రాష్ట్రంలో హ్యామ్ రోడ్ల ప్రాజెక్టు ముందుకు కదలడమే లేదు. ఎంతో అట్టహాసంగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వమే తీవ్ర జాప్యం చేస్తున్నది. నిబంధనలను సాకుగా పెట్టి అందరినీ అడ్డుకుంటున్నది.
రామాయణాన్ని రచించి మానవాళికి కుటుంబ వ్యవస్థను పరిచయం చేసిన ఆదికవి వాల్మీకి మహర్షిని తమ జాతి మూలపురుషుడిగా నిత్యం ఆరాధించే వాల్మీకిబోయలు ఒకప్పుడు ఎస్టీలు (షెడ్యుల్ తెగలు). కానీ, అగ్రవర్ణ రాజకీయ నాయకులు
2025-26 విద్యా సంవత్సరం నుంచి దేశ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (అపార్) ఐడీ జనరేషన్ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేస�
DA Hike | కేంద్ర ప్రభుత్వంలోని ఉద్యోగులకు (central government employees) ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డియర్నెస్ అలవెన్స్ (కరవు భత్యం) 3 శాతం పెంచింది.
DA hike | పండగ వేళ కేంద్ర ప్రభుత్వంలోని ఉద్యోగులకు (central government employees) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది.
వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన పెసర రైతులకు కాంగ్రెస్ సర్కారు మరింత నష్టం చేస్తున్నది. చేతికొచ్చిన కొద్ది పంటను కూడా కొనుగోలు చేసేందుకు ససేమిరా అంటున్నది.
పారిశ్రామిక వృద్ధిరేటు గత నెలలో 4 శాతంగా నమోదైంది. గనుల రంగం అంచనాలకుమించి రాణించడం వల్లనే పారిశ్రామిక ప్రగతి సాధ్యమైందని కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది.
జీఎస్టీ పేరుతో కేంద్రం ప్రభుత్వం దేశ ప్రజల నుంచి లక్షల కోట్ల రూపాయాలు వసూలు చేసిందని, కానీ.. పేదలు, నిరుపేదల, మధ్య తరగతి ప్రజలు సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వ�
ఇన్ని రోజులు యూరియా ఇవ్వకుండా రైతులను గోసపెట్టిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు పంటలకు మద్దతు ధర కల్పించకుండా రైతులను నిండా ముంచేందుకు సిద్ధమవుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగులకు దసరా కానుక ప్రకటించింది. వారికి 78 రోజుల వేతనానికి సమానమైన ఉత్పాదకత ఆధారిత బోనస్ను ఇవ్వాలని బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించింది.
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ పదవీ కాలాన్ని ఎనిమిది నెలలపాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. 2026 మే 30 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.
రైల్వే బ్రిడ్జిల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. జిల్లాలో రైల్వేబ్రిడ్జిలను నిర్మించాలని పలుసార్లు ప్రజాప్రతినిధులు విన్నవించినా పట్టించుకోకపోవడంతో ప్రజలు నిత్యం నరకయ�
ఎఫ్ఎంసీజీ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను తగ్గించాయి. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా సబ్బులు, షాంపో, టూత్పెస్ట్, షేవ్ లోషన్స్ మరింత చౌక కానున్నాయి.