కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పై పోరాడాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. ఆ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం కలెక్�
మూడు నెలల రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులకు ఒకేసారి పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ ఆదేశం అందిందే తడవుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా బియ్యం సరఫరాకు �
తెలంగాణలో ఏర్పాటు చేయనున్న మూడో విద్యుత్ పంపిణీ సంస్థ (రైతు డిస్కం) ఏర్పాటు పనులు వేగంగా కొన సాగుతున్నాయి. డిస్కం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 11న ఉత్తర్వులు జారీ చేసింది. ఒక సీనియర్ ఐఏఎస్ను చైర్మన�
ఉపాధిహామీ పథకం కూలీలకు ‘వేసవిభత్యం’ చెల్లింపులు గత మూడేళ్లుగా నిలిచిపోయాయి. తాగునీటి అలవెన్స్లు సైతం కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. వేసవికాలం మండుటెండలో పనిచేసే కూలీలకు కనీస సదుపాయాలు కల్పించాల్సిన బ�
కార్మికులు, సంఘాల వ్యతిరేకతను పెడచెవినపెట్టి ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుండి నాలుగు లేబర్ కోడ్లను అమలు చేసేందుకు మోదీ ప్రభుత్వం గెజిట్ను విడుదల చేసింది. 2020లో కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఎల్పీజీ, పెట్రోరసాయనాల సరఫరాపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలు ఫార్మసీ, వైద్య పరికరాల తయారీ పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపాయి. ఫలితంగా పారాసిటమాల్ వంటి సాధార
రాష్ట్రంలోని పలు రహదారుల నిర్మాణ అంచనా వ్యయాలు భారీగా పెరిగిపోతున్నాయి. అనుమతుల జారీలో కేంద్ర ప్రభుత్వం మితిమీరిన జాప్యం చేయడమే ఇందుకు కారణం. దీంతో ఆయా రహదారుల నిర్మాణం కోసం ప్రతిపాదనల సమయంలో వేసిన అంచ�
దేశంలో గ్యాస్ సంక్షోభం ముదురుతున్నది. సమస్యను అధిగమించేందుకు హోటళ్లు, రెస్టారెంట్లు తమ మెనూను తగ్గించుకోవడం, ఆహార పదార్థాల రేట్లను పెంచడం వంటి చర్యలు చేపట్టగా కొన్ని రెస్టారెంట్లు బొగ్గు, కట్టెల పొయ్�
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యాలిడేషన్ యాక్ట్ను నిరసిస్తూ ఈనెల 25న బ్లాక్డేగా పాటించనున్నట్టు పెన్షనర్స్ జేఏసీ ప్రకటించింది. ఈ యాక్ట్ ద్వారా పెన్షన్పై సర్వాధికారాలను కేంద్రం లాగేసుకున్నదని ఆ�
నక్సలైట్ల ఏరివేతలో అత్యంత కీలకపాత్ర పోషించిన గ్రేహౌండ్స్ విభాగాన్ని మూసివేయాలని ప్రభుత్వం భావిస్తున్నదా? గ్రౌహౌండ్స్ ఆధీనంలో ఉన్న 550 ఎకరాల భూములను అమ్మకానికి పెట్టాలని నిర్ణయించిందా? ఈ ప్రశ్నలకు అవ�
గ్రామ పంచాయతీలకు అభివృద్ధి నిధుల రాక మొదలవ్వలేదు. పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరి నెలలు గడుస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అభివృద్ధి నిధులు చిల్లి గవ్వ విడుదల కాలేదు.
అన్ని రంగాల్లో పనిచేసే మహిళలకు వేతనంతో కూడిన నెలసరి సెలవు కోరుతూ దాఖలైన రిట్ పిటిషన్ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. అన్ని భాగస్వామ్య పక్షాలతో సంప్రదించి నెలసరి సెలవు విధానాన్ని రూపొందించ�