చిన్న మొత్తాలపై వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో జనవరి 1 నుంచి మార్చి 31 వరకు చిన్న మొత్తాలపై వడీరేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు.
జనాభా లెక్కల సేకరణకు అత్యాధునిక జియో స్పాషియల్ టెక్నాలజీని కేంద్ర ప్రభుత్వం ఉపయోగించబోతున్నది. దీని కోసం వినూత్న చర్యలను చేపట్టినట్లు కేంద్ర హోం శాఖ శనివారం తెలిపింది. జనాభా లెక్కల సేకరణకు సన్నాహాల్ల
క్విక్ కామర్స్ సేవలనుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోవాలంటే కిరాణా స్టోర్లకు వెంటనే మెరుగైన సాంకేతిక సేవలు అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రిటైలర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్ఆర్ఏఐ) కోరుతున్నది.
రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అమలుచేసే పథకాలు, అభివృద్ధికి మ్యాచింగ్ గ్రాంట్ కేటాయింపులకు నిధుల కొరత ఏర్పడింది. జల్జీవన్ మిషన్, పీఎంఏవై, కృషి సించాయి యోజన, పీఎం పోషణ తదితర పథకాలతోపాటు రైల్వేలు, రహదార�
పాఠశాల విద్యపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కేంద్రం పరిధిలోని కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక పాఠశాలల్లో ‘నో డిటెన్షన్' విధానాన్ని రద్దు చేసింది. ఇక నుంచి విద్యార్థులు 5, 8వ తరగతుల వార్షి�
దక్షిణ మధ్య రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం సికింద్రాబాద్లోనే ఉన్నా రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. కాజీపేట-బల్లార్షా సెక్షన్ నుంచి శబరిమలకు ప్ర�
రైతులకు ఆర్థిక సహాయంగా కేంద్రం ప్రతి ఏడాది పీఎం-కిసాన్ పథకం కింద అందజేస్తున్న ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని పెంచే ప్రతిపాదన ఏదీ లేదని వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ స్పష్టం చేశారు.
2018లో తీసుకొచ్చిన ఈ పథకం ప్రయోజనాలను 70 ఏండ్లు పైబడిన వృద్ధులకు కూడా వర్తింపజేసేలా ఇటీవలే మార్పులు చేశారు. తాజా నిర్ణయంతో దేశంలోని 4.5 కోట్ల కుటుంబాల్లో ఉన్న సుమారు 6 కోట్ల మంది వృద్ధులకు లబ్ధి చేకూరే వెసులుబ�
ఐదు రోజుల పనిదినాలను కేంద్ర ప్రభుత్వం పెండింగ్లో పెట్టడం పట్ల బ్యాంకు ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు త్వరలో నిరసనలకు దిగాలని భావిస్తున్నారు.
కేంద్రంలోని బీజేపీ పాలనలో రైతుల బతుకులు దిగజారాయని తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీహరిరావు ఒక ప్రకటనలో విమర్శించారు పందేండ్ల పాలనలో ఒరిగిందేమీ లేదని పేర్కొన్నారు.
ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులు సీసీఐ తీరుతో ఆందోళన చెందుతున్నారు. మునుగోడు మండ లం కొంపెల్లి గ్రామంలో గల జేబీ పత్తి మిల్లు యాజమాన్యం తేమ సాకుతో ఒక్కొక్క ట్రాక్టర్కు సుమారుగా 80నుంచి 200 కిలోల వరుకు తరు
పుట్టిందీ, పెరిగిందీ ఉర్దూ వాసనే లేని పూర్తి తెలుగు సంప్రదాయ కోస్తా కుటుంబంలో. అలాంటి ఆయన ఎలాంటి పరిచయం లేని ఉర్దూను చదవడం, రాయడం నేర్చుకోవడం ఒక ఎత్తయితే.. రచయితగా, అనువాదకుడిగా పేరు తెచ్చుకోవడం మరొకెత్తు
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు కింద పెద్ద ఎత్తున ఇండ్ల కూల్చివేతలు ఉండవని తెలంగాణ ప్రభుత్వం తమకు తెలిపినట్టు కేంద్ర పట్టణ, గృహనిర్మాణ శాఖ మంత్రి టోకన్ సాహు తేల్చిచెప్పారు.
ఎస్సీ, ఎస్టీలపై దాడులు చేసేవారిని చట్టపరంగా శిక్షించాలని, వారికి 41 సీఆర్పీసీ కింద బెయిల్ ఇవ్వొద్దని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ప్రభుత్వరంగ బ్యాంకుల్లో వాటాను విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. సెబీ మార్గదర్శకాలకు లోబడి నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వాటాను విక్రయించబోతున్నది.