Organ Transplantation: అవయవ దానం పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని రాష్ట్రాలతో కలిసి జాతీయ విధానం, ఏకీకృత నియమావళిని రూపొందించాలని ఇవాళ కేంద్రాన్ని సుప్రీంకోర్టు కోరింది. చీఫ్ జస్టిస్ బీ
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నది. అక్టోబర్ 10-నవంబర్ 14 మధ్య కాలంలో ఎంజీఎన్ఆర్ఈజీఏ డాటాబేస్ నుంచి దాదాపు 27 లక్షల మంది కూలీల పేర్లను తొలగించింది.
దేశీయ ఎగుమతులు మళ్లీ నీరసించాయి. ఉత్పత్తులపై అమెరికా గరిష్ఠ స్థాయి టారిఫ్లను విధించడంతో గత నెలకుగాను ఎగుమతుల్లో వృద్ధి రెండంకెల స్థాయిలో పతనం చెందింది. అక్టోబర్ నెలలో 34.38 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత
రాష్ట్రంలో పత్తి రైతులు సంక్షోభంలో కూరుకు పోయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దు నిద్ర పోతున్నాయని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు
కేంద్ర ప్రభుత్వం ప్రెస్కౌన్సిల్ ఆఫ్ ఇండియాను నిర్వీర్యం చేసేందుకు అడుగులు వేస్తున్నదని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీసాగర్ విమర్శించారు.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎన్ఆర్ఈజీఎస్)లో అక్రమాలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం కూలీలకు ఈకేవైసీ తప్పనిసరి చేసింది. ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కొత్త నిబంధన�
ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్బీ)ల అధిపతులతో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు భేటీ అయ్యాయి. ఆర్థిక సేవల కార్యదర్శి ఎం నాగరాజు బుధవారం పీఎస్బీ చీఫ్లతో సమావేశమయ్యారు. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎ�
త్వరలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న వందకు పైగా బొగ్గు గనుల వేలంపాటలో పాల్గొని లాభసాటిగావున్న 10 బొగ్గు బ్లాక్లను దక్కించుకుంటామని సింగరేణి సీఎండీ ఎన్ బలరాం ధీమాను వ్యక్తంచేశారు.
ఇటీవల కురిసిన వర్షాలకు చేనేత కుటుంబాలు విలవిలలాడుతున్నాయి. చేనేత పనులు సాగక కుటుంబ పోషణ భారంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు మగ్గాల పనులు నడవక, నేసిన వస్త్రాలకు మారెట్లో గిరాకీ లేక, అప్పు ల భారంతో కూరుక
వాహన అమ్మకాలు టాప్గేర్లో దూసుకుపోయాయి. ఈ పండుగ సీజన్లో మునుపెన్నడు లేనంతగా 52 లక్షల యూనిట్ల వాహనాలు అమ్ముడయ్యాయి. 42 రోజుల పాటు సాగిన పండుగ సీజన్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో వాహనాలు అమ్ముడయ్యాయ�
పత్తి పంట కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం రోజుకో కొత్త నిబంధనను తెస్తూ రైతులను పరేషాన్ చేస్తోంది. పత్తి సాగు చేసిన రైతులు అధిక వర్షాల వల్ల దిగుబడి తగ్గుతోందని దిగాలు చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పత్తి సేకరణ �
కేంద్ర ప్రభుత్వం నాబార్డు సహకారంతో రైతులకు వందశాతం సబ్సిడీపై పంపిణీ చేసే వేరుశనగ విత్తనాల్లో గందరగోళం నెలకొన్నది. ఇటీవల పంపిణీ చేసి న వేరుశనగ విత్తనాల్లో అర్హులైన రైతులకు ఇవ్వకుండా అధికార పార్టీ నాయకు
ప్రధాని మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం మరోసారి అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహాన్ని చవిచూసింది. ట్రిబ్యునల్ సంస్కరణల చట్టం-2021 రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణను వాయిదా వేయాలంటూ కేం�
దేశీయ బీమా దిగ్గజం ఎల్ఐసీ అదరగొట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను సంస్థ రూ.10,053 కోట్ల నికర లాభాన్ని గడించింది. కిందటి ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.7,621 కోట్ల లాభంతో పోలిస్తే 32
మేమెంతో మాకంత వాటాకై కేంద్ర ప్రభుత్వంపై పోరు యుద్ధం చేయాల్సిన అవసరం ఉందని బీసీ జేఏసీరాష్ట్ర కన్వీనర్ కేయూ పాలక మండలి సభ్యులు డాక్టర్ చిర్ర రాజుగౌడ్ పిలుపునిచ్చారు.