కేంద్ర ప్రభుత్వం లోక్సభ స్థానాల పునర్విభజన కోసం ప్రతిపాదిస్తున్న మూడు బిల్లులు పార్లమెంట్నే కాదు, దేశ భవిష్యత్తునే అనిశ్చితిలోకి నెట్టేలా ఉన్నాయి. సీట్ల పెంపు కోసం మోదీ సర్కార్ 2011 జనాభా లెక్కలను ఆధా�
కేంద్ర ప్రభుత్వం తాజాగా లోక్సభ, అసెంబ్లీ స్థానాల డీలిమిటేషన్లో భాగంగా ఎస్సీ, ఎస్టీలకు తీరని నష్టం కలుగనున్నది. దేశవ్యాప్తంగా 2011 జనాభా లెక్కల ప్రకారమే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే ఆయా వర్గాల సీట్ల స�
కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న నియోజకవర్గాల పునర్విభజన బిల్లు హైదరాబాద్ మహా నగరంలో సరికొత్త రాజకీయ ముఖచిత్రాన్ని ఆవిష్కరించేలా కనిపిస్తున్నది. ముఖ్యంగా ‘క్యూర్' పరిధిలో భారీ మార్పులు జరగబోతున్నాయ�
దేశంలో నక్సల్స్ ప్రభావిత జిల్లాలు ఏవీ లేవని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారిక ప్రకటనలో తెలియజేసింది. భారత దేశంలో వామపక్ష తీవ్రవాదం (ఎల్డ
దంచికొడుతున్న ఎండలు ఉపాధి కూలీలకు చుక్కలు చూపిస్తున్నాయి. పని ప్రదేశంలో కూలీలకు కనీస వసతులు లేక ఇబ్బందిపడుతున్నారు. తాగేందుకు నీరు, నీడ కోసం టెంట్లు, ప్రథమ చికిత్స కోసం ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉ�
గ్రామీణ ప్రాంతాల్లో రెకాడితేగానీ డొకాడని పేదలకు ఆసరాగా నిలిచే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (ఎంజీఎన్ఆర్ఈజీఏ) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రమాదంలోకి నెట్టేస్తున్నది.
రాష్ట్రంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్ఆర్ఈజీఎస్) లక్ష్యం నీరుగారుతున్నది. చెమటోడ్చి పనిచేసిన కూలీలకు సకాలంలో కూలి ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్జెండర్లను చిన్నచూపు చూస్తుందని, ఇది ఎంత వరకు సమంజసమని ట్రాన్స్జెండర్లు మండిపడుతూ గురువారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు.
Transgenders Protest | ట్రాన్స్ జెండర్ల హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ట్రాన్స్ జెండర్స్ భారీ ధర్నా నిర్వహించారు.
పార్లమెంట్ ఉభయ సభలు గురువారం వాయిదా పడ్డాయి. అయితే అసాధారణ రీతిలో వాటిని పొడిగించారు. దీంతో స్వల్ప విరామం తర్వాత ఏప్రిల్ 16న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి.
విమానయాన సంస్థలు కనీసం 60 శాతం సీట్లపై ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయరాదంటూ జారీచేసిన ఆదేశాల్ని కేంద్రం నిలిపివేసింది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్లైన్స్, ఆకాశ ఎయిర్ నుంచి వచ్చిన అభ్యర్థలను పరిగణనల
కార్మికుల హక్కులను కాలరాసేలా కేం ద్రం తెచ్చిన 4 లేబర్ కోడ్లను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మికులు కదం తొక్కారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంతోపాటు జిల్లా వ్యాప్తంగా వివిధ సం స్థల�
కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన జల్జీవన్ మిషన్ నిధులను మూడేండ్లుగా తెలంగాణ సర్కార్ నిర్దేశిత స్థాయిలో వినియోగించడం లేదని కేంద్రజల్శక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు.
చిన్న మొత్తాలపై వడ్డీరేటును మరోసారి యథాతథంగా ఉంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్ 1 నుంచి మూడు నెలలపాటు) చిన్న మొత్తాలపై వడ్డీరేట్లలో ఎలాంటి మార్