పల్లెల్లో వలసలను నివారించి స్థానికంగా పనులు కల్పించేలా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గొప్ప పథకం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం. ఈ పథకం కింద పనులు జరిగే ప్రదేశాల్లో కూలీలకు కనీస సౌకర్యాలు ప�
ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో మరింత వాటాలను అమ్మేందుకు మోదీ సర్కారు సిద్ధమవుతున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26)లో మార్కెట్ పరిస్థితులనుబట్టి 2 నుంచి 3 శాతం వ�
తెలంగాణ గనుల శాఖ కొన్నిరోజుల కిందట సూర్యాపేటలోని మూడు సున్నపురాయి బ్లాక్లకు నిర్వహించిన ఈ-టెండర్ల ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పాస్పోర్ట్ రెన్యువల్ విషయంలో బీజేపీ ఎంపీ రఘునందన్రావు కేంద్ర ప్రభుత్వంపై విజయం సాధించారు. విదేశాంగ శాఖపై గతంలో రఘునందన్రావు హైకోర్టులో కేసు వేయడంతో తాజాగా ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది.
కేంద్ర ప్రభుత్వం ఎర్ర కంది పప్పుపై 10 శాతం సుంకం విధించింది. ఈ మేరకు శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో దిగుబడి సుంకం 5 శాతం కాగా, వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి సుంకం(ఏఐడీసీ) 5 శాతంగా పేర్కొ�
నూకల బియ్యం ఎగుమతిపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వచ్చిందని విదేశీ వాణిజ్య శాఖ డైరెక్టర్ జనరల్ ఓ నోటిఫికేషన్ ద్వారా తెలిపారు.
ఒకే గొడుగు కిందికి గ్రామీణ, పట్టణ స్వయం సహాయక సంఘాలను తీసుకురావాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించిన నేపథ్యంలో దీని సాధ్యాసాధ్యాలపై కసరత్తు జరుగుతున్నది.
ఖనిజ దిగ్గజం ఎన్ఎండీసీ నూతన సీఎండీ గా అమితవ ముఖర్జీ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన కంపెనీ సీఎండీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయననే పూర్తి స్థాయి సీఎండీగా కేంద్ర ప్రభుత్వం నియమించింది.
కేంద్ర ప్రభుత్వ ‘వాహన్', ‘సారథి’ పోర్టల్ సేవ లు రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చాయి. వాహన రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్ లైసెన్సు పొందాలంటే ఇక మీదట రవాణాశాఖ కార్యాలయాల చుట్టూ తిరగనవసరం లేదు.
ప్రభుత్వరంగ సంస్థలైన ఐఆర్సీటీసీ, ఐఆర్ఎఫ్సీలకు నవరత్న హోదాను కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో నవరత్న హోదా కలిగిన సంస్థల సంఖ్య 26కి చేరుకున్నాయి. ఆయా సంస్థల ఆర్థిక స్థితిగతులు, ఆదా�
సామాజిక మాధ్యమాల్లో వచ్చే కంటెంట్ను క్రమబద్ధీకరించేందుకు ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సోమవారం చెప్పింది. అయితే, ఈ కంటెంట్పై సెన్సార్షిప్ ఉండకూడదని తెలిపింద�
దేశంలో 6,324 డాల్ఫిన్లు ఉన్నట్టు తేలింది. కేంద్ర ప్రభుత్వం తొలిసారి నదీ ఆవాస డాల్ఫిన్లపై సర్వే నిర్వహించి, సోమవారం నివేదికను విడుదల చేసింది. ‘ప్రాజెక్ట్ డాల్ఫిన్'లో భాగంగా 8 వేల కిలోమీటర్ల పరిధిలో 2021-2023 మధ్�
మండలంలోని ఆయా గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులు కొనసాగుతున్నాయి. వలసల నివారణ కోసం కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో కూలీలకు ఉపాధి పనులు కొనసాగిస్తున్నారు.
సామాన్యులు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే హడావుడి చేసే పోలీసులు అధికార పార్టీల నాయకులు ఉల్లంఘిస్తే మాత్రం పట్టనట్లుగా వ్యహరిస్తున్నారు. భారత రాజ్యాంగం, చట్టాలను కాపాడాల్సిన ప్రజాప్రతినిధులు, అధికార పార్ట�