‘కేటాయింపులు ఘనం.. ఖర్చు చేసింది అంతంత మాత్రం..’ తరహాలో ఉంది కేంద్ర ప్రభుత్వ వైఖరి. పథకాలకు భారీగా కేటాయింపులు చేస్తున్నట్టు బడ్జెట్ సమర్పించే సమయంలో గొప్పగా ప్రకటిస్తున్న మోదీ సర్కారు.. వాటిని ఖర్చు చేయ
కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు నిధులు విడుదలైన నేపథ్యంలో తమ పెండింగ్ బిల్లులు చెల్లించేలా చూడాలని తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ శుక్రవారం ప్రజావాణిలో విజ్ఞప్తిచేసింది.
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను మానుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న సార్వత్రిక సమ్మె జరుగనుంది. దీనికి మద్దుతుగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్ర
చైనాతో యుద్ధం సమయంలో కీలక నిర్ణయాలు తీసుకోవడంలో మోదీ ప్రభుత్వం చేతులెత్తేసిందా? డ్రాగన్ మూకలు విరుచుకుపడుతూ ముందుకు ఉరికివస్తుంటే, సైనికుల భద్రతను పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించిం�
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో తమ వాటాను మరింత తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నది. ఈ క్రమంలోనే వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) ఎఫ్ఫీవో (ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర�
రాష్ట్రంలో రాజకీయంగా చీమ చిటుక్కుమన్నా చటుక్కున మీడియా ముందుకొచ్చే బీజేపీ ఎంపీలు మరోసారి హైదరాబాద్ నగరానికి తీరని అన్యాయం చేశారు. ప్రజలు ఎంతో నమ్మకంతో హైదరాబాద్ మహా నగర పరిధిలోని మూడు లోక్సభ స్థానా
కేంద్ర ప్రభుత్వం ఆదివారం బ్యాగేజ్ నిబంధనలను సవరించింది. సుంకం లేకుండా భారత్లోకి దిగుమతి చేసుకున్న వస్తువులపై పరిమితిని రూ. 50,000 నుంచి రూ.75,000కు పెంచింది. కొత్త బ్యాగేజ్ రూల్స్ను ఆదివారం నోటిఫై చేసింది. �
కేంద్ర ప్రభుత్వంలో ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ), తత్సమాన స్థాయి పోస్టుల్లో నియామకాలకు ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారుల ఎంపానెల్మెంట్ కోసం మార్గదర్శకాలను కేంద్ర హోం శాఖ సవరించింది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎప్పుడు ఏమి మాట్లాడుతారో ఎవరికీ తెలియదు. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ‘పద్మ’ పురస్కారాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు, వాటి పర్యవసానం తెలిసి మాట్లాడారా..లేదా అలవాటులో భాగంగానే �
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. ఐదు రోజుల పనిదినాలను వెంట నే అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ మంగళవారం దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నట్టు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాం కింగ్ యూన�
ఈ నెలలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న క్రమంలో శాసన సంబంధ, ఇతర అజెండాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని పార్టీలతో ఈ నెల 27న సమావేశం కానుంది.
ఆప్తమిత్రుల బంధం మరోసారి బట్టబయలైంది. రూ. 2,238 కోట్ల సెక్యూరిటీల మోసం కేసులో అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీని, ఆయన కంపెనీలను కాపాడేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వమే స్వయంగా రంగంలోకి దిగింది. దీని కోసం ప�
దేశంలో నానాటికీ సైబర్ మోసాలు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం వాటికి చెక్ పెట్టే ఆలోచన చేస్తున్నట్టు కేంద్ర హోం శాఖకు చెందిన ఓ అధికారి వెల్లడించారు. ఇటీవలి కాలంలో ఆన్లైన్ మోసాలు అత్యంత వేగంగా, భీతిక�