నీట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించే చేతగాని కేంద్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ బుధవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. దాదాపు 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్�
జనాభా గణన కోసం ప్రభుత్వమిచ్చిన రిలాక్సేషన్ను ఎస్సీ గురుకుల సొసైటీలోని పలువురు ఉద్యోగులు, ఉపాధ్యాయులు దుర్వినియోగం చేస్తున్నారు. బదిలీలను తప్పించుకునేందుకు డబ్బులు ముట్టజెపుతూ సెన్సస్ డ్యూటీని కొన�
కేంద్ర మంత్రి బండి సంజయ్కి చిత్తశుద్ధి ఉంటే తన కొడుకు మీద వచ్చిన ఆరోపణల విషయంలో నిజాయితీ నిరూపించుకోవాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి డిమాండ్ చేశారు.
‘కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపడుతున్న జనగణనలో ఓబీసీలనూ లెక్కించాలి. బీసీ గణన కోసమే నా పోరాటం. ప్రభు త్వం దిగొచ్చేదాకా పోరాటం ఆపబోను’ అని మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వీ హనుమంతరావు స్పష్టంచే
గిరిజనులకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్మన్ పథకం కింద ఇండ్లు నిర్మించి ఇస్తున్నది. ఇందులో భాగంగా పీవీటీజీ గిరిజనులకు ఇండ్లు మంజూరవుతుండగా.. సొంతింటి కల నేరవేరుతుందనే ఆశలో గిరిజనులు అప్పు చేసి ఇండ�
తెలంగాణ ఆర్టీసీలో స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ సీమ్ లబ్ధిదారులకు సంస్థ భారీ ఊరటనిచ్చింది. విశ్రాంత ఉద్యోగులు, వారి జీవిత భాగస్వాములు తమ నెలవారీ నగదు ప్రయోజనాన్ని పొందడానికి ఇకపై డిపోల చుట్టూ తిరగాల
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వీయ జనగణన వెబ్సైట్లో భద్రాచలం ఏపీలో ఉన్నట్టుగా చూపిస్తుండటం, భద్రాచల వాసులు స్వీయ జనగణన చేసుకునేందుకు అవాంతరం ఏర్పడటం వంటి అంశాలపై రెండు రోజుల క్రితం ‘నమస్తే తెలంగ�
నికర ప్రత్యక్ష పన్ను వసూళ్ళు కేంద్ర ప్రభుత్వ అంచనాలకు చేరుకోలేకపోయాయి. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రూ.23.40 లక్షల కోట్ల పన్ను వసూలయ్యాయి. అంతక్రితం ఏడాది వసూలైనదాంతో పోలిస్తే 5 శాతం పెరిగినప్పటికీ బడ్జ�
ఉపాధి హామీ పథకంపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తీవ్రంగా ఖండిస్తున్నామని, కార్మికుల హకులను కాలరాసే విధంగా అవలంబిస్తున్న విధానాలు సరికావని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. సోమవారం ఆదిలాబాద్ కలెక
కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర(19 కేజీలు) భారీగా పెరిగింది. ఒకేసారి రూ.993 పెంచడంతో సిలిండర్ ధర రూ.3,315కి చేరింది. ఈ ప్రభావం మొత్తం ఫుడ్ ఇండస్ట్రీనే కుదేలు చేస్తున్నది. లక్షలా�
తెలంగాణకు స్టాంప్ పేపర్ల సరఫరాకు కేంద్రం నిరాకరించినట్టు తెలిసింది. పాత బాకీ చెల్లించాలని, ఆ తర్వాతే కొత్త స్టాక్ కోసం ఇండెంట్ పెట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్�