సూక్ష్మ, చిన్న-మధ్యతరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ) రంగాన్ని మరింత బలోపేతం చేసే ఉద్దేశంలో భాగంగా కేంద్ర సర్కార్ వీటి రుణ పరిమితిని రెట్టింపు చేసింది. ఎంఎస్ఎంఈల టర్నోవర్ను కూడా రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు సవర
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై ఈసారీ కేంద్రం చిన్నచూపు చూసింది. 9,754 కోట్ల లోటు బడ్జెట్తో నడుస్తున్న ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్కు ఈ బడ్జెట్లోనూ కేటాయింపులు పెంచలేదు. గత బడ్జెట్లోలాగే 2025-26 �
దేశంలో అణు విద్యుత్తు సామర్థ్యం పెంచే దిశగా కేంద్రప్రభుత్వం కీలక అడుగులు వేసింది. తాజా బడ్జెట్ 2025-26లో న్యూక్లియర్ మిషన్కు రూ.20 వేల కోట్లు కేటాయించింది. ప్రైవేటు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు వీలుగ�
కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి సంబంధించి కీలక ప్రకటనలు వెలువడ్డాయి. దేశంలో వృద్ధికి వ్యవసాయమే మొదటి చోదకశక్తి అని పేర్కొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. బడ్జెట్లో వ్యవసాయానికి ప్రాధా
కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్లో కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల శాఖకు రూ. 3,794.30 కోట్లను కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరం (రూ. 3,442.32 కోట్లు)తో పోలిస్తే తాజా బడ్జెట్లో పెరిగింది రూ. 351.98 కోట్లు.
కేంద్ర ప్రభుత్వం రానున్న మూడేండ్లలో దేశవ్యాప్తంగా అన్ని జిల్లా దవాఖానల్లో డేకేర్ క్యాన్సర్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నది. వీటిలో 200 సెంటర్లను వచ్చే ఆర్థిక సంవత్సంరలోనే ఏర్పాటు చేయనున్నట్టు ఆర్థిక మం�
కేంద్ర బడ్జెట్ 2025-26పై రైతు సంఘాలు పెదవి విరిచాయి. ఎంఎస్పీకి చట్టబద్ధత, రుణ మాఫీ తదితర దీర్ఘకాలిక డిమాండ్లను కేంద్రం ‘క్రూరంగా’ విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. తాజా బడ్జెట్.. రైతు, కార్మిక, పేదల వ్యత�
వాహనాలపై కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. అన్ని వాహనాలకు థర్డ్ పార్టీ బీమా తప్పనిసరి చేసింది. బీమా లేకపోతే పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయలేరు. ఫాస్టాగ్ కోసం కూడా ఇ
ఏడేళ్ల కాలానికి విస్తరించిన రూ. 34,300 కోట్ల పెట్టుబడి అంచనాతో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దేశాన్ని గ్రీన్ ఎనర్జీ వైపు మార్చే ప్రయాణాన్ని వేగవంతం చేయడం, ఈ రంగంలో స�
ముస్లిం మహిళా (వివాహ హక్కుల పరిరక్షణ) చట్టం, 1991 ఉల్లంఘిస్తూ తమ భార్యలకు ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు ఇచ్చిన పురుషులపై ఎన్ని ఎఫ్ఐఆర్లు, చార్జిషీట్లు నమోదు చేశారో వివరాలు అందచేయాలని సుప్రీంకోర్టు బు�
సమయపాలనను ప్రామాణికం చేసే చర్యలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అన్ని అధికారిక, వాణిజ్య వేదికల వ్యాప్తంగా భారతీయ కాలమానాన్ని(ఐఎస్టీ) మాత్రమే ఉపయోగించడాన్ని తప్పనిసరి చేసేందుకు సమగ్రమైన నిబంధన�
రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ యత్నిస్తున్నదని సీపీఐఎం జాతీయ నాయకుడు ప్రకాశ్ కారత్ ఆరోపించారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మత్కాపూర్లో కొనసాగుతున్న సీపీఎం రాష్ట్ర మహాసభలకు ఆయన హా
జపాన్కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం సుజుకీ మోటార్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఒసాము సుజుకీ(ఇటీవల మరణించారు)కి పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.
అంతర్జాతీయ స్థాయిలో దేశ ఖ్యాతిని దశదిశలా ఇనుమడింపజేసిన క్రీడాకారులకు సముచితం గౌరవం దక్కింది. హాకీకి అసమాన సేవలు అందించిన భారత మాజీ కెప్టెన్ పీఆర్ శ్రీజేశ్ను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పద్మభూష�