గిరిజనులకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్మన్ పథకం కింద ఇండ్లు నిర్మించి ఇస్తున్నది. ఇందులో భాగంగా పీవీటీజీ గిరిజనులకు ఇండ్లు మంజూరవుతుండగా.. సొంతింటి కల నేరవేరుతుందనే ఆశలో గిరిజనులు అప్పు చేసి ఇండ�
తెలంగాణ ఆర్టీసీలో స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ సీమ్ లబ్ధిదారులకు సంస్థ భారీ ఊరటనిచ్చింది. విశ్రాంత ఉద్యోగులు, వారి జీవిత భాగస్వాములు తమ నెలవారీ నగదు ప్రయోజనాన్ని పొందడానికి ఇకపై డిపోల చుట్టూ తిరగాల
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వీయ జనగణన వెబ్సైట్లో భద్రాచలం ఏపీలో ఉన్నట్టుగా చూపిస్తుండటం, భద్రాచల వాసులు స్వీయ జనగణన చేసుకునేందుకు అవాంతరం ఏర్పడటం వంటి అంశాలపై రెండు రోజుల క్రితం ‘నమస్తే తెలంగ�
నికర ప్రత్యక్ష పన్ను వసూళ్ళు కేంద్ర ప్రభుత్వ అంచనాలకు చేరుకోలేకపోయాయి. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రూ.23.40 లక్షల కోట్ల పన్ను వసూలయ్యాయి. అంతక్రితం ఏడాది వసూలైనదాంతో పోలిస్తే 5 శాతం పెరిగినప్పటికీ బడ్జ�
ఉపాధి హామీ పథకంపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తీవ్రంగా ఖండిస్తున్నామని, కార్మికుల హకులను కాలరాసే విధంగా అవలంబిస్తున్న విధానాలు సరికావని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. సోమవారం ఆదిలాబాద్ కలెక
కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర(19 కేజీలు) భారీగా పెరిగింది. ఒకేసారి రూ.993 పెంచడంతో సిలిండర్ ధర రూ.3,315కి చేరింది. ఈ ప్రభావం మొత్తం ఫుడ్ ఇండస్ట్రీనే కుదేలు చేస్తున్నది. లక్షలా�
తెలంగాణకు స్టాంప్ పేపర్ల సరఫరాకు కేంద్రం నిరాకరించినట్టు తెలిసింది. పాత బాకీ చెల్లించాలని, ఆ తర్వాతే కొత్త స్టాక్ కోసం ఇండెంట్ పెట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్�
జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలోని విట్టునాయక్తండాను ఉత్తమ జీపీగా ఎంపిక చేసింది. ఏప్రిల్ 29న కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివ�
ఒక రిటైర్డ్ ఉద్యోగిపై తప్పుడు కేసు నమోదైన వ్యవహారంలో హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి రూ.50 వేలు జరిమానా విధించింది. ఉద్యోగిపై నమోదైన కేసును కొట్టివేస్తూ జస్టిస్ జూకంటి అనిల్కుమార్ ఇటీవల తీర్పు చెప్పా�
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగానే కూలీల వేతనాలు చెల్లించకుండా వారిని మూడునెలలుగా తీవ్ర ఇబ్బందులు పెడుతున్నది. భ�
శాంతి భద్రతల సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై రాజకీయ విమర్శలు తీవ్రమవుతున్న తరుణంలో మణిపూర్లోని ఉఖ్రుల్ జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన తాజా హింసాకాండలో ముగ్గురు మరణించారు. పర్వత ప్�