లీవ్ ట్రావెల్ కన్సెషన్(ఎల్టీసీ) కింద తేజస్, వందేభారత్, హమ్సఫర్ రైళ్లలో కేంద్ర ఉద్యోగులు ప్రయాణించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. ఎల్టీసీ కింద వివిధ ప్రీమియం రైళ్లలో ప్రయాణించడానికి అనుమ
రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు వెంటనే స్పందించి బాధితులను దవాఖానలకు తరలించి, ప్రాణాలను కాపాడేవారిని మరింత ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా మానవత్వం చాటుకుంటున్న వారికి ఇప్పటివరకు ప్ర
Telangana | రాష్ట్రంలో కొద్దిరోజులుగా నెలకొన్ని ప్రభుత్వ రాజకీయ కక్షసాధింపు వైఖరితో పారిశ్రామికరంగం తీవ్ర ఆందోళనకు గురవుతున్నది. కొత్త పెట్టుబడులు రాకపోగా, ఉన్న పరిశ్రమలు పక్కచూపులు చూసే పరిస్థితి నెలకొన్న�
కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకుంటే ఫిబ్రవరి 24, 25న దేశవ్యాప్తంగా బంద్ నిర్వహిస్తామని అఖిల భారత బ్యాంకు అధికారుల సంఘం (ఏఐబీఓసీ) హెచ్చరించింది. బ్యాంకు ఉద్యోగులకు అయిదు రోజుల పని దినాలు, పీఎల్�
రైతు సమస్యల పరిష్కారం, డిమాండ్లు నెరవేర్చడంలో కేంద్రం ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నదని, బీజేపీ సర్కారు రైతు వ్యతిరేఖ విధానాలకు వీడాలని తెలంగాణ రైతు రక్షణ సమితి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు మారె�
ఖనౌరీ సరిహద్దులో రైతులు కొనసాగిస్తున్న నిరసన నుంచి కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా లబ్ధి పొందుతోందని రైతు నాయకుడు రాకేష్ టికాయత్ ఆరోపించారు. హర్యానాలోని ఫతేహాబాద్లో శనివారం జరిగిన రైతుల మహా పంచాయత్లో �
డిటెన్షన్ విధానం అంటే పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఉచిత, నాణ్యమైన, సమానమైన విద్య అందించడంలో భాగమేనా? ఒక్కసారి ఆలోచించాలి. 2009 విద్యాహక్కు చట్టాన్ని సవరిస్తూ కేంద్రం ఇప్పటివరకు అమలులో ఉన్న నో డిట�
హైకోర్టులో న్యాయమూర్తుల నియామకం చేపట్టాలని, ఇందుకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ విజ్ఞప్తిచేశారు. తెలంగాణభవన్లో గురువారం బీఆర్
రాష్ట్రంలో ఉత్తర తెలంగాణలో ఒకటి, దక్షిణ తెలంగాణలో మరొక సైనిక్ స్కూల్ ఏర్పాటుచేయాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
చిన్న మొత్తాలపై వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో జనవరి 1 నుంచి మార్చి 31 వరకు చిన్న మొత్తాలపై వడీరేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు.
జనాభా లెక్కల సేకరణకు అత్యాధునిక జియో స్పాషియల్ టెక్నాలజీని కేంద్ర ప్రభుత్వం ఉపయోగించబోతున్నది. దీని కోసం వినూత్న చర్యలను చేపట్టినట్లు కేంద్ర హోం శాఖ శనివారం తెలిపింది. జనాభా లెక్కల సేకరణకు సన్నాహాల్ల
క్విక్ కామర్స్ సేవలనుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోవాలంటే కిరాణా స్టోర్లకు వెంటనే మెరుగైన సాంకేతిక సేవలు అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రిటైలర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్ఆర్ఏఐ) కోరుతున్నది.
రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అమలుచేసే పథకాలు, అభివృద్ధికి మ్యాచింగ్ గ్రాంట్ కేటాయింపులకు నిధుల కొరత ఏర్పడింది. జల్జీవన్ మిషన్, పీఎంఏవై, కృషి సించాయి యోజన, పీఎం పోషణ తదితర పథకాలతోపాటు రైల్వేలు, రహదార�
పాఠశాల విద్యపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కేంద్రం పరిధిలోని కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక పాఠశాలల్లో ‘నో డిటెన్షన్' విధానాన్ని రద్దు చేసింది. ఇక నుంచి విద్యార్థులు 5, 8వ తరగతుల వార్షి�