రోజులు పనిచేసిన కుటుంబాలు సుమారు 6 వేలే. అం�
ప్రజలకు వేగవంతమైన, నైపుణ్యంతో కూడిన న్యాయాన్ని అందించడంలో ట్రిబ్యునళ్లు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయ ని రాజ్యసభలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశా రు.
భారత అంతరిక్ష రంగంలో మరో చారిత్రక పరిణామం చోటుచేసుకుంటున్నది. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కులశేఖరపట్నంలో ఇస్రో రూ.950 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఉపగ్రహ ప్రయోగ కేంద్రం(ఎస్ఎల్సీ) న�
కాంగ్రెస్ సర్కార్ బడులను మూసివేస్తున్నది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను దూరం చేస్తున్నది. ఈ ఏడాది వ్యవధిలోనే రెండు వేల స్కూళ్లను మూసివేసింది. ఇవన్నీ ఎలిమెంటరీ స్కూళ్లే కావడం గమనార్హం. ఈ విషయాన్ని సా�
కేంద్ర ప్రభు త్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం ప్రజా, కార్మిక సంఘాలతో పాటు వామపక్ష పార్టీలు ఆందోళనలు చేపట్టాయి. బోధన్, కామారెడ్డి, నవీపే�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్, మతతత్వ విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా సోమవారం జరిగిన జైల్భరో కార్యక్రమం ఉమ్మడి ఖమ్మంజిల్లాలో విజయవంతమైంది. సంయుక్త కిసాన్ మోర్చా, సంయుక్త