ప్రభుత్వరంగ బ్యాంకింగ్ ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. ఐదు రోజుల పనిదినాలను వెంట నే అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ మంగళవారం దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నట్టు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాం కింగ్ యూన�
ఈ నెలలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న క్రమంలో శాసన సంబంధ, ఇతర అజెండాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని పార్టీలతో ఈ నెల 27న సమావేశం కానుంది.
ఆప్తమిత్రుల బంధం మరోసారి బట్టబయలైంది. రూ. 2,238 కోట్ల సెక్యూరిటీల మోసం కేసులో అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీని, ఆయన కంపెనీలను కాపాడేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వమే స్వయంగా రంగంలోకి దిగింది. దీని కోసం ప�
దేశంలో నానాటికీ సైబర్ మోసాలు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం వాటికి చెక్ పెట్టే ఆలోచన చేస్తున్నట్టు కేంద్ర హోం శాఖకు చెందిన ఓ అధికారి వెల్లడించారు. ఇటీవలి కాలంలో ఆన్లైన్ మోసాలు అత్యంత వేగంగా, భీతిక�
టెండర్ నిబంధనల్లో సైట్ విజిట్ నిబంధన ఎందుకు పెట్టారు? టెండర్లపై వివాదాలెందుకు ముసురుతున్నాయి? అని సింగరేణి బోర్డు సమావేశంలో కేంద్ర ప్రభుత్వ నామినేటెడ్ డైరెక్టర్లు ప్రశ్నించినట్టు తెలిసింది.
రాబోయే బడ్జెట్లో డెట్ ఫండ్ల కోసం ఇండెక్సేషన్ ప్రయోజనాలను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని భారతీయ మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫీ) డిమాండ్ చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2026-27)గాను ఫిబ�
దేశీయ ఐటీ సంస్థలకు నూతన కార్మిక చట్టాల సెగ గట్టిగానే తగులుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో టాప్ -6 సంస్థలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీ, విప్రో, టెక్ మహ�
కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజావ్యతిరేఖ విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 12న తలపెట్టిన ఒకరోజు జాతీయ సమ్మెను విజయవంతం చేయాలని టీజీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వరర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది.
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ సంక్షోభంలో పడింది అనడానికి ప్రభుత్వం ఇటీవల విద్యారంగంలో మార్పులు తీసుకురావడానికి చేపడుతున్న నిర్ణయాలే నిదర్శనం.
Dasyam Vinay Bhaskar | కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ, కార్మికులకు వ్యతిరేకంగా నూతన చట్టాలను తీసుకొచ్చి కనీస హక్కులు లేకుండా కాలరాసే ప్రయత్నం చేస్తోందని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు.
కార్మికుల రోజువారీ పని గంటలను ఖరారు చేసే నిర్ణయాన్ని కొత్త కార్మిక కోడ్ల ముసాయిదా నిబంధనలు రాష్ర్టాలకే వదిలివేయడంతో ప్రైవేట్ యాజమాన్యాలు కార్మికులను శ్రమ దోపిడీకి గురిచేసే అవకాశం ఉందంటూ ఆర్థికవేత్
ప్రైవేటు యూనివర్సిటీలపై ప్రభుత్వ నియంత్రణ ఉంటుందని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. అక్బరుద్దీన్ ఒవైసీ లేవనెత్తిన అంశాలపై మాట్లాడుతూ, డీమ్డ్ యూనివర్సిటీలు మాత్రం యూజీసీ నిబంధనల ప్రకారం పనిచేస్తా
స్థూల దేశీయోత్పత్తిలో(జీడీపీ) జపాన్ను అధిగమించి ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ అవతరించిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 4.18 ట్రిలియన్ డాలర్ల జీడీపీని సాధించిన భారత్ 2030 నాటికి జర్మ�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 17న విద్యుత్ రంగానికి సంబంధించి జీవో 44 ద్వారా ఒక కీలక నిర్ణయం తీసుకున్నది. విద్యుత్ వినియోగదారులకు సేవలందిస్తున్న రెండు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలను విభజించాలనేది ప్రభుత