మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీని వందశాతం రద్దు చేస్తామని మాజీ మంత్రి హరీశ్రావు స్పష్టంచేశారు. ఆ ప్రాంతంలో తిరిగి ఫార్మా సిటీనే పునరుద్ధరిస్తామని తేల్చిచెప్పారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ డిమాండ్ చేశారు. శుక్రవారం వికారాబ�
పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం నాయకులు బోధన్ పట్టణంలో బుధవారం ఆందోళన చేపట్టారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కేద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహ నం చేశారు. ఈ సందర్భం�
కులగణన సహితంగా జనాభా లెక్కలు చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. ప్రభుత్వాలకు సంక్షేమ విధానాలను రూపొందించేందుకు కులాల వారీగా
Gold | దేశంలోని ఆలయాలకు చెందిన బంగారాన్ని నగదీకరించే యోచనేదీ లేదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఆలయ ట్రస్టులు లేదా మత సంబంధమైన సంస్థల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉన్న పసిడి నిల్వలన�
వ్యవసాయ రంగం పట్ల కేంద్ర ప్రభుత్వ విధానాలు రైతులకు శాపంగా మారుతున్నాయని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ కేంద్ర మంత్రులు పదేపదే కేంద్రమే �
YCP Agitations | కేంద్రం ఇటీవల పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా వైసీపీ ఆధ్వర్యంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది.
చమురు ధరల పెంపుపై వామపక్షాల నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు. లీటర్కు రూ.3 చొప్పున పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం ప్రభుత్వం ఇటీవల పెంచిన విషయం విదితమే. అయితే, ఈ పెంపుదలను వ్యతిరేకిస్తూ వామపక్షాల నేతలు, వాటి అన
పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ జిల్లాలోని పలు మండలాల్లో సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ (ప్రజాపంథా) ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బోధన్ పట్టణంతోపాటు కమ్మర్పల్లి, సిరికొండ మండల క�
కేంద్ర ప్రభుత్వం ఇటీవల 14 పంటలకు ప్రకటించిన మద్దతు ధరపై రైతులు పెదవి విరుస్తున్నారు. పంటల సాగు ఖర్చులు విపరీతంగా పెరిగాయని, ఈ మద్దతు ధరలు ఏమాత్రం సరిపోవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్రో,డీజిల్
కేంద్ర ప్రభుత్వం గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచడంపై ప్రజలు భగ్గుమంటున్నారు. పెట్రో ధరల పెంపును నిరసిస్తూ శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఆయా పార్టీల నాయకులు, వినియోగదారులు ఆందోళనలు చేపట్టారు. పెంచిన ధ�
ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు... పాలకులు సేవలు. ప్రభుత్వ పెద్దలు ప్రజలకు జవాబుదారీ. కానీ గద్దెనెక్కగానే రాజులుగా, మంత్రులుగా, నియంతలుగా వ్యవహరిస్తూ అంతా నా ఇష్టం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రజా స�