అంతరించి పోతున్న చీతాలను పరిరక్షించేందుకు ప్రాజెక్ట్ చీతాను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. నమీబియా దేశం నుంచి ఎనిమిది చీతాలను తీసుకొచ్చి మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో ఉంచి సంరక్షణ చర్యలు చే�
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల పోరాడాలని, ఈ నెల 9న చేపట్టనున్నట్లు సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ ఆదివారం సీఐటీయూ ఆధ్వర్యంలో మందమర్రిలో బైక్ ర్యాలీ తీశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం పలువురి రేషన్ లబ్ధిదారులకు నష్టాన్ని కలిగించింది. వర్షాకాలంలో రవాణా ఇబ్బందులుంటాయన్న సాకుతూ ఎన్నడూ లేని విధంగా మూడు నెలల బియ్యం ఒకేసారి ఇచ్చేందుకు మొదలుపెట్టగా, అంద
రాష్ర్టానికి మరో 1,500 మోగావాట్ల సామర్థ్యం గల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ ప్లాంట్ను కేంద్రం మంజూరుచేసింది. ఇప్పటికే 500 మోగావాట్ల ప్లాంట్ రాష్ట్రానికి మంజూరుచేయగా, తాజాగా మరో 1,500 మోగావాట్ల ప్లాంట్ను కేటాయించ�
CITU | లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు సీఐటీయూ ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్. కార్మిక హక్కుల కోసం చేపడుతున్న సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
అన్నదాతపై కేంద్ర ప్రభుత్వం మరో పిడుగు వేసింది. వ్యవసాయ పంటలకు కచ్చితంగా వినియోగించాల్సిన పొటాష్ ధరను అమాంతం పెంచేసింది. ఇప్పటికే యూరియా, డీఏపీ కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు పెరిగిన పొటాష్ ధ�
కర్ణాటకలోని బెలగావిలో ఇటీవల జరిగిన ఓ ర్యాలీలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెంపదెబ్బ కొట్టబోయిన ఏఎస్పీ ఎన్వీ బరామణి స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్ఎస్) కోసం దరఖాస్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రి తనను అవమానించి�
మావోయిస్టు పార్టీ వామపక్ష ఉగ్రవాద పార్టీ అని కేంద్రప్రభుత్వం పదే పదే చెప్తున్నది. ఇటీవల నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ప్రారంభోత్సవానికి వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఇదే రకమైన ప్రకటన చ�
కేంద్రంలోని ఎన్డీయే పాలనలో సామాన్యుడి జీవితం అప్పులపాలైంది. మోదీ పాలనలో పేద, మధ్యతరగతి జీవుల బతుకు చిత్రం ‘సంపాదన మూరెడు.. అప్పులు బారెడు’ అన్నట్టుగా తయారైంది.
దేశీయ ఆటోమొబైల్, ఈవీ (ఎలక్ట్రిక్ వాహనాలు), క్లీన్ ఎనర్జీ తదితర రంగాలు తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. రేర్ ఎర్త్ మెటల్స్ (అరుదైన లోహాల) ఉత్పత్తుల ఎగుమతిపై చైనా ఆంక్షలు విధించడమే ఇందుకు కార
‘రాష్ట్రంలో 1.94 లక్షల టన్నుల యూరియా లోటు ఏర్పడింది. కేంద్రం పంపితేనే రైతులకు యూరియా. లేదంటే రాష్ట్రంలో యూరియా కొరత తప్పదు’ అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రాన్ని అభ్యర్థించారు.
CITU | కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. కార్మికులకు సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమవుతు�
Mallikarjun Kharge | హిమాచల్ప్రదేశ్ (Himachal Pradesh) పై కేంద్రానిది సవతితల్లి ప్రేమ అని కాంగ్రెస్ పార్టీ (Congress party) జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) విమర్శించారు. ఆ రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల మంజూరులో కేంద్రం
జీఎస్టీ వసూళ్లు మరింత పెరిగాయి. గత నెలకుగాను రూ.1.84 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే నెలలో వసూలైన రూ.1,73,813 కోట్లతో పోలిస్తే 6.2 శాతం అధికమయ్యాయి. మే నెలలో వస�