EPFO | ఉద్యోగులకు కేంద్రం (central government) త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు తెలిసింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (Employees Provident Fund Organisation) వేతన పరిమితిని కేంద్ర ప్రభుత్వం పెంచాలని (raise the wage ceiling) యోచిస్తున్�
Stubble Burning | దేశ రాజధాని నగరం ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో గాలి నాణ్యత తీవ్రంగా పతనమవుతుండటంతో కేంద్రం కఠిన చర్యలు ప్రారంభించింది. సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పంట వ్యర్థాలు తగులబెట్టినవారికి విధి�
దేశానికి రోల్మాడల్గా తెలంగాణలో ఇంటింటి సర్వే చేపడుతున్నామని, రాష్ట్ర ప్రభుత్వం ఓవైపు చెప్తుంటే.. మరోవైపు సర్వే చెల్లుబాటవుతుందా అని బీసీ సం ఘాలు అనుమానం వ్యక్తంచేస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా విద్యాప్రమాణాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు డిసెంబర్లో నేషనల్ అచీవ్మెంట్ సర్వే(న్యాస్) పరీక్ష నిర్వహించేందుకు సిద్ధమవుతున్నది. ఇందులో భాగంగా తెలంగాణలో డిసెంబర్�
Sharad Pawar | జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులను చంపకూడదన్న ఎన్సీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలపై మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ-ఎస్పీ చీఫ్ శరద్ పవార్ స్పందించారు. ఆయన చిత్తశుద్ధి, నిజాయితీపై తనకు ఎలాంటి సందేహం �
KTR | కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన అద్భుతమైన స్కీములను స్కాములని దుష్ప్రచారం చేసిన దుర్మార్గులు ఇకనైనా తీరు మార్చుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హితవు పలికారు. గత పదేండ్లలో తెలంగా
రిజనుల దేవనాట్యంగా ప్రసిద్ధిచెందిన గుస్సాడీ నృత్య పరిరక్షణకు కనకరాజు ఎంతగానో కృషిచేశారు. అంతరించిపోయే దశకు చేరుకున్న ఈ నృత్యాన్ని బతికించుకునేందుకు నాలుగు దశాబ్దాల కిందటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు
బియ్యం ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. బాస్మతియేతర తెల్ల బియ్యంపై ఉన్న కనీస ఎగుమతి ధర (టన్నుకు 490 డాలర్లు)ను తొలగిస్తున్నట్టు తెలిపింది. పారా బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం), బ్రౌన
వ్యవసాయ విస్తరణాధికారులు(ఏఈవో)లపై సర్కారు కక్ష కట్టినట్లుగా స్పష్టమవుతున్నది. ఉమ్మడి వరంగల్లోని నాలుగు జిల్లాల్లో 15మంది ఏఈవోలను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో హనుమకొండ జ�
2025-26 మార్కెటింగ్ సీజన్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గోధుమ సహా 6 రబీ పంటల కనీస మద్దతు ధరను (ఎమ్మెస్పీ) పెంచింది. కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఈ విషయం వెల్లడించారు.
DA | దీపావళి (Diwali) సందర్భంగా ఉద్యోగులకు కేంద్రం (central government) గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు తెలిసింది. డీఏను (కరవు భత్యం) 3 శాతం పెంచేందుకు (3 Percent DA Hike) కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం.
ఉచిత బియ్యం పంపిణీపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన, ఇతర సంక్షేమ కార్యక్రమాల కింద ఉచితంగా సరఫరా చేస్తున్న బలవర్ధకమైన బియ్యం పథకాలను 2028 డిసెంబర్ వరకు కొనసాగించాలని కేం
అంతిమంగా రైతు అనుకూల విధాన నిర్ణయాల పేరిట ఎన్నికల తంతు పూర్తయ్యే వరకు రైతాంగానికి అరచేతిలో వైకుంఠం చూపించి.. ఆ తర్వాత తిరిగి కచ్చితంగా చుక్కలు చూపిస్తారు! అదీ విషయం.
Telangana | తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తున్నది. రెవెన్యూ రాబడుల్లో భాగంగా రాష్ర్టానికి కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు, పన్నుల్లో వాటా పరిమాణం అంతకంతకూ తగ్గుతుండటమే దీనికి నిదర్శనం.