త్వరలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న వందకు పైగా బొగ్గు గనుల వేలంపాటలో పాల్గొని లాభసాటిగావున్న 10 బొగ్గు బ్లాక్లను దక్కించుకుంటామని సింగరేణి సీఎండీ ఎన్ బలరాం ధీమాను వ్యక్తంచేశారు.
ఇటీవల కురిసిన వర్షాలకు చేనేత కుటుంబాలు విలవిలలాడుతున్నాయి. చేనేత పనులు సాగక కుటుంబ పోషణ భారంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు మగ్గాల పనులు నడవక, నేసిన వస్త్రాలకు మారెట్లో గిరాకీ లేక, అప్పు ల భారంతో కూరుక
వాహన అమ్మకాలు టాప్గేర్లో దూసుకుపోయాయి. ఈ పండుగ సీజన్లో మునుపెన్నడు లేనంతగా 52 లక్షల యూనిట్ల వాహనాలు అమ్ముడయ్యాయి. 42 రోజుల పాటు సాగిన పండుగ సీజన్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో వాహనాలు అమ్ముడయ్యాయ�
పత్తి పంట కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం రోజుకో కొత్త నిబంధనను తెస్తూ రైతులను పరేషాన్ చేస్తోంది. పత్తి సాగు చేసిన రైతులు అధిక వర్షాల వల్ల దిగుబడి తగ్గుతోందని దిగాలు చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పత్తి సేకరణ �
కేంద్ర ప్రభుత్వం నాబార్డు సహకారంతో రైతులకు వందశాతం సబ్సిడీపై పంపిణీ చేసే వేరుశనగ విత్తనాల్లో గందరగోళం నెలకొన్నది. ఇటీవల పంపిణీ చేసి న వేరుశనగ విత్తనాల్లో అర్హులైన రైతులకు ఇవ్వకుండా అధికార పార్టీ నాయకు
ప్రధాని మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం మరోసారి అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహాన్ని చవిచూసింది. ట్రిబ్యునల్ సంస్కరణల చట్టం-2021 రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణను వాయిదా వేయాలంటూ కేం�
దేశీయ బీమా దిగ్గజం ఎల్ఐసీ అదరగొట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను సంస్థ రూ.10,053 కోట్ల నికర లాభాన్ని గడించింది. కిందటి ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.7,621 కోట్ల లాభంతో పోలిస్తే 32
మేమెంతో మాకంత వాటాకై కేంద్ర ప్రభుత్వంపై పోరు యుద్ధం చేయాల్సిన అవసరం ఉందని బీసీ జేఏసీరాష్ట్ర కన్వీనర్ కేయూ పాలక మండలి సభ్యులు డాక్టర్ చిర్ర రాజుగౌడ్ పిలుపునిచ్చారు.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు కదం తొక్కారు. పత్తి కొనుగోళ్లలో రోజుకో తీరుగా వ్యవహరిస్తుండటంతో బుధవారం ఆదిలాబాద్ బీజేపీ పార్లమెంట
ట్రిబ్యునళ్ల చైర్పర్సన్లు, వివిధ ట్రిబ్యునళ్ల సభ్యులకు ఉమ్మడి సర్వీసు నిబంధనలను నిర్దేశించే ట్రిబ్యునల్ సంస్కరణల చట్టం రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసన�
పారిశ్రామిక రంగానికి మళ్లీ బ్రేకులుపడ్డాయి. గనులు, తయారీ రంగంలో నెలకొన్న స్తబ్దత కారణంగా గత నెలకుగాను పారిశ్రామిక రంగంలో వృద్ధి మూడు నెలల కనిష్ఠ స్థాయి 4 శాతానికి పడిపోయింది. క్రితం ఏడాది ఇదే నెలలో నమోదై�
2019, ఆగస్టు 5న జమ్మూకశ్మీర్కు ఉన్న ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్ర ప్రతిపత్తిని కేంద్ర ప్రభుత్వం తొలగించడంతో కశ్మీర్ లోయలో ఆందోళనలు చెలరేగాయి. నిరసన చేస్తున్న వందల మంది కశ్మీరీలను భద్రతా దళాలు అదుపులోకి తీ
కీలక రంగాలు మళ్లీ నేలచూపులు చూశాయి. గత నెలకుగాను కేవలం 3 శాతం మాత్రమే వృద్ధిని కనబరించింది. ఆగస్టు నెలలో నమోదైన 6.5 శాతంతో పోలిస్తే సగానికి సగం పడిపోగా, కానీ, క్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 2.4 శాతంతో పోలిస్వే స్�
ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలానికి రైలుమార్గం కలగానే మిగిలిపోతున్నది. భద్రాద్రి రామయ్య వద్దకు ఏటేటా భక్తుల తాకిడి పెరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికీ కొత్తగూడె�