రాష్ట్రంలోని ఆనకట్టల భద్రత, మరమ్మతులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది. వాటి పునరుద్ధరణ కోసం నిధులను విడుదల చేయడం లేదు. అదేమంటే బడ్జెట్ లేదంటూ బుకాయిస్తున్నది. కనీసం కేంద్రం మంజూరు చేస�
రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స అందించేందుకు శనివారం కేంద్ర ప్రభుత్వం ‘పీఎం రాహత్(ప్రధానమంత్రి రోడ్ యాక్సిడెంట్ విక్టి మ్ హాస్పిటలైజేషన్ అండ్ అష్యూర్డ్ ట్రీట్మెంట్)’ పథకాన్ని ప్రా�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కార్మిక లోకం కదం తొక్కింది. కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం బీఆర్టీయూ, టీబీజీకేఎస్, సీఐటీయూ, ఏఐటీయూసీ, �
ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు కారణమవుతున్న కాంగ్రెస్ పార్టీకి రానున్న రోజుల్లో బుద్ధి చెప్పాలని తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య అన్నారు.
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా గురువారం దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు వామపక్ష కార్మిక, రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో పాటు విద్యుత్ బిల్లు-2025, విత్తన బిల్లు-2025, వీ�
కేంద్ర ప్రభుత్వం పెన్షన్దారులకు రూ.9 వేల రూపాయలు పెంచాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి.కృష్టమూర్తి అన్నారు.
రాష్ట్రంలో గతుకుల రోడ్డు వాహనదారుల నడ్డి విరుస్తున్నాయి. రోడ్లను అద్దాల్లా మెరిపించేందుకు కోట్లు కుమ్మరిస్తున్నామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు బూటకమని క్షేత్రస్థాయి పరిస్థితులు వెల్లడిస్తున్నాయ�
‘కేటాయింపులు ఘనం.. ఖర్చు చేసింది అంతంత మాత్రం..’ తరహాలో ఉంది కేంద్ర ప్రభుత్వ వైఖరి. పథకాలకు భారీగా కేటాయింపులు చేస్తున్నట్టు బడ్జెట్ సమర్పించే సమయంలో గొప్పగా ప్రకటిస్తున్న మోదీ సర్కారు.. వాటిని ఖర్చు చేయ
కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు నిధులు విడుదలైన నేపథ్యంలో తమ పెండింగ్ బిల్లులు చెల్లించేలా చూడాలని తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ శుక్రవారం ప్రజావాణిలో విజ్ఞప్తిచేసింది.
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను మానుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న సార్వత్రిక సమ్మె జరుగనుంది. దీనికి మద్దుతుగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్ర
చైనాతో యుద్ధం సమయంలో కీలక నిర్ణయాలు తీసుకోవడంలో మోదీ ప్రభుత్వం చేతులెత్తేసిందా? డ్రాగన్ మూకలు విరుచుకుపడుతూ ముందుకు ఉరికివస్తుంటే, సైనికుల భద్రతను పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించిం�
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో తమ వాటాను మరింత తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నది. ఈ క్రమంలోనే వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) ఎఫ్ఫీవో (ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర�
రాష్ట్రంలో రాజకీయంగా చీమ చిటుక్కుమన్నా చటుక్కున మీడియా ముందుకొచ్చే బీజేపీ ఎంపీలు మరోసారి హైదరాబాద్ నగరానికి తీరని అన్యాయం చేశారు. ప్రజలు ఎంతో నమ్మకంతో హైదరాబాద్ మహా నగర పరిధిలోని మూడు లోక్సభ స్థానా