పంచ పాండవులు ఐదుగురు.. మంచం కోళ్లలెక్క అని మూడు వేళ్లు చూపినట్లుంది! నగరవాసుల వరద కష్టాలు. పేరుకు కేంద్ర సర్కారులో భాగస్వాములైన ముగ్గురు ఎంపీలు... అందునా అందులో ఒకరు కేంద్ర మంత్రి. ఇక... రాష్ట్ర ప్రభుత్వం నుం
ధరల సూచీ మళ్లీ ఎగబాకడంతో వచ్చే నెల రిజర్వు బ్యాంక్ సమీక్షలో కీలక వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు లేవని ఎస్బీఐ తన రిసర్చ్ నివేదికలో వెల్లడించింది. ఆగస్టు నెలకుగాను రిటైల్ ధరల సూచీ రెండు శాతం పైకి ఎగబాక
కేంద్ర ప్రభుత్వం చేస్తున్న బూటకపు ఎన్కౌంటర్లను తక్షణమే ఆపేయాలని తెలంగాణ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ జీ లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణరావు డిమాండ్ చేశారు.
మరోసారి కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల విలీనానికి తెరలేపుతున్నదా! ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తున్నది. ‘వికసిత్ భారత్ 2047’ విజన్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద బ్యాంకుల్లో మ�
ఒకే దేశం.. ఒకే పన్ను అంటూ జీఎస్టీని తెచ్చిన మోదీ సర్కారు.. రాష్ర్టాల ఆదాయానికి గండికొట్టింది. రాష్ట్ర స్థాయిలో ఉన్న దాదాపు 10 పన్నులను ఎత్తివేయించి నష్టపరిహారం చెల్లిస్తామని మాయమాటలు చెప్పింది. నమ్మిన రాష�
జీఎస్టీ రేట్లను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా కంపెనీలు ధరలు తగ్గిస్తాయా అనేది అనుమానం కొనుగోలుదారుల్లో నెలకొన్నది. దీనిపై దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో అత్యధిక మంది
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) సంస్కరణల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాగితం తయారీ, వినియోగాన్ని మూడు శ్లాబులుగా వర్గీకరించడం, కాగితంపై 18% పన్ను విధించడం సరికాదని, దీని వల్ల మొత్తం కాగిత పరిశ్రమే కుదుపులకు
రైతులకు సరిపడా యూరియా దిగుమతి చేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ మండల శాఖ ఆధ్వర్యంలో చిగురుమ�
ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ) చుట్టూ తిరుగుతుండటంతో ఇప్పుడు దీనిని న్యాయరంగం కూడా అందిపుచ్చుకుంటున్నది. త్వరగా తీర్పులు ఇచ్చేందుకు, చిన్నచిన్న నేరాలకు సంబంధించిన కేసులు, భూ �
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాలతో పడనున్న భారాన్ని తగ్గించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బెయిల్ అవుట్ ప్యాకేజీ ప్రకటించాలని కార్పెట్ ఇండస్ట్రీ వర్గాలు డిమా�
బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంతో తమకు సంఘర్షణ ఉంది కాని గొడవలు లేవని బీజేపీ సైద్ధాంతిక గురువుగా పరిగణించే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భాగవత్ స్పష్టం చేశారు.
అనుకున్నదే అయింది! కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ యాక్ట్'.. భారత క్రికెట్ జట్టుకు టైటిల్ స్పాన్సర్గా వ్యవహరిస్తున్న ‘డ్రీమ్ 11’ సంస్థకు షాకిచ్చి�
కేంద్ర ప్రభుత్వం పెంచిన జీతాలు వెంటనే ఇవ్వాలని, పారితోషికాలు తగ్గించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఆశా వర్కర్స్ యూనియన్(సీఐటీయూ అనుబంధ) ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు భద్రాద్రి కలెక్టరేట్ ఎదుట స