Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలకు మోదీ ప్రభుత్వం తలొగ్గింది! అమెరికా దిగుమతులపై సుంకాలను తగ్గించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రతీకార సుంకాలపై అమెరికా అధ్యక్షుడు విధిం�
ఈ ఏడాది పంట దిగుబడి బాగా వచ్చింది. ధర బాగానే గిట్టుబాటవుతుందని ఆశించిన ఉల్లి రైతులకు కేంద్రం విధించిన సుంకాల ఘాటు శరాఘాతంలా తగలడంతో కన్నీళ్లు తెప్పించింది. కేంద్రం విధించిన అధిక ఎగుమతి సుంకం కారణంగా తమ �
కేంద్రం విధించాలనుకొంటున్న ఆంక్షలపై ‘గ్రోక్' ఎంతమాత్రం భయపడటం లేదు. కేంద్రంపై దీటుగా పోరుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. ‘గ్రోక్' మాతృ సంస్థ అయిన ‘ఎక్స్' కేంద్ర ప్రభుత్వంపై కర్ణాటక హైకోర్టులో ఇ�
ఈస్టిండియా పాలకులు భారతదేశాన్ని నాడు తమ వలస (బానిస) దేశంగా రూపొందించుకున్నారు. అంటే పాలిచ్చే పాడి ఆవుగా తమ గాటన కట్టేసుకున్నారు. భారతీయులనే లేగదూడల గొంతు తడుపుతూ కడవల కొద్దీ పాలు పితికి తమ దేశానికి కబళిం�
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేపట్టాలని మాజీ మంత్రి, ఓ బీసీ జాతీయ సమాఖ్య ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం కర్ణాటక రాష్ట్రం బెంగళూర్ ప్యాలెస్ గ్రాండ్ హోట
One Country One Election | కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ బిల్లువల్ల దేశ ప్రగతికి కలిగే ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని జనగామ జిల్లా ఉప�
పర్యావరణ పరిరక్షణ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నదని పలువురు వక్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీని దొడ్డి దారిన ప్రైవేటీకరించేందుకే ఎలక్ట్రికల్ బస్సులను కార్పొరే
నియోజకవర్గాల పునర్విభజన అంశంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టత లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వం సోమవారం అఖిలపక్ష సమావేశం ఎందుకు నిర్వహించిందో �
తెలంగాణలో తప్ప దేశంలోని ఏ రాష్ట్రంలో 5 డీఏలు పెండింగ్లో లేవు. కేవలం 3 రాష్ర్టాలు మాత్రమే ఉద్యోగులకు డీఏ బాకీపడ్డాయి. కేంద్రం ప్రభుత్వం పత్రి 6 నెలలకోసారి టంచన్గా డీఏ విడుదల చేస్తున్నది. కానీ, మన దగ్గర 5 డీఏ
బీమా ప్రీమియం చెల్లింపుదారులకు త్వరలో ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీమా ప్రీమి యం వసూళ్లపై విధిస్తున్న జీఎస్టీని తగ్గించే విషయంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నట్లు తెలుస్త
పల్లెల్లో వలసలను నివారించి స్థానికంగా పనులు కల్పించేలా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గొప్ప పథకం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం. ఈ పథకం కింద పనులు జరిగే ప్రదేశాల్లో కూలీలకు కనీస సౌకర్యాలు ప�
ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో మరింత వాటాలను అమ్మేందుకు మోదీ సర్కారు సిద్ధమవుతున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26)లో మార్కెట్ పరిస్థితులనుబట్టి 2 నుంచి 3 శాతం వ�
తెలంగాణ గనుల శాఖ కొన్నిరోజుల కిందట సూర్యాపేటలోని మూడు సున్నపురాయి బ్లాక్లకు నిర్వహించిన ఈ-టెండర్ల ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పాస్పోర్ట్ రెన్యువల్ విషయంలో బీజేపీ ఎంపీ రఘునందన్రావు కేంద్ర ప్రభుత్వంపై విజయం సాధించారు. విదేశాంగ శాఖపై గతంలో రఘునందన్రావు హైకోర్టులో కేసు వేయడంతో తాజాగా ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది.
కేంద్ర ప్రభుత్వం ఎర్ర కంది పప్పుపై 10 శాతం సుంకం విధించింది. ఈ మేరకు శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో దిగుబడి సుంకం 5 శాతం కాగా, వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి సుంకం(ఏఐడీసీ) 5 శాతంగా పేర్కొ�