కార్మికులు, సంఘాల వ్యతిరేకతను పెడచెవినపెట్టి ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుండి నాలుగు లేబర్ కోడ్లను అమలు చేసేందుకు మోదీ ప్రభుత్వం గెజిట్ను విడుదల చేసింది. 2020లో కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఎల్పీజీ, పెట్రోరసాయనాల సరఫరాపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలు ఫార్మసీ, వైద్య పరికరాల తయారీ పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపాయి. ఫలితంగా పారాసిటమాల్ వంటి సాధార
రాష్ట్రంలోని పలు రహదారుల నిర్మాణ అంచనా వ్యయాలు భారీగా పెరిగిపోతున్నాయి. అనుమతుల జారీలో కేంద్ర ప్రభుత్వం మితిమీరిన జాప్యం చేయడమే ఇందుకు కారణం. దీంతో ఆయా రహదారుల నిర్మాణం కోసం ప్రతిపాదనల సమయంలో వేసిన అంచ�
దేశంలో గ్యాస్ సంక్షోభం ముదురుతున్నది. సమస్యను అధిగమించేందుకు హోటళ్లు, రెస్టారెంట్లు తమ మెనూను తగ్గించుకోవడం, ఆహార పదార్థాల రేట్లను పెంచడం వంటి చర్యలు చేపట్టగా కొన్ని రెస్టారెంట్లు బొగ్గు, కట్టెల పొయ్�
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యాలిడేషన్ యాక్ట్ను నిరసిస్తూ ఈనెల 25న బ్లాక్డేగా పాటించనున్నట్టు పెన్షనర్స్ జేఏసీ ప్రకటించింది. ఈ యాక్ట్ ద్వారా పెన్షన్పై సర్వాధికారాలను కేంద్రం లాగేసుకున్నదని ఆ�
నక్సలైట్ల ఏరివేతలో అత్యంత కీలకపాత్ర పోషించిన గ్రేహౌండ్స్ విభాగాన్ని మూసివేయాలని ప్రభుత్వం భావిస్తున్నదా? గ్రౌహౌండ్స్ ఆధీనంలో ఉన్న 550 ఎకరాల భూములను అమ్మకానికి పెట్టాలని నిర్ణయించిందా? ఈ ప్రశ్నలకు అవ�
గ్రామ పంచాయతీలకు అభివృద్ధి నిధుల రాక మొదలవ్వలేదు. పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరి నెలలు గడుస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అభివృద్ధి నిధులు చిల్లి గవ్వ విడుదల కాలేదు.
అన్ని రంగాల్లో పనిచేసే మహిళలకు వేతనంతో కూడిన నెలసరి సెలవు కోరుతూ దాఖలైన రిట్ పిటిషన్ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. అన్ని భాగస్వామ్య పక్షాలతో సంప్రదించి నెలసరి సెలవు విధానాన్ని రూపొందించ�
ఇరాన్, ఇజ్రాయిల్ దేశాల్లో జరుగుతున్న యుద్ధ ప్రభావంతో రాష్ట్రంలోని ప్రజలకు గ్యాస్ ఇబ్బందులు తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి, తాము, సహచర మంత్రి ఉత్తమ్కుమా�
ఇరాన్ యుద్ధం ప్రభావం ఇంట్లోకి వచ్చేసింది. వంటింట్లో మంటలు పుట్టిస్తున్నది. దేశవ్యాప్తంగా హోటళ్లు, దాబాలు, హాస్టళ్లు, క్యాంటీన్లు మొత్తంగా మూతపడుతున్నాయి. లేదా వంటకాలను పరిమితం చేస్తున్నాయి. బడిపిల్లల �
‘గల్ఫ్ యుద్ధ నేపథ్యంలో నెలకొన్న ఎల్పీజీ సిలిండర్ల కొరతపై తక్షణమే జోక్యం చేసుకోవాలి.. సమన్వయంతో ఎల్పీజీ సరఫరాను పునరుద్ధరించాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు కేంద్ర ప్రభుత్వ�
మాజీ సర్పంచులకు సైతం కాంగ్రెస్ ప్రభుత్వం మొండిచేయి చూపిస్తోంది. కొద్దిరోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రెండు విడతల్లో సుమారు రూ.29.75 కోట్లు విడుదల చేసింది.