సురక్షిత పెట్టుబడులను, నిర్దిష్ట మొత్తాల్లో ఆదాయాన్ని ఆశించే మదుపర్ల కోసం పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అందుబాటులో ఉన్నది. తపాలా శాఖ ద్వారా ఈ స్కీమ్కు సంబంధించిన ఖాతాను నిర్వహించవచ్చు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు ద్రోహం చేస్తున్నదని అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయూకేఎస్) జాతీయ ప్రధాన కార్యదర్శి కెచ్చల రంగారెడ్డి అన్నారు. సంయుక్త కిషాన్ మోర్చా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆది
కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో కరీంనగర్ నగరపాలక సంస్థ ర్యాంకు మెరుగుపడేనా అంటే ఆ అవకాశాలు తక్కువేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నగరాల పరిశుభ్రత, పారిశుధ్య స్థా�
పత్తి దిగుమతులపై సుంకం మినహాయింపును కేంద్ర ప్రభుత్వం ఐదు నెలలు అవకాశం కల్పించింది. దీంతో ఈ ఏడాది అక్టోబర్ 30 వరకు పత్తి దిగుమతులపై ఎలాంటి సుంకం వసూలు చేయబోరు.
దేశవ్యాప్తంగా పసిడికి డిమాండ్ పడిపోతున్నది. దిగుమతులను నియంత్రించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పుత్తడిపై దిగుమతి సుంకాన్ని ఆరు శాతం నుంచి 15 శాతానికి పెంచడంతో ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ ప్రజాపంథా ఆధ్వర్యంలో తిరుమలాయపాలెం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆ పార్టీ నాయకులు శనివారం ఆందోళన నిర్వ�
నీట్ యూజీ-2026 పేపర్ లీక్ కేసుపై సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటువంటివి జరగడం చాలా బాధాకరమని సుప్రీంకోర్టు పేర్కొన్నది. నిజమైన జవాబుదారీతనం ఏర్పడే వరకు అసలు
ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. అక్రమాలు అరికట్టడానికి, జవాబుదారీతనం పెంపొందించడానికి ప్రత్యేక సంసరణలు చేపట్టింది.
గడచిన మూడు సంవత్సరాలు నిరాటంకంగా లాభాలను చవిచూసినప్పటికీ కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలోని మూడు చమురు మార్కెటింగ్ కంపెనీలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (
బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామి సంస్థ కోల్ ఇండియాలో కేంద్ర ప్రభుత్వం తన వాటాను తగ్గించుకుంటున్నది. ఆఫర్ ఫర్ సేల్ రూట్లో 2 శాతానికి సమానమైన వాటాను బుధవారం నుంచి విక్రయించనున్నట్టు ప్రకటించింది. షేరు ధరల
దేశంలో ప్రస్తుతం అమలవుతున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) స్థానంలో కొత్త విధానాలు, మార్గదర్శకాలతో కూడిన ‘వికసిత్ భారత్ రోజ్గార్ ఆజీవిక గ్యారెంటీ మిషన్ (గ్రామీణ)�
ఎన్నికల ముందు ఇంధన ధరలు పెంచబోమని పదేపదే ప్రకటించిన కేంద్రం.. ఎన్నికలు ముగిశాక వరుసగా ధరలు పెంచుకుంటూ పోతున్నది. తాజాగా మరోసారి ఇంధన ధరలను పెంచింది. పెట్రోల్పై లీటర్కు రూ. 2.61, డీజిల్పై లీటర్కు రూ. 2.71 చొప�
కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పాల్వంచ అంబేద్కర్ సెంటర్లో సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ నా�
Weather | ఈ ఏడాది ఎల్నినో (El Nino) ప్రభావంతో నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) బలహీనంగా ఉంటాయని, వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం (IMD) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం (Union Govt) అప్రమత్తమైం
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను ముచ్చటగా మూడోసారి పెంచి వాహనదారులకు వాత పెట్టింది. ఇప్పటికే పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులతో ఇంధన కొరత వెంటాడుతున్నది.