సుల్తాన్బజార్ : తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృధ్దికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఎంతో కృషి చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.ఈ మేరకు బుధవా
రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఆత్మగౌరవ భవనాలను నిర్మించటం కోసం స్థలాలను కేటాయించటం చారిత్రాత్మకం. తెలంగాణలో 41 బీసీ కులాల కోసం కోట్ల రూపాయల విలువైన 82.30 ఎకరాల భూమి కేటాయించింది. ఈ భవనాల నిర్మాణానికి కోకాపేట, మే�
Srisailam Temple | శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను ఉభయ తెలుగు రాష్ర్టాల ప్రముఖులు దర్శించుకున్నారు. కార్తిక సోమవారం తొలిరోజు కావడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ
Srisailam Temple | శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్ రావు కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం సాయంత్రం క్షేత్రానికి
కేరళ, కర్ణాటక, తమిళనాడును వెనక్కి నెట్టి గత ఏడాది 4వ ర్యాంకు.. నేడు టాప్ సమర్థ పాలనలో దేశంలోనే మూడోస్థానం సమానత్వ సూచీలోనూ గణనీయ వృద్ధి ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్న ఆర్థికవేత్తలు బీజేపీ పాలిత ఎంపీ, యూప�
దేశాన్ని సాదుతున్న నాలుగైదు రాష్ర్టాల్లో ఒకటి ఏడేండ్లలోనే తెలంగాణలో గణనీయ అభివృద్ధి.. అన్ని రంగాల్లో స్వరాష్ట్రం దూకుడు కేంద్ర ప్రభుత్వ అధ్యయనాలు, విశ్లేషణల్లో వెల్లడి తెలంగాణ రాష్ట్రంపై ఆర్థికవేత్త�
డీపీఆర్లను వెంటనే జలసంఘానికి పంపండి సాంకేతిక అనుమతులిచ్చే అధికారం బోర్డులకు లేదు జీఆర్ఎంబీకి తెలంగాణ సర్కారు ఘాటు లేఖ హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): వివిధ ప్రాజెక్టుల డీపీఆర్లకు సంబంధించిన వ
Minister Jagadeesh Reddy | పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు.
వికారాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న తెలంగాణ విజయ గర్జన సభను విజయవంతం చేద్దామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం వికారాబాద్ పట్టణంలోని అనం�
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఇబ్రహీంపట్నం : టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ సమాజం సగౌరవంగా తలెత్తుకుని ముందుకెళ్తోందని, అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ కా