జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలోని విట్టునాయక్తండాను ఉత్తమ జీపీగా ఎంపిక చేసింది. ఏప్రిల్ 29న కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివ�
ఒక రిటైర్డ్ ఉద్యోగిపై తప్పుడు కేసు నమోదైన వ్యవహారంలో హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి రూ.50 వేలు జరిమానా విధించింది. ఉద్యోగిపై నమోదైన కేసును కొట్టివేస్తూ జస్టిస్ జూకంటి అనిల్కుమార్ ఇటీవల తీర్పు చెప్పా�
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగానే కూలీల వేతనాలు చెల్లించకుండా వారిని మూడునెలలుగా తీవ్ర ఇబ్బందులు పెడుతున్నది. భ�
శాంతి భద్రతల సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై రాజకీయ విమర్శలు తీవ్రమవుతున్న తరుణంలో మణిపూర్లోని ఉఖ్రుల్ జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన తాజా హింసాకాండలో ముగ్గురు మరణించారు. పర్వత ప్�
వివాదాస్పద వెబ్సిరీస్ ‘లారెన్స్ ఆఫ్ పంజాబ్' స్ట్రీమింగ్ను నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. జీ5 ఓటీటీలో ఈ సిరీస్ ఈ నెల 27 నుంచి స్ట్రీమింగ్ కావాల్సివుంది. గ్యాంగ్స్టర్ సంస్కృత
కేంద్ర ప్రభుత్వం 131వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టి పరాజయం పాలైంది. మూడింట రెండొంతుల మంది సభ్యుల మద్దతు లేకపోవడంతో బిల్లు వీగిపోయింది. కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లోక్సభలో ఓ
ఉపాధిహామీ కూలీల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ వివిధ సంఘాల ఆధ్వర్యంలో అశ్వారావుపేట మండల పరిషత్ కార్యాలయం ఎదుట కూలీలు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకుడు కొక్కె�
జిల్లాలోని ప్రతి రైతూ ఫార్మర్ రిజిస్ట్రీలో తప్పనిసరిగా తన పేరును నమోదు చేసుకోవాలని భద్రాద్రి కలెక్టర్ అంకిత్ సూచించారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్పై ఏడీఏలు, ఏవోలు, ఏఈవోలు, మీ సేవా కేంద్రాల మేనేజర్లతో ఆ�
Women Reservations | మహిళా రిజ్వేషన్ల పై కేంద్ర ప్రభుత్వానికి చిత్త శుద్దిలేదని, బీజెపి మోసాన్ని మహిళా లోకం గమనించాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఎం.రమాదేవి కోరారు.
రాజకీయ పార్టీలతో చర్చించకుండా, రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు అడుగులు వేసి చతికిల పడింది. 2011 జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చ�
కేంద్ర ప్రభుత్వం తెరపైకి తీసుకొస్తున్న డీలిమిటేషన్ సాంకేతికంగా ఒక పదంగా కనిపించవచ్చు. ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాలను 850కి పెంచాలని కసరత్తు చేస్తున్నది. రాష్ర్టాల జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్వ�