కేంద్రం నుంచి అన్ని రకాల అనుమతులు, సాంకేతిక క్లియరెన్స్లు లభించిన తెలంగాణకు చెందిన ఏడు ప్రాజెక్టులపై పునఃసమీక్షించే అంశాన్ని గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) 18వ సమావేశం ఎజెండాలో చేర్చడంపై మాజీ
నీట్-యూజీ పేపర్ లీకేజీపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం కావడం.. చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే. ఈ క్రమంలోనే పరీక్ష నిర్వహణా లోపాలపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై కేం
రైతులను ఇబ్బందులకు గురిచేసే విధంగా ఉన్న యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీసీఎం ఆధ్వర్యంలో సుజాతనగర్లో బుధవారం రాస్తారోకో నిర్వహించారు.
దక్షిణాది రాష్ర్టాల ప్రజలకు న్యాయాన్ని చేరువ చేసేందుకు హైదరాబాద్ నగరంలో సుప్రీంకోర్టు శాశ్వత ధర్మాసనాన్ని (బెంచ్ను) ఏర్పాటుచేయాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభు
ఇన్నాళ్లూ డిజిటల్ పేమెంట్స్ను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ వచ్చిన మోదీ సర్కార్.. ఇక ఈ జోరుకు బ్రేకులు వేసే దిశగా వెళ్లనున్నది. అవును.. మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సి�
బీమా దిగ్గజం ఎల్ఐసీ ఆఫర్ ఫర్ సేల్కు పెట్టుబడిదారుల నుంచి విశేష స్పందన లభించింది. ఆఫర్ ఫర్ సేల్ రూట్లో కేంద్ర ప్రభుత్వం విక్రయించనున్న 6.5 శాతం వాటాకు గాను ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి రూ.36,400
ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీలో కేంద్ర ప్రభుత్వం 6.5 శాతం వరకు (82.22 కోట్ల షేర్లు) వాటాను అమ్మేస్తున్నది. మంగళ, బుధవారాల్లో ఈ మేరకు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) జరుగుతుంది.
ఉత్తర తెలంగాణకు గుండెకాయ వంటి అత్యంత కీలకమైన జాతీయ రహదారి 44పై ప్రయాణమంటేనే ప్రజలు వణికిపోతున్నారు. బోయిన్పల్లి, సుచిత్ర, కొంపల్లి మీదుగా మేడ్చల్ వరకు నిత్యం లక్షలాది సంఖ్యలో వాహనాలు సాగించే ఈ మార్గంల�
ఈ20 పెట్రోల్కు వ్యతిరేకంగా శనివారం దేశ రాజధానిలో భారీ నిరసన జరగనున్నది. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఈ20కి వ్యతిరేకంగా తన జాతీయ ప్రచారాన్ని ప్రారంభించనుండగా హక్కుల కార్యకర్త తెహసీన్ పూనావాలా మౌ
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వీబీజీ రామ్జీ ఉపాధి పథకం కింద పని చేస్తున్న కూలీలకు రెండు నెలలుగా వేతనాలు అందడంలేదు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిబంధనల ప్రకారం వారానికోసారి కూలీల ఖాత�
గత రెండేండ్లలో అశ్లీల కంటెంట్ ప్రసారం చేస్తున్న 50 ఓటీటీ ప్లాట్ఫామ్లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. సమాచార సాంకేతిక చట్టం(ఐటీ యాక్ట్), ఇతర నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ చర్యలను తీసుకున్నట్లు క�
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని భక్తులు మండిపడుతున్నారు. ఆయా రాష్ర్టాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యా�
నీట్ ప్రశ్నాపత్రం లీక్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.. దీనికి బాధ్యులైన కేంద్ర విద్యాశాఖ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.. అంటూ విద్యార్థులు, యువత పిడికిలి బిగించి ఉద్యమించారు. దేశంలోని వివిధ రా�