మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పథకం కింద తిరుమలగిరి మున్సిపాలిటీకి నిధులు మంజూరు చేసింది. ఈ పథకం కింద వాటర్ ట్యాంకులు, సంపులు, పైపులైన్లు నిర్మించాల్సి ఉ�
కేంద్ర ప్రభుత్వంపై పెన్షనర్లు కన్నెర్రజేశారు. మూడు దశాబ్దాలపాటు ప్రభుత్వాలకు, ప్రజలకు మధ్య వారధిగా పనిచేసి సేవలందించిన తమ జీవితాలతో చెలగాటం ఆడటం సరికాదని మండిపడ్డారు. పెన్షనర్లను వర్గాలుగా విభజించి, వ
దేశ రాజధాని ఢిల్లీ 24, అక్బర్ రోడ్లో ఉన్న కాంగ్రెస్ కార్యాలయాన్ని శనివారం లోగా ఖాళీ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆ పార్టీని ఆదేశించింది. ఈ బంగ్లా 48 ఏండ్లుగా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంగా కొనసాగుతున్నది. కే�
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పై పోరాడాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. ఆ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం కలెక్�
మూడు నెలల రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులకు ఒకేసారి పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ ఆదేశం అందిందే తడవుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా బియ్యం సరఫరాకు �
తెలంగాణలో ఏర్పాటు చేయనున్న మూడో విద్యుత్ పంపిణీ సంస్థ (రైతు డిస్కం) ఏర్పాటు పనులు వేగంగా కొన సాగుతున్నాయి. డిస్కం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 11న ఉత్తర్వులు జారీ చేసింది. ఒక సీనియర్ ఐఏఎస్ను చైర్మన�
ఉపాధిహామీ పథకం కూలీలకు ‘వేసవిభత్యం’ చెల్లింపులు గత మూడేళ్లుగా నిలిచిపోయాయి. తాగునీటి అలవెన్స్లు సైతం కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. వేసవికాలం మండుటెండలో పనిచేసే కూలీలకు కనీస సదుపాయాలు కల్పించాల్సిన బ�
కార్మికులు, సంఘాల వ్యతిరేకతను పెడచెవినపెట్టి ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుండి నాలుగు లేబర్ కోడ్లను అమలు చేసేందుకు మోదీ ప్రభుత్వం గెజిట్ను విడుదల చేసింది. 2020లో కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఎల్పీజీ, పెట్రోరసాయనాల సరఫరాపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలు ఫార్మసీ, వైద్య పరికరాల తయారీ పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపాయి. ఫలితంగా పారాసిటమాల్ వంటి సాధార
రాష్ట్రంలోని పలు రహదారుల నిర్మాణ అంచనా వ్యయాలు భారీగా పెరిగిపోతున్నాయి. అనుమతుల జారీలో కేంద్ర ప్రభుత్వం మితిమీరిన జాప్యం చేయడమే ఇందుకు కారణం. దీంతో ఆయా రహదారుల నిర్మాణం కోసం ప్రతిపాదనల సమయంలో వేసిన అంచ�
దేశంలో గ్యాస్ సంక్షోభం ముదురుతున్నది. సమస్యను అధిగమించేందుకు హోటళ్లు, రెస్టారెంట్లు తమ మెనూను తగ్గించుకోవడం, ఆహార పదార్థాల రేట్లను పెంచడం వంటి చర్యలు చేపట్టగా కొన్ని రెస్టారెంట్లు బొగ్గు, కట్టెల పొయ్�
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యాలిడేషన్ యాక్ట్ను నిరసిస్తూ ఈనెల 25న బ్లాక్డేగా పాటించనున్నట్టు పెన్షనర్స్ జేఏసీ ప్రకటించింది. ఈ యాక్ట్ ద్వారా పెన్షన్పై సర్వాధికారాలను కేంద్రం లాగేసుకున్నదని ఆ�