Vaccination | పాలమూరులో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. గత 2 రోజులుగా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది.
Harish Rao | ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వరంగల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి ఈ నెలాఖరు లోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ
Minister Errabelli | తెలంగాణా రాష్ట్ర దేవాదాయ శాఖలో పనిచేస్తూ, గ్రాంట్ ఇన్ ఎయిడ్ అర్చక ఉద్యోగులకు నూతన పీఆర్సీ వర్తింపచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 114 విడుదల చేసింది.
Paddy Procurement | తెలంగాణ ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ఎఫ్సీఐకి బియ్యాన్ని (సీఎంఆర్) అప్పగించే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సమస్యలు సృష్టిస్తోందని
Minister Vemula | జిల్లా కలెక్టరేట్లో నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులతో ప్యాకేజీ 20,21,21ఏ పనుల పురోగతిపై రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
కార్పొరేట్ స్కూళ్లను తలపిస్తున్నాయ్ కర్ణాటక బీసీ కమిషన్ చైర్మన్ ప్రశంస హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం బీసీ విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పా
Telangana Government | మండల పరిషత్, జిల్లా పరిషత్లకు నిధులు విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక సంస్థల అభివృద్ధిలో భాగంగా ఎంపీటీసీ, జడ్పీటీసీలకు తెలంగాణ
‘తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమకు చేదోడువాదోడుగా ఉంటుంది. ఇండస్ట్రీకి ఎదురయ్యే సమస్యల్ని పరిష్కరిస్తూ సినీరంగాన్ని అభివృద్ధిపథంలోకి తీసుకురావడానికి ప్రభుత్వం కృషిచేస్తున్నది’ అని అన్నారు సినిమాటో�
మంత్రి ఎర్రబెల్లి | దివ్యాంగుల అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఆయన శుభాకాంక్
హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): దీన్దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజనకు రాష్ట్రప్రభుత్వం రూ. 107 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్
మాస్కు తీయొద్దు..వైరస్ను రానీయొద్దు ఒమిక్రాన్ను దూరం పెడదాం దరిచేరకుండా జాగ్రత్త పడదాం కొత్త వేరియంట్ను తేలిగ్గా తీసుకోవద్దు రెండు డోసులు పూర్తయినా జాగ్రత్తలు తప్పనిసరి కరోనా కథ ఇక ముగిసిందేమోనని �
ఫిబ్రవరి నెల నుంచి 36 వాయిదాల్లో చెల్లింపు జీవో జారీచేసిన ఆర్థికశాఖ హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పెన్షన్దారుల పీఆర్సీ బకాయిలను వచ్చే ఏడాది జనవరి నుంచి చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయ�
Minister Satyavathi Rathod | ఈ దేశంలో రైతుల కష్టాలను అర్థం చేసుకుని, వారికి బాసటగా నిలిచే ఏకైక నేత గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ అన్న విషయం మరోసారి నేడు స్పష్టమైందని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథ�
Minister KTR | కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..