కేంద్ర ప్రభుత్వం 20 ఏండ్లు పైబడిన వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ రెన్యూవల్ చార్జీలను భారీగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధనల వల్ల పాత వాహనాలను ఉపయోగించుకోవాలని అనుకునే వారికి భారీగా ఖ�
దేశానికి, దేశ ప్రజలకు మరింత ప్రయోజనం చేకూర్చేందుకే ఈ సంస్కరణలంటూ ఊదరగొడుతూ వస్తున్న మోదీ సర్కారు.. గడిచిన 11 ఏండ్లలో తీసుకున్న ఏ నిర్ణయంతోనూ ఎవరికీ పెద్దగా ఒనగూరిన లాభమేమీ లేకపోవడం గమనార్హం.
రాష్ట్రంలో యూరియా కొరత బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. యూరియా కోసం సీఎంతోపాటు ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారని చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో ఈ నెల 27న నిర్వహించనున్న ప్రగతి సమావేశంలో పోలవరం ప్రాజెక్టుపై చర్చించనున్నారు. ఆ ప్రాజెక్ట్ పనుల పురోగతి, ముంపు తదితర అంశాలపై ఈ భేటీలో సమీక్షించనున్నట్టు కేంద్ర ప్ర�
గోదావరి-కావేరి నదుల అనుసంధాన (జీసీఆర్ఎల్) ప్రాజెక్టుపై శుక్రవారం కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ర్టాలతో ఆరోసారి సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహించనున్నది. ఈ మేరకు నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ (ఎన
ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్తో ప్రజలు భారీగా నష్టపోతున్నారు. ప్రతీయేటా 45 కోట్ల మంది భారతీయులు సుమారు రూ.20 వేల కోట్ల మేర నష్టపోవచ్చునని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్�
ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు తీవ్ర నేరారోపణలతో అరెస్టయినట్లతే, వారిని పదవి నుంచి తొలగించేలా కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టనున్నది. ఈ బి�
దేశంలో 8 నెలల నుంచి మధ్యభారతంలో జరుగుతున్న మానవ హననాన్ని నిలిపివేసి వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం కాల్పుల విరమణను ప్రకటించాలని ఎంవీ రమణ డిమాండ్ చేశారు.
కేంద్రం తెచ్చిన జాతీయ వైద్య రిజిస్టర్ (ఎన్ఎంఆర్) నమోదు ఏడాది లోపే విఫలమైంది. ఆధునిక వైద్య ప్రాక్టీషనర్లు తప్పనిసరిగా ఈ కేంద్రీకృత డాటా బేస్ రిజిస్టర్లో నమోదు చేసుకోవాలన్న నిబంధనను కేం ద్రం ఇటీవల తొ
ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్కి పెట్టుబడులను ప్రవహిస్తున్నారు. రూ. 1,59,716 కోట్ల పెట్టుబడులతో దేశవ్యాప్తంగా 10 సెమీ కండక్టర్ తయారీ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపగా అందులో సింహభ�
దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అత్యుత్తమ సేవలు అందించిన 1,090 మంది పోలీసు, అగ్నిమాపక, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్, కరెక్షనల్ సర్వీసెస్ సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం గురువారం రాష్ట్రపతి, శౌర్య, సేవా పతకాలను
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినంక చేసిన అప్పులు, ఆస్తుల లెక్కలపై పార్లమెంట్ ఇచ్చిన జవాబుతో తెలంగాణ సమాజానికి మా గొప్ప మేలు జరిగింది. లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానాన్ని చూసి ఆ ప్రశ్న అడిగిన ఎంపీతోప�