నీట్-యూజీ అక్రమాల కేసులో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్ లీకేజీతో పాటు పరీక్షపై వచ్చిన ఆరోపణల విచారణ బాధ్యతలను సీబీఐకి అప్పగించింది. ఈ మేరకు శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వరంగ సంస్థలను పూర్తిగా వదిలించుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్న కేంద్ర సర్కార్కు ఆయా సంస్థల షేర్లు రాకెట్ వేగంతో దూసుకుపోతుండటంతో మింగుడుపడటం లేదు. నరేంద్ర మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వ
నీట్-యూజీ, యూజీసీ-నెట్ పరీక్షల వివాదం నేపథ్యంలో నీట్-పీజీ పరీక్షను కేంద్రం వాయిదా వేసింది. ఆదివారం పరీక్ష జరగాల్సి ఉండగా శనివారం రాత్రి ఈ మేరకు ప్రకటన చేసింది.
కేంద్ర ప్రాయోజిత పథకాల (సీఎస్ఎస్) నిధులను జనాభా నిష్పత్తి ప్రకారం ఇవ్వాలని, పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క కేంద్ర ప్రభుత్వాన్ని క
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) స్లాబుల సంఖ్యను తగ్గించాలని గ్లోబల్ ట్రేడ్ రిసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) కేంద్ర ప్రభుత్వానికి, జీఎస్టీ మండలికి శుక్రవారం సూచించింది.
UGC NET Exam : నీట్ రగడ కొనసాగుతున్న నేపధ్యంలోనే అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై యూజీసీ నెట్ జూన్ 2024 పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం కలకలం రేపింది.
JP Nadda : దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరాదిలో వడగాడ్పులకు ప్రజలు తల్లడిల్లుతున్న పరిస్ధితుల్లో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైందని కేంద్ర వైద్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం మరోసారి వాణిజ్య బొగ్గు గనులను వేలం వేయనున్నది. ఈసారి ఇందుకు హైదరాబాద్ వేదిక అవుతున్నది. గతంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు తదితర నగరాల్లో నిర్వహించిన విషయం తెలిసిందే.