ఇరాన్, ఇజ్రాయిల్ దేశాల్లో జరుగుతున్న యుద్ధ ప్రభావంతో రాష్ట్రంలోని ప్రజలకు గ్యాస్ ఇబ్బందులు తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి, తాము, సహచర మంత్రి ఉత్తమ్కుమా�
ఇరాన్ యుద్ధం ప్రభావం ఇంట్లోకి వచ్చేసింది. వంటింట్లో మంటలు పుట్టిస్తున్నది. దేశవ్యాప్తంగా హోటళ్లు, దాబాలు, హాస్టళ్లు, క్యాంటీన్లు మొత్తంగా మూతపడుతున్నాయి. లేదా వంటకాలను పరిమితం చేస్తున్నాయి. బడిపిల్లల �
‘గల్ఫ్ యుద్ధ నేపథ్యంలో నెలకొన్న ఎల్పీజీ సిలిండర్ల కొరతపై తక్షణమే జోక్యం చేసుకోవాలి.. సమన్వయంతో ఎల్పీజీ సరఫరాను పునరుద్ధరించాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు కేంద్ర ప్రభుత్వ�
మాజీ సర్పంచులకు సైతం కాంగ్రెస్ ప్రభుత్వం మొండిచేయి చూపిస్తోంది. కొద్దిరోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రెండు విడతల్లో సుమారు రూ.29.75 కోట్లు విడుదల చేసింది.
‘ఎక్కడ నివసిస్తున్నవారికి అక్కడే ఇల్లు’ అనే పద్ధతిలో ప్రభుత్వం పట్టణ పేదలకు బహుళ అంతస్తుల టవర్లు నిర్మించనున్నట్టు ప్రకటించింది. గతంలో జీ+3 అంతస్తుల భవనాలు నిర్మిస్తామని చెప్పిన సర్కార్, తాజాగా 10 అంతస�
దేశంలో వైద్య కళాశాలలు అధికంగా ఉన్న రాష్ర్టాల జాబితాలో తెలంగాణ ఐదో స్థానంలో నిలిచింది. బీఆర్ఎస్ హయాంలో నాటి సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా చొరవ తీసుకుని జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడంతో రాష్ట్రం ఈ �
రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడానికి అనుమతి కోసం భారత్ ఎప్పుడూ ఏ దేశంపై ఆధారపడలేదని, ఇటీవలి అమెరికా ఆంక్షల మినహాయింపు భారతదేశ ఇంధన విధానాన్ని నిర్ణయించేదిగా కాకుండా కేవలం కొన్ని అడ్డంకులను మాత్రమే తొ�
ఇరాన్పై ఇజ్రాయెల్-అమెరికా సైనిక దాడుల్ని నిరసిస్తూ చేపట్టే ప్రదర్శనలపై కేంద్రం నిఘా వేసింది. ఇరాన్కు అనుకూలంగా రెచ్చగొట్టే ప్రసంగాలు, ప్రకటనలు చేసే రాడికల్ మత బోధకులపై ఓ కన్నేసి ఉంచాలని ఆయా రాష్ర్�
అడవిని నమ్ముకొని బ తుకుతున్న గిరిజనుల అభివృద్ధి, సంక్షేమాన్ని చట్టాల పేరుతో అడ్డుకోవడం సరికాదని, వారి సమస్యలను మానవీయ కోణంలో చూడాలని అటవీ అధికారులకు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్�
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై సమీక్షించనున్న దిశ కమిటీ సమావేశానికి తమను పిలవకుండా, ప్రొటోకాల్ పాటించడంలో జిల్లా అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్త�
డిజిటల్ క్రాప్ సర్వే ఎన్యుమరేటర్లను రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేస్తున్నది. రాష్ట్రంలో ఒక్కో ఫామ్ చొప్పున ఫీల్డ్ సర్వే చేసినందుకు రూ.7 మాత్రమే చెల్లించాలని నిర్ణయించింది. ఈ సర్వేకు రూ.10 ఇ�
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణనలో భాగంగా రాష్ట్రంలో ఆ ప్రక్రియ నిర్వహణకు కాంగ్రెస్ సర్కార్ ప్రణాళికలు రూపొందిస్తున్నది. అందులో భాగంగా తొలి విడత జనగణనను మే 11న ప్రారంభించి జూన్ 9న పూర
కేంద్ర ప్రభుత్వం రైతులకు అందించే సంక్షేమ పథకాల అమలు కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మర్ రిజిస్ట్రీ పనులు జిల్లాలో అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయి. గతేడాది గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ అధికారులు �