కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి బాలీవుడ్ తారలు భయపడతారని, ఎలాంటి విమర్శలు చేసినా దర్యాప్తు సంస్థల నుంచి వేధింపులు ఎదుర్కోవాల్సి ఉంటుందనే అభద్రతాభావం వారిలో ఉందని ప్రముఖ రచయిత జావేద్
మావోయిస్టులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరపాలని శాంతిచర్చల కమిటీ చైర్మన్, విశ్రాంత న్యాయాధికారి చంద్రకుమార్ సూచించారు. కరీంనగర్ లోని ఆర్అండ్బీ అతిథి గృహంలో పౌర హక్కుల సంఘం నాయకులతో కలిసి
Operation Sindoor | పాక్ ప్రేరేపిత ఉగ్ర శిబిరాలపై కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సిందూరు ను విజయవంతంగా నిర్వహించడం పట్ల ఏపీ కేబినెట్ అభినందిస్తూ తీర్మానం చేసింది.
కేంద్ర ప్రభుత్వం గురువారం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పా టు చేసింది. ‘ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీరులలో భారత దళాలు నిర్వహించిన దాడుల గురించి నేతలకు తెలియజేయనుంది.
సైనిక్ స్కూళ్ల ఏర్పాటులో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఒక్క స్కూల్ కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని, ఈ విషయంలో రాష్ట
ఆరు కిలోమీటర్లు.. ఏడేండ్లు.. ఇది ఒక్క ఫ్లై ఓవర్ నిర్మాణ పనులపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యపు వైఖరి.. వరంగల్ జాతీయ రహదారిపై ఉప్పల్లో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు 2018లో ఉప్పల్ రింగు రోడ్డు- నారపల్ల�
కేంద్రం అనుసరిస్తున్న కార్మిక, ఉద్యోగ వ్యతిరేక, నిరంకుశ విధానాలను నిరసిస్తూ ఈ నెల 20న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు సిద్ధమవుతున్నది. శతాబ్ధ కాలంలో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబ
కేంద్ర ప్రభుత్వం వెంటనే కాల్పుల విరమణ ప్రకటించాలని, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని శాంతి చర్చల కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు. జమ్మికుంట పట్టణంలోని వినాయక గార్డెన్లో మానవ హక్కుల �
మావోయిస్టులతో కేంద్రప్రభుత్వం బేషరతుగా శాంతి చర్చలు జరపాలని, ఆదివాసీలను హననం చేసే ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని వామపక్షాల సదస్సులో పలువురు వక్తలు డిమాండ్ చేశారు. వామపక్షాల ఆధ్వర్యంలో హైదరా�
జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్లో రూ.2.37 లక్షల కోట్ల మేర జీఎస్టీ వసూలైనట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే నెలలో వసూలైన రూ.
వంచనే పాలసీగా, మోసమే పాలనగా సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం తీరు, బీసీ కులగణన వ్యవహారంతో మరోమారు బయటపడింది. బడుగుల జనాభాను లెక్కించే విషయంలో కాంగ్రెస్ ఆడిన నాటకం కేంద్ర సర్కారు ప్రకటన సాక్షిగా బట్టబయలైంది.
Caste Census | కులగణన చేయనున్నట్లు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తక్షణమే దానికి సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు బొల్లెపల్లి స్వామి గౌడ్ డిమాండ్ చేశా