ఇరాన్పై ఇజ్రాయెల్-అమెరికా సైనిక దాడుల్ని నిరసిస్తూ చేపట్టే ప్రదర్శనలపై కేంద్రం నిఘా వేసింది. ఇరాన్కు అనుకూలంగా రెచ్చగొట్టే ప్రసంగాలు, ప్రకటనలు చేసే రాడికల్ మత బోధకులపై ఓ కన్నేసి ఉంచాలని ఆయా రాష్ర్�
అడవిని నమ్ముకొని బ తుకుతున్న గిరిజనుల అభివృద్ధి, సంక్షేమాన్ని చట్టాల పేరుతో అడ్డుకోవడం సరికాదని, వారి సమస్యలను మానవీయ కోణంలో చూడాలని అటవీ అధికారులకు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్�
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై సమీక్షించనున్న దిశ కమిటీ సమావేశానికి తమను పిలవకుండా, ప్రొటోకాల్ పాటించడంలో జిల్లా అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్త�
డిజిటల్ క్రాప్ సర్వే ఎన్యుమరేటర్లను రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేస్తున్నది. రాష్ట్రంలో ఒక్కో ఫామ్ చొప్పున ఫీల్డ్ సర్వే చేసినందుకు రూ.7 మాత్రమే చెల్లించాలని నిర్ణయించింది. ఈ సర్వేకు రూ.10 ఇ�
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణనలో భాగంగా రాష్ట్రంలో ఆ ప్రక్రియ నిర్వహణకు కాంగ్రెస్ సర్కార్ ప్రణాళికలు రూపొందిస్తున్నది. అందులో భాగంగా తొలి విడత జనగణనను మే 11న ప్రారంభించి జూన్ 9న పూర
కేంద్ర ప్రభుత్వం రైతులకు అందించే సంక్షేమ పథకాల అమలు కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మర్ రిజిస్ట్రీ పనులు జిల్లాలో అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయి. గతేడాది గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ అధికారులు �
తెలంగాణలో పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నది. రాష్ట్రంలో 4 పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధి కోసం నాలుగేండ్ల క్రితం మోదీ సర్కార్ రూ.146.50 కోట్లు మం జూరు చేసిన�
వంటనూనెల ధరలు మరింత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్రూడ్ వంటనూనెలపై దిగుమతి సుంకాన్ని 10 శాతం తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం మే 31 నుంచి అమల్లోకి రానున్నట్లు కేంద్ర సర్కార్ �
గత కొన్ని నెలలో దూసుకుపోయిన కీలక రంగాలు మళ్లీ నెమ్మదించాయి. జనవరి నెలకుగాను ఎనిమిది కీలక రంగాల్లో వృద్ధి రెండు నెలల కనిష్ఠ స్థాయి 4 శాతానికి పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 5.1 శాతంతో పోలిస్తే భా�
తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాల పంపిణీకి సెక్షన్-3 ప్రకారం కేంద్ర ప్రభుత్వం జారీచేసిన నూతన మార్గదర్శకాలు చెల్లబోవని, ఏపీ పునర్విభజన చట్టం ప్రకారమే జలాలను పంపిణీ చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నది.
‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అనే భక్తి భావనతో మొదటి అన్నం ముద్దను కండ్లకు అద్దుకుంటాం. కడుపు నిండా భోజనం పెట్టిన వారిని ‘అన్నదాతా సుఖీభవా!’ అంటూ వినమ్రంగా నమస్కరిస్తాం. వారి క్షేమాన్ని ఆకాంక్షిస్తాం. చివరకు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానం రద్దు చేయాలని కొత్తగూడెం ఎమ్మె ల్యే కూనంనేని సాంబశివరా వు డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు కార్పొరేట్ యాజమాన్యానికి వత్తాసు పలకకుండా అందరికీ ఒకే ఉచిత విద�
రాష్ట్రంలోని ఆనకట్టల భద్రత, మరమ్మతులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది. వాటి పునరుద్ధరణ కోసం నిధులను విడుదల చేయడం లేదు. అదేమంటే బడ్జెట్ లేదంటూ బుకాయిస్తున్నది. కనీసం కేంద్రం మంజూరు చేస�
రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స అందించేందుకు శనివారం కేంద్ర ప్రభుత్వం ‘పీఎం రాహత్(ప్రధానమంత్రి రోడ్ యాక్సిడెంట్ విక్టి మ్ హాస్పిటలైజేషన్ అండ్ అష్యూర్డ్ ట్రీట్మెంట్)’ పథకాన్ని ప్రా�