రాజకీయ పార్టీలతో చర్చించకుండా, రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు అడుగులు వేసి చతికిల పడింది. 2011 జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చ�
కేంద్ర ప్రభుత్వం తెరపైకి తీసుకొస్తున్న డీలిమిటేషన్ సాంకేతికంగా ఒక పదంగా కనిపించవచ్చు. ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాలను 850కి పెంచాలని కసరత్తు చేస్తున్నది. రాష్ర్టాల జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్వ�
కేంద్ర ప్రభుత్వం లోక్సభ స్థానాల పునర్విభజన కోసం ప్రతిపాదిస్తున్న మూడు బిల్లులు పార్లమెంట్నే కాదు, దేశ భవిష్యత్తునే అనిశ్చితిలోకి నెట్టేలా ఉన్నాయి. సీట్ల పెంపు కోసం మోదీ సర్కార్ 2011 జనాభా లెక్కలను ఆధా�
కేంద్ర ప్రభుత్వం తాజాగా లోక్సభ, అసెంబ్లీ స్థానాల డీలిమిటేషన్లో భాగంగా ఎస్సీ, ఎస్టీలకు తీరని నష్టం కలుగనున్నది. దేశవ్యాప్తంగా 2011 జనాభా లెక్కల ప్రకారమే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే ఆయా వర్గాల సీట్ల స�
కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న నియోజకవర్గాల పునర్విభజన బిల్లు హైదరాబాద్ మహా నగరంలో సరికొత్త రాజకీయ ముఖచిత్రాన్ని ఆవిష్కరించేలా కనిపిస్తున్నది. ముఖ్యంగా ‘క్యూర్' పరిధిలో భారీ మార్పులు జరగబోతున్నాయ�
దేశంలో నక్సల్స్ ప్రభావిత జిల్లాలు ఏవీ లేవని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారిక ప్రకటనలో తెలియజేసింది. భారత దేశంలో వామపక్ష తీవ్రవాదం (ఎల్డ
దంచికొడుతున్న ఎండలు ఉపాధి కూలీలకు చుక్కలు చూపిస్తున్నాయి. పని ప్రదేశంలో కూలీలకు కనీస వసతులు లేక ఇబ్బందిపడుతున్నారు. తాగేందుకు నీరు, నీడ కోసం టెంట్లు, ప్రథమ చికిత్స కోసం ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉ�
గ్రామీణ ప్రాంతాల్లో రెకాడితేగానీ డొకాడని పేదలకు ఆసరాగా నిలిచే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (ఎంజీఎన్ఆర్ఈజీఏ) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రమాదంలోకి నెట్టేస్తున్నది.
రాష్ట్రంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్ఆర్ఈజీఎస్) లక్ష్యం నీరుగారుతున్నది. చెమటోడ్చి పనిచేసిన కూలీలకు సకాలంలో కూలి ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్జెండర్లను చిన్నచూపు చూస్తుందని, ఇది ఎంత వరకు సమంజసమని ట్రాన్స్జెండర్లు మండిపడుతూ గురువారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు.
Transgenders Protest | ట్రాన్స్ జెండర్ల హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ట్రాన్స్ జెండర్స్ భారీ ధర్నా నిర్వహించారు.
పార్లమెంట్ ఉభయ సభలు గురువారం వాయిదా పడ్డాయి. అయితే అసాధారణ రీతిలో వాటిని పొడిగించారు. దీంతో స్వల్ప విరామం తర్వాత ఏప్రిల్ 16న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి.