రాష్ట్రంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్ఆర్ఈజీఎస్) లక్ష్యం నీరుగారుతున్నది. చెమటోడ్చి పనిచేసిన కూలీలకు సకాలంలో కూలి ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్జెండర్లను చిన్నచూపు చూస్తుందని, ఇది ఎంత వరకు సమంజసమని ట్రాన్స్జెండర్లు మండిపడుతూ గురువారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు.
Transgenders Protest | ట్రాన్స్ జెండర్ల హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ట్రాన్స్ జెండర్స్ భారీ ధర్నా నిర్వహించారు.
పార్లమెంట్ ఉభయ సభలు గురువారం వాయిదా పడ్డాయి. అయితే అసాధారణ రీతిలో వాటిని పొడిగించారు. దీంతో స్వల్ప విరామం తర్వాత ఏప్రిల్ 16న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి.
విమానయాన సంస్థలు కనీసం 60 శాతం సీట్లపై ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయరాదంటూ జారీచేసిన ఆదేశాల్ని కేంద్రం నిలిపివేసింది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్లైన్స్, ఆకాశ ఎయిర్ నుంచి వచ్చిన అభ్యర్థలను పరిగణనల
కార్మికుల హక్కులను కాలరాసేలా కేం ద్రం తెచ్చిన 4 లేబర్ కోడ్లను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మికులు కదం తొక్కారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంతోపాటు జిల్లా వ్యాప్తంగా వివిధ సం స్థల�
కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన జల్జీవన్ మిషన్ నిధులను మూడేండ్లుగా తెలంగాణ సర్కార్ నిర్దేశిత స్థాయిలో వినియోగించడం లేదని కేంద్రజల్శక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు.
చిన్న మొత్తాలపై వడ్డీరేటును మరోసారి యథాతథంగా ఉంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్ 1 నుంచి మూడు నెలలపాటు) చిన్న మొత్తాలపై వడ్డీరేట్లలో ఎలాంటి మార్
తెలంగాణలో జన్మనిచ్చిన తల్లిదండ్రులను సరిగా పట్టించుకోని బిడ్డలను దారిలోకి తెచ్చేందుకు పేరెంట్స్ చేతిలో ఒక మంత్రదండం పెట్టామని, దానిద్వారా వారిని దారిలో పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన�
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నక్సల్స్ రహిత భారతదేశం గడువు మార్చి 31తో ముగుస్తుంది. కేంద్ర ప్రభుత్వం నక్సల్స్కు పెట్టిన డెడ్లైన్ మరో రెండు రోజులే మిగిలి ఉన్నది.
గ్రేటర్ కార్పొరేషన్కు పన్నులే ప్రధాన ఆదాయం. వాటి వసూళ్లతో వచ్చే ఆదాయంతోనే పాలన సాగిస్తున్నది. అయితే ప్రభుత్వ సంస్థలు బల్దియాకు ఏంళ్ల తడబడి పన్నులు చెల్లించకుండా మొండి బకాయిదారులుగా మారాయి.
రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలని రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించి వారిని ఆదుకోవాలన్నారు.
పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.10 చొప్పున కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ప్రపంచ చమురు ధరలు పెరిగిన కారణంగా రిటైల్ ధరల పెంపును నివారించడానికి ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది. పెట్రోల్�
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు సంక్షోభం తీవ్రమైంది. వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ కోసం వీధుల్లోకి వచ్చిన వందలాది మంది ప్రజలు.. మండుటెండలో గ్యాస్ ఏజెన్సీలు, పెట్రోల్ బంకుల ముందు పడిగాపులు కాస్