చమురు ధరల పెంపుపై వామపక్షాల నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు. లీటర్కు రూ.3 చొప్పున పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం ప్రభుత్వం ఇటీవల పెంచిన విషయం విదితమే. అయితే, ఈ పెంపుదలను వ్యతిరేకిస్తూ వామపక్షాల నేతలు, వాటి అన
పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ జిల్లాలోని పలు మండలాల్లో సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ (ప్రజాపంథా) ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బోధన్ పట్టణంతోపాటు కమ్మర్పల్లి, సిరికొండ మండల క�
కేంద్ర ప్రభుత్వం ఇటీవల 14 పంటలకు ప్రకటించిన మద్దతు ధరపై రైతులు పెదవి విరుస్తున్నారు. పంటల సాగు ఖర్చులు విపరీతంగా పెరిగాయని, ఈ మద్దతు ధరలు ఏమాత్రం సరిపోవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్రో,డీజిల్
కేంద్ర ప్రభుత్వం గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచడంపై ప్రజలు భగ్గుమంటున్నారు. పెట్రో ధరల పెంపును నిరసిస్తూ శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఆయా పార్టీల నాయకులు, వినియోగదారులు ఆందోళనలు చేపట్టారు. పెంచిన ధ�
ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు... పాలకులు సేవలు. ప్రభుత్వ పెద్దలు ప్రజలకు జవాబుదారీ. కానీ గద్దెనెక్కగానే రాజులుగా, మంత్రులుగా, నియంతలుగా వ్యవహరిస్తూ అంతా నా ఇష్టం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రజా స�
కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాలతోనే దేశంలో ఇంధన ధరలు మండిపోతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈ.టీ. నరసింహ ఆరోపించారు. సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో �
ఇప్పటికే పెరిగిన నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల, ఎరువుల ధరల పెంపుదలతోపాటు సవాలక్ష సమస్యల తో కొట్టుమిట్టాడుతున్న సామాన్యుడి నెత్తిపై మరో పిడుగు పడింది. అదే పెట్రో బాంబ్. పెట్రోల్, డీజిల్ ధరలను శుక్రవార
విదేశీ ప్రయాణాలపై పన్ను/సెస్సు/సర్చార్జీ విధించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నది. అయితే దీనిపై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ సీఎన్బీసీ-టీవీ18 శుక్రవారం తెలిపింది. వి�
కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ పేద, మధ్య తరగతి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుందని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ధరలను పెంచుతూ ప్రజలపై భారం మోపడాన్ని నిరసిస
నీట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించే చేతగాని కేంద్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ బుధవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. దాదాపు 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్�
జనాభా గణన కోసం ప్రభుత్వమిచ్చిన రిలాక్సేషన్ను ఎస్సీ గురుకుల సొసైటీలోని పలువురు ఉద్యోగులు, ఉపాధ్యాయులు దుర్వినియోగం చేస్తున్నారు. బదిలీలను తప్పించుకునేందుకు డబ్బులు ముట్టజెపుతూ సెన్సస్ డ్యూటీని కొన�
కేంద్ర మంత్రి బండి సంజయ్కి చిత్తశుద్ధి ఉంటే తన కొడుకు మీద వచ్చిన ఆరోపణల విషయంలో నిజాయితీ నిరూపించుకోవాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి డిమాండ్ చేశారు.
‘కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపడుతున్న జనగణనలో ఓబీసీలనూ లెక్కించాలి. బీసీ గణన కోసమే నా పోరాటం. ప్రభు త్వం దిగొచ్చేదాకా పోరాటం ఆపబోను’ అని మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వీ హనుమంతరావు స్పష్టంచే