విద్యార్థుల భవిష్యత్తో ఆటలాడొద్దని, నీట్ పేపర్ లీకేజీ విషయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ రాజీనామా చేయాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. ఢిల్లీలో �
సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ను కలుసుకునేందుకు గురుగ్రామ్లోని మేదాంత దవాఖానకు చేరుకున్న విపక్ష ఎంపీల ప్రతినిధి బృందాన్ని హర్యానా పోలీసులు బుధవారం అడ్డుకున్నారు. ప్రతినిధి బృందంలో ఆప్, జేఎంఎ
CJP protest : పార్లమెంట్ మార్చ్ నిర్వహించిన సీజేపీ కార్యకర్తలపై ఢిల్లీ పోలీసులు లాఠీఛార్జి చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ ఢిల్లీ హైకోర్టులో పిల
దేశవ్యాప్తంగా ఉన్న 20 లక్షల మంది నీట్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్రప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ప్రొఫెసర్ కాశీం డిమాండ్ చేశారు. ప్రశ్నాపత్రం లకేజీ కావడంతో న
కేంద్ర ప్రభుత్వం ‘సర్'కు గడువు పొడిగించిన నేపథ్యంలో అర్హుల ఓట్లు తొలగించకుండా చూసుకోవాల్సిన బాధ్యత బీఎల్ఏలపై ఉన్నదని, వారు మరింత అప్రమత్తంగా ఉంటూ ఓటర్లకు అవగాహన కల్పించాలని ఉమ్మడి జిల్లా సభ్యత్వ నమో
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో దేశంలో సంక్షోభం ఏర్పడిందని అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి విజ్జు కృష్ణన్ అన్నారు. శుక్రవారం నల్లగొండ పట్టణంలోని ఏచూరి గార్డెన్లో నిర్వహించిన అఖిల భార
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సర్ ప్రక్రియలో భాగంగా ప్రతిఒకరూ బీఎల్వోలు అందజేసిన దరఖాస్తు ఫారాలు నింపి తిరిగి ఇవ్వాలని బీఆర్ఎస్ ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. గురువారం మండ�
ప్రమాదకరమైన గడ్డి మందు పారాక్వాట్ లాంటి విషపూరిత రసాయనాలపై నిషేధం విధించడం ప్రజారోగ్య పరిరక్షణలో కీలక మైలురాయి అని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పేరొన్నారు.
ఓటీటీ సినిమాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు తెలుస్తున్నది. ఇప్పటి వరకు థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలకు మాత్రమే సెన్సార్ సర్టిఫికెట్ ఉన్నది.
దగ్గు మందులు, టానిక్లు, ఇతర ఔషధాల అమ్మకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలులోకి తెచ్చింది. 12 శాతం కన్నా ఎక్కువ ఆల్కహాల్ ఉండే ఔషధాలను బహిరంగంగా విక్రయించడాన్ని ప్రభుత్వం నిలిపివేసింది.
తాడిచెర్ల బొగ్గు బ్లాక్-2ను కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు కేటాయించింది. ఇందుకు సంబంధించిన ఫైల్పై ప్రధాని నరేంద్రమోదీ అనుమతితో మంగళవారం సంతకం చేసినట్టు కేంద్ర బొగ్గుశాఖ మంత్రి జీ కిషన్రెడ్డి ఢిల
ఈ-20 పెట్రోల్ మీద దేశ వ్యాప్తంగా వ్యతిరేకత ఏర్పడుతోంది. మొట్టమొదటిసారి ఆదివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కార్లు, బైకుల వాహనదారులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.