నూకల బియ్యం ఎగుమతిపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వచ్చిందని విదేశీ వాణిజ్య శాఖ డైరెక్టర్ జనరల్ ఓ నోటిఫికేషన్ ద్వారా తెలిపారు.
ఒకే గొడుగు కిందికి గ్రామీణ, పట్టణ స్వయం సహాయక సంఘాలను తీసుకురావాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించిన నేపథ్యంలో దీని సాధ్యాసాధ్యాలపై కసరత్తు జరుగుతున్నది.
ఖనిజ దిగ్గజం ఎన్ఎండీసీ నూతన సీఎండీ గా అమితవ ముఖర్జీ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన కంపెనీ సీఎండీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయననే పూర్తి స్థాయి సీఎండీగా కేంద్ర ప్రభుత్వం నియమించింది.
కేంద్ర ప్రభుత్వ ‘వాహన్', ‘సారథి’ పోర్టల్ సేవ లు రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చాయి. వాహన రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్ లైసెన్సు పొందాలంటే ఇక మీదట రవాణాశాఖ కార్యాలయాల చుట్టూ తిరగనవసరం లేదు.
ప్రభుత్వరంగ సంస్థలైన ఐఆర్సీటీసీ, ఐఆర్ఎఫ్సీలకు నవరత్న హోదాను కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో నవరత్న హోదా కలిగిన సంస్థల సంఖ్య 26కి చేరుకున్నాయి. ఆయా సంస్థల ఆర్థిక స్థితిగతులు, ఆదా�
సామాజిక మాధ్యమాల్లో వచ్చే కంటెంట్ను క్రమబద్ధీకరించేందుకు ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సోమవారం చెప్పింది. అయితే, ఈ కంటెంట్పై సెన్సార్షిప్ ఉండకూడదని తెలిపింద�
దేశంలో 6,324 డాల్ఫిన్లు ఉన్నట్టు తేలింది. కేంద్ర ప్రభుత్వం తొలిసారి నదీ ఆవాస డాల్ఫిన్లపై సర్వే నిర్వహించి, సోమవారం నివేదికను విడుదల చేసింది. ‘ప్రాజెక్ట్ డాల్ఫిన్'లో భాగంగా 8 వేల కిలోమీటర్ల పరిధిలో 2021-2023 మధ్�
మండలంలోని ఆయా గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులు కొనసాగుతున్నాయి. వలసల నివారణ కోసం కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో కూలీలకు ఉపాధి పనులు కొనసాగిస్తున్నారు.
సామాన్యులు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే హడావుడి చేసే పోలీసులు అధికార పార్టీల నాయకులు ఉల్లంఘిస్తే మాత్రం పట్టనట్లుగా వ్యహరిస్తున్నారు. భారత రాజ్యాంగం, చట్టాలను కాపాడాల్సిన ప్రజాప్రతినిధులు, అధికార పార్ట�
Passport Rules: పాస్పోర్ట్ పొందేందుకు రూల్స్ సవరించారు. కొత్త నిబంధనలకు చెందిన గెజిట్ నోటిఫికేషన్ శుక్రవారం రిలీజైంది. 2023, అక్టోబర్ ఒకటో తేదీ తర్వాత పుట్టినవాళ్లు.. రిజిస్ట్రార్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత�
కేంద్ర పన్నుల్లో రాష్ర్టాలకు దక్కాల్సిన వాటాకు కోత పెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నదా? ఈ చర్య ద్వారా ద్రవ్యలోటును పూడ్చుకోవాలని ప్రయత్నిస్తున్నదా? అంటే విశ్వసనీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలు వ�
‘నియోజకవర్గాల పునర్విభజన పేరిట దక్షిణాది రాష్ర్టాలపై కత్తి వేలాడుతున్నది’ అని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మద్దతు ప
కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రద్దు చేయాలని జాతీయ బీసీ హకుల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం నగరంలోని ఐబీ చౌరస్తాలోగల అంబేదర్ విగ్రహం దగ్గర అర్ధనగ్న ప్రదర్శన �
దేశీయ స్టాక్ మార్కెట్లలో నమోదైన సర్కారీ బ్యాంకుల్లో, ఆర్థిక సంస్థల్లో వాటాలను త్వరగా అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలోనే దాని సహాయార్థం ఆయా మర్చంట్ బ్యాంకర్లు, లీగల్ కంపెనీల నుంచి దర�