అంతం చేస్తానని, విదేశాల్లో ఉన్న నల్ల ధనాన్ని తిరిగి తెస్తానని, ప్రతి భారతీయుని బ్యాంక్ ఖాతాల్లో రూ.15 లక్షలు జమ చేస్తానని ప్రచారం చేసిన మోదీ 2014లో అధికారంలోకి వచ్చారు. కానీ, వాగ్దానాల్లో ఏ ఒక్కటీ నేటి వరకు అ�
Supreme Court | ఓ కేసు విచారణ సమయంలో సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. హీట్ వేవ్స్ సమయంలో జాతీయ స్థాయిలో మార్గదర్శకాలు జారీ చేయాలని, ఆ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించేలా చూడాలని పిటిషన్ దాఖలైంద�
కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ కూడా రజతోత్సవ సభలో లక్షలాది మంది ప్రజల సమక్షంలో ఆపరేషన్ కగార్ను ఆపి, శాంత�
జూలై 8కల్లా భారత్-అమెరికా నడుమ మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరే వీలుందని కేంద్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తున్నది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత నెలలో ప్రతీకార సుంకాలకు తెరతీసిన విషయం తెలి�
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి బంగారం, వెండి వంటి విలువైన లోహాల దిగుమతులపై భారత్ ఆంక్షల్ని తీసుకొచ్చింది. ముడి ఖనిజం, పౌడర్ రూపంలో ఉన్నా.. సెమీ-మాన్యుఫాక్చర్డ్గా ఉన్నా ఈ ఆంక్షలు వర్తిస్తాయని క�
వక్ఫ్ అంటే కేవలం దాతృత్వం మాత్రమేనని, ఇస్లాంలో వక్ఫ్ ముఖ్యమైన పాత్ర కాదని కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు తెలియచేసింది. వక్ఫ్ బోర్డులు కేవలం లౌకిక విధులు నిర్వహిస్తాయని కేంద్రం స్పష్టం చేస
రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. రాబోయే మూడు నెలలకు సంబంధించిన బియ్యం కోటా ఒకే నెలలోనే పంపిణీ చేయనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని కేంద్రం నుంచి ఆదేశాలు కూడా వచ�
ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) అధిపతి తపన్ కుమార్ డేకా పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. 2026 జూన్ వరకు ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలని క్యాబినెట్ నియామకాల కమిటీ నిర్ణయించింది.
CITU | కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం.వెంకటయ్య, సీఐటీయూ జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ పేర్కొన్నారు.
ఖేలో ఇండియా గేమ్స్.. దేశంలో ప్రతిభ కల్గిన క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం 2017లో తీసుకొచ్చిన పథకం. ఒలింపిక్స్, ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, ప్రపంచ చాంపియన�
పహల్గాంలో దాడి చేసిన ఉగ్రవాదులను మట్టుబెట్టాలన్న లక్ష్యంతో మొదలైన ఆపరేషన్ సిందూర్ నాలుగు రోజల తర్వాత ఇరుదేశాల కాల్పుల విరమణతో ముగిసింది. కానీ, భారతదేశంలో మావోయిస్టులుగా మారిన మన దేశ పౌరులను నిర్మూలి
కృష్ణా డెల్టా వ్యవస్థ (కేడీఎస్) ఎడమ కాల్వ కింద ఉన్న కొంత భూమి ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీఏ) పరిధిలోకి వెళుతుందని, కాబట్టి ఆ మేరకు ఏపీకి సాగర్ కుడి, ఎడమ కాల్వల ద్వారా అందిస్తున్న నీటి అవ�
రేషన్ బియ్యం పంపిణీపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. మూడు నెలల కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఆయా రాష్ర్టాలకు కేటాయించిన నిల్వలను వెంటనే లిఫ్ట్ చేయాలని, ఈ నెలాఖరు నాటికి లబ్ధ
సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసీఐ) సీఎండీ ఆర్పీ గుప్తాను కేంద్ర ప్రభుత్వం తక్షణమే బాధ్యతల నుంచి తొలగించింది. ఇందుకు గల కారణాలను ప్రభుత్వం చెప్పకపోయినప్పటికీ.. అనిల్ అంబానీకి చెందిన రిల