ఆరావళి పర్వతాలపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిర్వచనానికి తాము ఇచ్చిన ఆమోదాన్ని నిలిపివేస్తున్నట్టు సుప్రీంకోర్టు సోమవారం ప్రకటించింది. పర్యావరణ పరంగా పలు రాష్ర్టాలకు రక్షణ కవచంగా ఉన్న ఆరావళి పర్వతాలపై �
ఎన్డీయే ప్రభుత్వ పాలనలో సామాన్యుడి సంపాదన ఆశించినంతగా పెరుగకపోయినప్పటికీ.. పన్నుబాదుడు మాత్రం అంతకంతకూ పెరుగుతూనే ఉన్నది. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ కేంద్రం ప్రజల నుంచి వసూ�
కేంద్రంలోని మోదీ సర్కారు సహకార సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశాభివృద్ధిలో కేంద్రం.. రాష్ట్రాల భాగస్వామ్యంతో నడువాలన్న రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహ�
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకానికి (ఎన్ఆర్ఈజీఎస్) కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. పేరు మార్పు సహా ఈ చట్టానికి అనేక సవరణలు చేసింది. దీంతో పథకం ఉద్దేశమైన వంద రోజుల పనిదినాలు కార్మికులకు
కీలక రంగాలు మళ్లీ నెమ్మదించాయి. క్రూడాయిల్, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, విద్యుత్ రంగాల్లో నెలకొన్న నిస్తేజం కారణంగా గత నెలకుగాను కీలక రంగాల్లో వృద్ధి 1.8 శాతానికి పరిమితమైంది.
కేంద్ర ప్రభుత్వ అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 23 నుంచి జనవరి 19వరకు రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ, తెలంగాణ రైతు సంఘం పిలుపునిచ్చాయి. ఆదివారం హ�
మహాత్మాగాంధీపై కోపంతోనే కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరు మార్చి వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజివికా మిషన్ గ్రామీణ్ బిల్లును తీసుకొచ్చిందని సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మె
దేశవ్యాప్తంగా 574 జాతీయ రహదారుల ప్రాజెక్టులు ఆలస్యంగా నడుస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వీటిలో 300 ప్రాజెక్టులు ఏడాది, 253 ప్రాజెక్టులు 1-3 ఏండ్లు, 21 ప్రాజెక్టులు మూడేండ్లకుపైగా ఆలస్యమయ్యాయని కేం�
రాబోయే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు పాత నియోజకవర్గాలతోనే జరుగనున్నాయా? నియోజకవర్గాల పునర్విభజనకు జనగణన ప్రధాన అడ్డంకి కాబోతున్నదా? జనాభా లెకల సేకరణ, తుది నోటిఫికేషన్, ఆ తరువాత నియోజకవర్గాల పునర్విభజన ప్�
గత ఏడాది నిర్వహించిన పశువుల సర్వే వివరాలను కేంద్ర ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు. దీంతో పశువుల వివరాలు అందుబాటులో లేక జిల్లా అధికారులు మందులు, వ్యాక్సినేషన్ వంటి అవసరాలకు అంచనా లేక ఇబ్బంది పడుతున్నారు. �
గత మూడు నెలల వ్యవధిలో మహారాష్ట్రలో 766 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ప్రభుత్వానికి రైతులు ఎప్పుడు దగ్గర అవుతారని ఎన్సీపీ-ఎస్సీపీ ఎంపీ ఫాజియా ఖాన్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో నెలకొల్పే కొత్త పాలిటెక్నిక్ కాలేజీల్లో అత్యధికం బీజేపీ పాలిత రాష్ట్రాలకే దక్కించుకున్నాయి. ఇటీవలీ జాతీయంగా 170 కాలేజీలను మంజూరుచేయగా, తెలంగాణకు ఒకే ఒక్క పాలిటెక్నిక్ కాలేజీ�
సంస్కృతం ఒక మతానికి చెందిన భాష కాదు. అది భారత జాతీయ భాష. సంస్కృతం ఒక మృతభాష కాదు. అది వేల ఏండ్లుగా కొనసాగుతున్న అమృత భాష. సంస్కృతం ఒక వర్గం (బ్రాహ్మణ) భాష కాదు.
కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ల ముసాయిదా నిబంధనలు త్వరలోనే ప్రీ-పబ్లిష్ అవుతాయని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ బుధవారం చెప్పారు. వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయడం
సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో వెనక్కు తగ్గిన కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ఫోన్ తయారీదారులు సంచార్ సాథీ యాప్ను ముందుగానే మొబైల్ ఫోన్లలో తప్పనిసరిగా ఇన్స్టలేషన్ చేయాలన్న నిబంధనను తొలగ�