ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్తో ప్రజలు భారీగా నష్టపోతున్నారు. ప్రతీయేటా 45 కోట్ల మంది భారతీయులు సుమారు రూ.20 వేల కోట్ల మేర నష్టపోవచ్చునని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్�
ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు తీవ్ర నేరారోపణలతో అరెస్టయినట్లతే, వారిని పదవి నుంచి తొలగించేలా కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టనున్నది. ఈ బి�
దేశంలో 8 నెలల నుంచి మధ్యభారతంలో జరుగుతున్న మానవ హననాన్ని నిలిపివేసి వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం కాల్పుల విరమణను ప్రకటించాలని ఎంవీ రమణ డిమాండ్ చేశారు.
కేంద్రం తెచ్చిన జాతీయ వైద్య రిజిస్టర్ (ఎన్ఎంఆర్) నమోదు ఏడాది లోపే విఫలమైంది. ఆధునిక వైద్య ప్రాక్టీషనర్లు తప్పనిసరిగా ఈ కేంద్రీకృత డాటా బేస్ రిజిస్టర్లో నమోదు చేసుకోవాలన్న నిబంధనను కేం ద్రం ఇటీవల తొ
ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్కి పెట్టుబడులను ప్రవహిస్తున్నారు. రూ. 1,59,716 కోట్ల పెట్టుబడులతో దేశవ్యాప్తంగా 10 సెమీ కండక్టర్ తయారీ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపగా అందులో సింహభ�
దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అత్యుత్తమ సేవలు అందించిన 1,090 మంది పోలీసు, అగ్నిమాపక, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్, కరెక్షనల్ సర్వీసెస్ సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం గురువారం రాష్ట్రపతి, శౌర్య, సేవా పతకాలను
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినంక చేసిన అప్పులు, ఆస్తుల లెక్కలపై పార్లమెంట్ ఇచ్చిన జవాబుతో తెలంగాణ సమాజానికి మా గొప్ప మేలు జరిగింది. లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానాన్ని చూసి ఆ ప్రశ్న అడిగిన ఎంపీతోప�
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, కిశోర బాలికలకు పోషకాహారం అందిస్తున్నాయి. పోషకాహార పంపిణీలో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం ముఖ ఆధారిత గుర్తింపు (ఫ
దేశంలో దళితులపై వేధింపులు, దాడులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఎస్సీ, ఎస్టీలపై దాడులకు సంబంధించి ఫిర్యాదు చేయడానికి ఉద్దేశించిన నేషనల్ హెల్ప్లైన్ అగైనిస్ట్ అట్రాసిటీస్ ఆన్ ఎస్సీ, ఎస్టీ హెల్ప్లైన�
దేశంలోని ఆదివాసీ, గిరిజనుల ఖనిజా సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పన్నంగా కేంద్ర ప్రభుత్వం కట్టబెడుతోందని తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.అంజయ్య నాయక్ ఆరోపించారు.
గోదావరి నది నుంచి 200 టీఎంసీల వరద జలాలను బనకచర్లకు మళ్లించి కరువు పీడిత ప్రాంత రైతాంగానికి సాగు, తాగునీరు అందిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్నది. దాదాపు రూ.80 వేల కోట్ల అంచనా వ్యయంతో లింక్ ప్రాజెక
ఆంధ్రప్రదేశ్పై కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపిస్తున్నది. తెలంగాణపై మాత్రం అడుగడుగునా అంతులేని వివక్షను ప్రదర్శిస్తున్నది. ఇప్పటికే రూ.2.5 లక్షల కోట్ల విలువైన రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్న ఏపీలో ఈ ఆ�