నిన్నటిమొన్నటి మార్కెట్లలో కిలో రూ.50 పలికిన ఉల్లి ధర క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. గతనెలలో హోల్సేల్ మారెట్లో కిలో ఉల్లిగడ్డలు రూ.40 నుంచి రూ.50 వరకు విక్రయాలు జరిగాయి.
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మే 20న దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మెకు బీఆర్ఎస్ పక్షాన మద్దతు తెలియజేస్తున్నట్లు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ.. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ పరిధిలోనిది. అటవీశాఖ కూడా కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఆధీనంలోనిదే! అలాంటి హెచ్సీయూలో హరిత హననంపై కేంద్రం మౌనంగానే ఉండిపోయింది. 20 రోజు�
కేంద్ర,రాష్ట్ర సంబంధాల్లో సఖ్యత లేకపోవడంపై తీవ్ర చర్చ నడుస్తున్న తరుణంలో రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని తమిళనాడు సీఎం స్టాలిన్ తెరపైకి తెచ్చారు. ఇది పూర్తిగా సాధ్యమేనా అనే అంశంపై ఇప్పుడు దేశమంతా చర్చ న�
కేంద్ర ప్రభుత్వం తెచ్చింది వక్ఫ్బోర్డు చట్ట సవరణ బిల్లు కాదని.. అది ముస్లింలపై కక్షసాధింపు బిల్లని వివిధ ముస్లిం సంఘాల నేతలు, మత పెద్దలు విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముస్లింలపై కక్షసాధిం�
కేంద్ర ప్రభుత్వం బడుగు జీవులపై మరోభారం మోపింది. ఇప్పటికే నిత్యావసరాలు, ఇతర ధరల కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలపై టోల్ చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు కొయ్యడ సృజన్కుమార్ ఆధ్వర్యంలో నాయకులు నగరంలోని
వంటగ్యాస్ ధరలు పెంచి కేంద్ర ప్రభుత్వం పేదలపై భారం మోపిందని సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యుడు చాడ వెంకటరెడ్డి విమర్శించారు. గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం సిద్దిపేట జి�
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ (సవరణ) చట్టాన్ని పశ్చిమ బెంగాల్లో అమలు చేయబోమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టంచేశారు. ఆమె బుధవారం కోల్కతాలో జైన మతస్థుల కార్యక్రమంలో మాట్లాడుతూ, తాను మైనారిటీలన�
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరను పెంచడంపై జిల్లావ్యాప్తంగా బుధవారం నిరసనలు మిన్నంటాయి. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరను పెంచి సామాన్యుల నడ్డీ విరుస్తున్నదని పలువురు నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
నిప్పులు గర్భాన దాల్చిన నేలమ్మే సూర్యోదయాన్ని కన్నట్టు, నెత్తురు, చెమట పారి పోరు పంటై ప్రభవించినట్టు, ఇసుక ఎడారిలో భవితవ్యం వికసించినట్టు గులాబీ జెండా ఆవిర్భావమే అపురూప విప్లవం కదా..! తమ నుంచి అంతా కోల్పో
Gas Rates | కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను ఉపసంహరించుకోవాలని, దీని కొరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం పై ఒత్తిడి తేవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సందబోయిన ఎల్లయ్య కోరారు.