ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమ భూములను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కార్పొరేట్ కంపెనీలకు అమ్మకానికి పెట్టడంపై మాజీ మంత్రి జోగు రామన్న మండిపడ్డారు. విలువైన భూముల విక్రయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అడ�
గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందాలతో అతి విలువైన లోహాల ధరలు రివ్వున ఎగిశాయి.
క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న రోగులకు కేంద్రం షాక్ ఇచ్చింది. దేశంలో డ్రగ్స్ కొరతను అధిగమించేందుకు, ఉత్పత్తిని పునరుద్ధరించేందుకు గాను.. కీలకమైన కొన్ని కీమోథెరపీ ఔషధాల ధరలను పెంచుతూ మోదీ సర్కార్ న�
దళిత ముస్లింలు, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పన అంశంపై అధ్యయనం చేస్తున్న జస్టిస్ కేఎన్ బాలకృష్ణన్ కమిషన్ పదవీకాలం గడువును మరో ఏడాదిపాటు పొడిగించాలని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యాకూబ్
ఐఎన్ఎస్ బాజ్ వద్ద ఉన్న నావికాదళ విమానాశ్రయాన్ని విస్తరించడానికి బదులుగా గ్రేట్ నికోబార్ ప్రాజెక్టులో భాగంగా రూ. 13,000 కోట్ల వ్యయంతో కొత్తగా పౌర-సైనిక వినియోగ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్మిం�
గ్యాస్ సిలిండర్ ధర మరోమారు పెరిగింది. ప్రతి సిలిండర్పై రూ.29 పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. పెరిగిన ధరలను ఆదివారం నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. రోజురోజుకూ పెరుగుతున్న వంట గ్యాస్
వంటనూనెల కొనుగోలుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. వివిధ బ్రాండ్ల ధరలను పోల్చి చూసుకోవడానికి, సరైన కొనుగోలు నిర్ణయాలు తీసుకోవడానికి వినియోగదారులకు సహాయం అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్
పనికితగ్గ వేతనాలు చెల్లించాలని, పని ప్రదేశంలో కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉపాధిహామీ కూలీలు బూర్గంపహాడ్ మండలం మోతే పట్టీనగర్లో శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు కూలీలు మాట్ల
పత్తిపై 11శాతం దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం నిలిపివేయడాన్ని తెలంగాణ రైతు సంఘం తీవ్రంగా ఖండిస్తున్నదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ తెలి�
ఉదయం లేవగానే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నా ఉపాధి కూలీలకు మాత్రం పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. గుండాల మండలంలో చూస్తే అసలు ఇది టెంటేనా అనిపిస్తున్నది.. చినిగిపోయిన పాత పరదాను టెంటు
సీబీఎస్ఈ బోర్డు నిర్లక్ష్యం కారణంగా దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు నష్టపోయి ఇబ్బందులు పడుతుంటే కేంద్రం కేవలం బోర్డు చైర్మన్, కార్యదర్శిని బదిలీ చేయడం కంటితుడుపు చర్య మాత్రమేనని విపక్ష నే�
దేశ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను ప్రతిబింబించే గణాంకాల పేర్లను, వాటి కొలతల ప్రక్రియను ఒక్కొక్కటిగా మార్చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఇప్పుడు టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ల�
గడిచిన నెలలో రూ.1.94 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కిందటేడాది ఇదే నెలలో వసూలైన రూ.1.88 లక్షల కోట్లతో పోలిస్తే 3.2 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నాయి.