రాష్ట్రంలోని 14 జిల్లాలో మాదక ద్రవ్యాల నివారణ కేంద్రాల ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ గురువారం ప్రకటన విడుదల చేసింది. ప్రైవేటు సంస్థల నుంచి ఆన్లైన్ దరఖాస్తు�
ఆపరేషన్ ‘కగార్' వల్ల ఏడాది కాలంలో దాదాపు 500 మంది ఆదివాసీలు, మావోయిస్టులు, పదుల సంఖ్యలో పోలీసులు మరణించారని, ఆ నరమేథానికి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా కారణమని శాంతి చర్చల కమిటీ నాయకు
Renuka Dam: రేణుకా డ్యామ్ నిర్మాణానికి కేంద్రం ప్రభుత్వం అటవీ శాఖ అనుమతులు ఇచ్చింది. సుమారు 6947 కోట్లతో ఈ బహుళ ప్రయోజనాల డ్యామ్ను నిర్మించనున్నారు. ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ ప్రాంతంలో నీటి కష్టాలను తీర�
మహారాష్ట్రలోని థాణె జిల్లాలో ఘోర దుర్ఘటన జరిగింది. సోమవారం ఉదయం ఎదురెదురుగా వస్తున్న రెండు లోకల్ రైళ్లలో ఫుట్బోర్డుపై వేలాడుతూ ప్రయాణిస్తుండగా.. పరస్పరం ఢీకొని కిందపడి ఆరుగురు మరణించారు.
కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్లు చేస్తుందని తెలంగాణ పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ జీ లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణ ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ‘కగార్'ను వెంటనే నిలిపివేసి, మావోయిస్టులను చర్చలకు ఆహ్వానించాలని సినీనటుడు, దర్శక, నిర్మాత ఆర్ నారాయణమూర్తి విజ్ఞప్తి చేశారు. ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గురువారం సోమాజి
తత్కాల్ టికెట్ల బుకింగ్ వ్యవస్థ పెద్ద కుంభకోణంగా మారిందని ఐఆర్సీటీసీపై ప్రయాణికుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెబ్సైట్లో మూడు నిమిషాల్లోనే బుకింగ్ అయిపోతున్నాయని చెప్తున్నారు.
కార్మికుల సంక్షేమాన్ని కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని, వాటి మెడలు వంచి ఉద్యమాలతో హక్కులు సాధించుకుందామని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్�
దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంత ప్రజల్లోనూ ఆన్లైన్ షాపింగ్ పెరిగిపోతున్నది. ఇప్పటికే నగరాలు, పట్టణాల్లో అనేక ఈ-కామర్స్ సంస్థలు, దుకాణదారులు వివిధ రకాల వస్తూత్పత్తులను ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే ఇంటి మ
తెల్ల రేషన్కార్డు దారులకు సన్నబియ్యం ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం రెండు నెలలుగా బియ్యం పంపిణీకి అపసోపాలు పడుతున్నది. నెలాఖరు వరకు బియ్యం ఇవ్వడం... చాలా చోట్ల నోస్టాక్ బోర్డులు తగిలించిన ఉదంతాలు కోకొ�
కేంద్ర ప్రభుత్వం ఏటా పంటలకు మద్దతు ధర పెంచుతోంది. దీంతో రైతులు తమకు మద్దతు ధర లభిస్తోందని ఆశించినా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) నిర్వాకం ఫలితంగా రైతులకు మద్దతు ధర లభించడం లేదు.
మూడు నెలల రేషన్ బియ్యాన్ని కార్డుదారులకు ఒకేసారి పంపిణీ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అటు రేషన్ డీలర్లను, ఇటు వినియోగదారులను అవస్థలు పడేలా చేస్తోంది. ఇప్పటికే జిల్లాలో ఓవైపు నిల్వ సామర�
Amarnath Yatra: 580 సీఏపీఎఫ్ కంపెనీల సిబ్బందిని అమర్నాథ్ యాత్రకు మోహరించనున్నారు. అంటే సుమారు 42 వేల మంది భద్రతా సిబ్బంది అమర్నాథ్ రూట్లో విధులను నిర్వర్తించనున్నారు. కేంద్ర హోంశాఖ ఈ మేరకు నిర్ణయం తీస
కులగణనకు కేంద్రప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఇది రాహుల్గాంధీ సాధించిన విజయమని కాంగ్రెస్ నాయకులు సంబురపడుతున్నారు. కానీ, ప్రధాని ఎత్తుగడలను పరిశీలిస్తే అసలు విషయం బోధపడుతుంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక�
మావోయిస్టులపై జరుపుతున్న ఎన్కౌంటర్లను తక్షణమే ఆపి, శాంతిచర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. ఇప్పటికే మావోయిస్టులు శాంతి చర్చల కోస