రాష్ట్రంలో 1617 కిలోమీటర్ల పొడవైన 16 ప్రధాన రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని విమర్శలు వెల్ల�
పన్ను వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. దేశ ఆర్థిక వ్యవస్థ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.4.59 లక్ష కోట్ల నికర ప్రత్యక్ష పన్ను వసూలయ్యాయి. క్రితం ఏడాది ఇదే సమయంలో వసూలైన రూ.4.65
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం బుజిరంపేట ప్రాథమిక పాఠశాలలో కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ పథకం నిధులు దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ పాఠశాలకు పేజ్-1 కింద రూ.10 లక్షల నిధులు పీఎంశ్రీ పథకం ద్వారా
జాతీయ రహదారులపై తరచుగా ప్రయాణించే ప్రైవేటు వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. వచ్చే ఆగస్టు 15 నుంచి రూ.3000 విలువైన వార్షిక ఫాస్టాగ్ పాస్ను అందించనున్నట్టు బుధవారం వెల్లడించింది. ఈ పాస్�
కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం వ్యవసాయ శాఖాధికారులు చేపట్టిన ఫార్మర్ ఐడీ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఓటీపీ సమస్యతో అటు అధికారులు, ఇటు రైతులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఎయిర్టెల్ సిమ్కార్డు ఉన్న
దేశవ్యాప్తంగా 16వ జనగణనతోపాటు కులగణన నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ జారీచేసింది. చివరిగా 2011లో దేశంలో జనగణన జరగగా మళ్లీ 16 సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనున్
Census | ఎంతోకాలంగా వాయిదాపడుతూ వస్తున్న జనగణన (Census) ప్రక్రియ వచ్చే ఏడాది ప్రారంభం కానున్నది. దేశంలో 16 ఏండ్ల తర్వాత చేపడుతున్న ఈ జనగణనకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ (Gazette Notification) సోమవారం విడుదలైంది.
రాష్ట్రంలో కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు ప్రక్రియ నిలిచినట్టే.. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఏర్పాటు కూడా ఇప్పట్లో లేనట్టే.. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో వాటికి తాత్కాలికంగా బ్రేక్ పడినట్టయింది.
మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపేందుకు ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ, అటు మావోయిస్టు ప్రభావిత రాష్ర్టాలు కానీ సిద్ధంగా లేవని తెలుస్తున్నది. తాము శాంతి చర్చలకు సిద్ధమని, కేంద్రం ‘సీజ్ఫైర్' ప్రకటించాలని మావ�
ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు అవసరమే. కానీ, పర్యావరణాన్ని నాశనం చేసి, ప్రజల ఆరోగ్యానికి హాని చేసే పరిశ్రమలు మాత్రం కాదు. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ కోసం, ఓజోన్ పొరను కాపాడుకోవడం కోసం �
రాష్ట్రంలోని 14 జిల్లాలో మాదక ద్రవ్యాల నివారణ కేంద్రాల ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ గురువారం ప్రకటన విడుదల చేసింది. ప్రైవేటు సంస్థల నుంచి ఆన్లైన్ దరఖాస్తు�
ఆపరేషన్ ‘కగార్' వల్ల ఏడాది కాలంలో దాదాపు 500 మంది ఆదివాసీలు, మావోయిస్టులు, పదుల సంఖ్యలో పోలీసులు మరణించారని, ఆ నరమేథానికి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా కారణమని శాంతి చర్చల కమిటీ నాయకు
Renuka Dam: రేణుకా డ్యామ్ నిర్మాణానికి కేంద్రం ప్రభుత్వం అటవీ శాఖ అనుమతులు ఇచ్చింది. సుమారు 6947 కోట్లతో ఈ బహుళ ప్రయోజనాల డ్యామ్ను నిర్మించనున్నారు. ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ ప్రాంతంలో నీటి కష్టాలను తీర�
మహారాష్ట్రలోని థాణె జిల్లాలో ఘోర దుర్ఘటన జరిగింది. సోమవారం ఉదయం ఎదురెదురుగా వస్తున్న రెండు లోకల్ రైళ్లలో ఫుట్బోర్డుపై వేలాడుతూ ప్రయాణిస్తుండగా.. పరస్పరం ఢీకొని కిందపడి ఆరుగురు మరణించారు.
కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్లు చేస్తుందని తెలంగాణ పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ జీ లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణ ఆరోపించారు.