కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ల ముసాయిదా నిబంధనలు త్వరలోనే ప్రీ-పబ్లిష్ అవుతాయని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ బుధవారం చెప్పారు. వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయడం
సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో వెనక్కు తగ్గిన కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ఫోన్ తయారీదారులు సంచార్ సాథీ యాప్ను ముందుగానే మొబైల్ ఫోన్లలో తప్పనిసరిగా ఇన్స్టలేషన్ చేయాలన్న నిబంధనను తొలగ�
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీవోఎం) షేర్లకు మదుపరుల నుంచి విశేష స్పందన లభించింది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్)లో భాగంగా మంగళవారం ఉదయం నాన్-రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఒక్కో షేర్
కేంద్ర ప్రభుత్వం మోటర్ వెహికిల్ అమెండ్మెంట్ యాక్ట్-2019ను ఇటీవల అమలులోకి తెచ్చింది. దీంతో నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో కొన్ని రోజులుగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విత్తన బిల్లు ముసాయిదా రాష్ర్టాల హక్కులను హరించేలా ఉందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం రాజేంద్రనగర్లో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ
కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన నాలుగు కార్మిక్ కోడ్లను తమ రాష్ట్రం ఎంతమాత్రం అంగీకరించదని, వాటిని తమ వద్ద అమలు చేయబోమని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది.
కార్మికులకు తీపికబురు’ అంటూ కేంద్ర ప్రభుత్వం ఈ నెల 22వ తేదీ నుంచి అమల్లోకి తెచ్చిన 4 కార్మిక కోడ్ల లోగుట్టు అంతా శ్రామిక వ్యతిరేకతనే నిండి ఉన్నది. కాలం చెల్లిన పాత చట్టాలు మారుతున్న పారిశ్రామిక విధానాలకు
ప్రభుత్వ రంగంలోని మూడు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలను విలీనం చేయాలని గతంలో వచ్చిన ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మళ్లీ దృష్టి పెట్టింది. ఓరియంటల్ ఇన్సూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్, యునైటెడ్
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మడావి హిడ్మాది ముమ్మూటికీ బూటకపు ఎన్కౌంటర్ అని తెలంగాణ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ జీ లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణరావు, సహ�
కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఇల్లెందు కొత్త బస్టాండ్ సెంటర్లో టీయూసీఐ ఆధ్వర్యంలో నాయకులు గెజిట్ చేసిన లేబర్ కోడ్ ప్రతులను, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను శనివారం దహనం చే
‘మావోయిస్టులు చేసేది హింస అయితే, వారిని చంపేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది ప్రతి హింసే కదా! తుపాకీకి తుపాకీ పరిషారం కాదు. మనుషులను చంపే అధికారం చట్టం ఎవ్వరికీ ఇవ్వలేదు’ అని పలువురు వక్తలు స్పష్టంచేశ
మతపర అల్ప సంఖ్యాక వర్గాలకు వ్యతిరేకంగా భారత్లోని రాజకీయ వ్యవస్థ పనిచేస్తోందని, అధికార బీజేపీ-రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) బంధం వివక్షాపూరితమైన చట్టాలను సృష్టిస్తోందని యునైటెడ్ స్టేట్�