రాత్రికి రాత్రే డీలిమిటేషన్ చేపట్టలేమని సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. 2026 జనాభా గణన తర్వాతే ఏపీ, తెలంగాణలో సీట్ల సంఖ్య పెంపునకు సంబధించిన ప్రక్రియ మొదలవుతుందని తెలిపింది. కేంద్ర ప్ర�
ఆదివాసీ జాతిని హననంచేస్తున్న ఆపరేషన్ కగార్ను నిలిపివేయడంతోపాటు తక్షణమే కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో బేషరతుగా శాంతిచర్చలు జరపాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. దాదాపు 20 వేల మంది పోలీసు బలగాలు �
కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని పూర్తిగా ఉల్లంఘిస్తూ ఆపరేషన్ కగార్ పేరుతో సమయం నిర్దేశించి మరీ మావోయిస్టులను భౌతికంగా నిర్మూలిస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ ఆగ్రహం వ్యక్తంచేశ�
కొవిడ్ సంక్షోభానంతరం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చిన ‘వర్క్ ఫ్రమ్ హోమ్' విధానాన్ని స్ఫూర్తిగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం ‘జాబ్ ఎట్ యువర్ హోమ్ టౌన్' పేరుతో ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్న�
ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్ పై కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు పహల్గాం లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని ఆయన తీవ్రంగా ఖం�
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్టియ్రల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) - అడ్వాన్స్ మెటీరియల్స్ అండ్ ప్రాసెసెస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ( ఏఎంపీఆర్ఐ) డైరెక్టర్ గా ప్రొ
రైల్వే బ్రిడ్జిల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. జిల్లాలో రైల్వేబ్రిడ్జిలను నిర్మించాలని పలుసార్లు విన్నవించినా ఫలితం లేదు. దీంతో నిత్యం వాహ నదారులు, పాదచారులు ఇబ్బందులు �
దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో తెలిపే గణాంకాల్ని ఇకపై నెలవారీగా విడుదల చేయబోతున్నట్టు కేంద్రం వెల్లడించింది. కొత్త విధానం మే 15 నుంచి మొదలవుతుందని, ప్రతి నెలా నిరుద్యోగిత డాటాను విడుదల చేస్తామని కేంద�
నిన్నటిమొన్నటి మార్కెట్లలో కిలో రూ.50 పలికిన ఉల్లి ధర క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. గతనెలలో హోల్సేల్ మారెట్లో కిలో ఉల్లిగడ్డలు రూ.40 నుంచి రూ.50 వరకు విక్రయాలు జరిగాయి.
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మే 20న దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మెకు బీఆర్ఎస్ పక్షాన మద్దతు తెలియజేస్తున్నట్లు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ.. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ పరిధిలోనిది. అటవీశాఖ కూడా కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఆధీనంలోనిదే! అలాంటి హెచ్సీయూలో హరిత హననంపై కేంద్రం మౌనంగానే ఉండిపోయింది. 20 రోజు�
కేంద్ర,రాష్ట్ర సంబంధాల్లో సఖ్యత లేకపోవడంపై తీవ్ర చర్చ నడుస్తున్న తరుణంలో రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని తమిళనాడు సీఎం స్టాలిన్ తెరపైకి తెచ్చారు. ఇది పూర్తిగా సాధ్యమేనా అనే అంశంపై ఇప్పుడు దేశమంతా చర్చ న�
కేంద్ర ప్రభుత్వం తెచ్చింది వక్ఫ్బోర్డు చట్ట సవరణ బిల్లు కాదని.. అది ముస్లింలపై కక్షసాధింపు బిల్లని వివిధ ముస్లిం సంఘాల నేతలు, మత పెద్దలు విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముస్లింలపై కక్షసాధిం�