KTR | కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన అద్భుతమైన స్కీములను స్కాములని దుష్ప్రచారం చేసిన దుర్మార్గులు ఇకనైనా తీరు మార్చుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హితవు పలికారు. గత పదేండ్లలో తెలంగా
రిజనుల దేవనాట్యంగా ప్రసిద్ధిచెందిన గుస్సాడీ నృత్య పరిరక్షణకు కనకరాజు ఎంతగానో కృషిచేశారు. అంతరించిపోయే దశకు చేరుకున్న ఈ నృత్యాన్ని బతికించుకునేందుకు నాలుగు దశాబ్దాల కిందటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు
బియ్యం ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. బాస్మతియేతర తెల్ల బియ్యంపై ఉన్న కనీస ఎగుమతి ధర (టన్నుకు 490 డాలర్లు)ను తొలగిస్తున్నట్టు తెలిపింది. పారా బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం), బ్రౌన
వ్యవసాయ విస్తరణాధికారులు(ఏఈవో)లపై సర్కారు కక్ష కట్టినట్లుగా స్పష్టమవుతున్నది. ఉమ్మడి వరంగల్లోని నాలుగు జిల్లాల్లో 15మంది ఏఈవోలను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో హనుమకొండ జ�
2025-26 మార్కెటింగ్ సీజన్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గోధుమ సహా 6 రబీ పంటల కనీస మద్దతు ధరను (ఎమ్మెస్పీ) పెంచింది. కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఈ విషయం వెల్లడించారు.
DA | దీపావళి (Diwali) సందర్భంగా ఉద్యోగులకు కేంద్రం (central government) గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు తెలిసింది. డీఏను (కరవు భత్యం) 3 శాతం పెంచేందుకు (3 Percent DA Hike) కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం.
ఉచిత బియ్యం పంపిణీపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన, ఇతర సంక్షేమ కార్యక్రమాల కింద ఉచితంగా సరఫరా చేస్తున్న బలవర్ధకమైన బియ్యం పథకాలను 2028 డిసెంబర్ వరకు కొనసాగించాలని కేం
అంతిమంగా రైతు అనుకూల విధాన నిర్ణయాల పేరిట ఎన్నికల తంతు పూర్తయ్యే వరకు రైతాంగానికి అరచేతిలో వైకుంఠం చూపించి.. ఆ తర్వాత తిరిగి కచ్చితంగా చుక్కలు చూపిస్తారు! అదీ విషయం.
Telangana | తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తున్నది. రెవెన్యూ రాబడుల్లో భాగంగా రాష్ర్టానికి కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు, పన్నుల్లో వాటా పరిమాణం అంతకంతకూ తగ్గుతుండటమే దీనికి నిదర్శనం.
ఆన్లైన్లో వచ్చే ఫేక్ న్యూస్ను గుర్తించేందుకు ఫ్యాక్ట్ చెక్ (నిజ నిర్ధారణ) యూనిట్లను ఏర్పాటు చేయాలనుకున్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నానికి బొంబాయి హైకోర్టు చెక్ పెట్టింది. కేంద్ర ప్రభుత్వం ఐటీ చట్ట
Minister Ponguleti | రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో(Minister Ponguleti) కేంద్ర బృందం భేటీ అయింది. సచివాలయంలో మంత్రి, అధికారులు బృందంతో వరద నష్టంపై చర్చలు జరిపారు. ఇటీవల కాలంలో సంభవించిన వరదలకు(Heavy rains) తె�
‘యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః’ అని ఘోషించిన ప్రపంచంలో స్త్రీకి బతికి ఉండటమే పెద్ద వరమైపోయింది. బతికి ఉన్నవారికి కూడా అవమానాలు లేని బ్రతుకు మృగ్యమైపోయింది.
లోక్సభ ఎన్నికల్లో కాషాయ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని, దాంతో మోదీ సర్కార్ నియంతృత్వ పోకడలకు కాలం చెల్లిందని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ అన్నారు.