కూలీల వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జాబ్కార్డుల జారీని రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ నిలిపివేసింది. దీంతో కొత్త దరఖాస్తుల పరిశీలనకు బ్రే�
Income Tax Bill | కొత్త ఆదాయ పన్ను (ఐటీ) బిల్లు 2025ను కేంద్ర ప్రభుత్వం గురువారం పార్లమెంట్లో ప్రవేశపెడుతు న్నది. 1961 ఆదాయ పన్ను చట్టంలోని కఠిన నిబంధనలు, పదాలు, వివరణల్ని సరళతరం చేస్తూ ఈ బిల్లును తెస్తున్నామని మోదీ సర్క�
అక్రమంగా దేశంలోకి ప్రవేశించే వారిపై మరింత కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఈ మేరకు కొత్తగా రూపొందించిన ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు-2025లో నిబంధనలను కఠినతరం చేసింది.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఏరియల్ భూ సర్వేలో భాగంగా సోమవారం వర్ధన్నపేట, తొర్రూరు, నర్సంపేట, పరకాల తదితర పట్టణాల్లో డిజిటల్ సర్వే చేయనున్నారు. ‘నక్ష’ పథకంలో ఎలాంటి ప్రణాళికలు లేని చిన్న పట్టణాలను ఎంపిక �
ప్రైవేట్ వాహనదారులకు ఊరట కలిగించేందుకు, టోల్ వసూలును సరళీకరించేందుకు కేంద్రం కీలక ప్రతిపాదన చేసింది. జాతీయ రహదారులపై ప్రయాణించేవారి కోసం వార్షిక, జీవిత కాల టోల్ పాసులను ప్రవేశపెట్టడం ద్వారా అవరోధాల
ప్రైవేట్ రంగాలలో రిజర్వేషన్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా కల్పించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించి సామాజిక న్యాయం అందించాలని పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావుల తో సోషలిస్ట్ కూట�
రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న వ్యక్తులనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు గవర్నర్లుగా నియమిస్తుంది. అందుకే తరచూ సీఎంలు, గవర్నర్లకు మధ్య వివాదాలు నెలకొంటున్నాయి. మరీ ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు అధికారంలో �
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. వారిని అమెరికా నుంచి స్వదేశాలకు సాగనంపుతున్నారు. ఇందులో భా�
శవ్యాప్తంగా జనగణనతోపాటు కులగణన కూడా చేసేందుకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని జాతీయ ఓబీసీ సలహదారుడు, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ శంషాబాద్లోని నోవాటెల్ హోటల్లో మాజీ మంత్రి శ�
దేశంలోని ఒక్కొక్కరి నెత్తిపై రూ. 1.37 లక్షల అప్పు ఉంది. నిరుడు జూన్నాటికి కేంద్రంలోని ఎన్డీయే సర్కారు రూ.176 లక్షల కోట్లను అప్పు చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం మరో రూ.14.82 లక్షల కోట్లను కొత్తగా అప్పు చేయనున్నట్�
కేంద్ర బడ్జెట్లో ఆదాయ పన్ను (ఐటీ) విధానాన్ని మరింత కొత్తగా తీసుకొచ్చారు. రేట్లు, శ్లాబులను సవరిస్తూ గతంతో పోల్చితే ఓ శ్లాబును పెంచి మొత్తం ఏడింటిని ప్రకటించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను శనివార�
తాజా బడ్జెట్లో సరికొత్త పథకానికి కేంద్ర ప్రభుత్వం అంకురార్పణ చేసింది. భారతీయ భాషా పుస్తక్ పేరిట తీసుకొస్తున్న ఈ పథకం ద్వారా స్కూల్, హయ్యర్ ఎడ్యుకేషన్ విద్యార్థులకు ఉపయోగపడేలా డిజిటల్ పుస్తకాలను
కేంద్రప్రభుత్వం తెలంగాణకు మొండిచేయి చూపింది. రీజినల్ రింగ్రోడ్డు-ట్రిపుల్ఆర్ దక్షిణ భాగాన్ని వికసిత్ భారత్లో చేపడతామని గతంలో హామీ ఇచ్చిన కేంద్రం బడ్జెట్లో కనీసం ప్రస్తావించలేదు.
బడ్జెట్ కేటాయింపుల్లో దక్షిణాది రాష్ర్టాలపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. వెనుకబడిన రాష్ర్టాలకు చేయూత అందిస్తూనే, మెరుగ్గా ఉన్న రాష్ర్టాల�