‘తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమకు చేదోడువాదోడుగా ఉంటుంది. ఇండస్ట్రీకి ఎదురయ్యే సమస్యల్ని పరిష్కరిస్తూ సినీరంగాన్ని అభివృద్ధిపథంలోకి తీసుకురావడానికి ప్రభుత్వం కృషిచేస్తున్నది’ అని అన్నారు సినిమాటో�
మంత్రి ఎర్రబెల్లి | దివ్యాంగుల అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఆయన శుభాకాంక్
హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): దీన్దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజనకు రాష్ట్రప్రభుత్వం రూ. 107 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్
మాస్కు తీయొద్దు..వైరస్ను రానీయొద్దు ఒమిక్రాన్ను దూరం పెడదాం దరిచేరకుండా జాగ్రత్త పడదాం కొత్త వేరియంట్ను తేలిగ్గా తీసుకోవద్దు రెండు డోసులు పూర్తయినా జాగ్రత్తలు తప్పనిసరి కరోనా కథ ఇక ముగిసిందేమోనని �
ఫిబ్రవరి నెల నుంచి 36 వాయిదాల్లో చెల్లింపు జీవో జారీచేసిన ఆర్థికశాఖ హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పెన్షన్దారుల పీఆర్సీ బకాయిలను వచ్చే ఏడాది జనవరి నుంచి చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయ�
Minister Satyavathi Rathod | ఈ దేశంలో రైతుల కష్టాలను అర్థం చేసుకుని, వారికి బాసటగా నిలిచే ఏకైక నేత గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ అన్న విషయం మరోసారి నేడు స్పష్టమైందని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథ�
Minister KTR | కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..
సుల్తాన్బజార్ : తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృధ్దికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఎంతో కృషి చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.ఈ మేరకు బుధవా
రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఆత్మగౌరవ భవనాలను నిర్మించటం కోసం స్థలాలను కేటాయించటం చారిత్రాత్మకం. తెలంగాణలో 41 బీసీ కులాల కోసం కోట్ల రూపాయల విలువైన 82.30 ఎకరాల భూమి కేటాయించింది. ఈ భవనాల నిర్మాణానికి కోకాపేట, మే�
Srisailam Temple | శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను ఉభయ తెలుగు రాష్ర్టాల ప్రముఖులు దర్శించుకున్నారు. కార్తిక సోమవారం తొలిరోజు కావడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ
Srisailam Temple | శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్ రావు కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం సాయంత్రం క్షేత్రానికి
కేరళ, కర్ణాటక, తమిళనాడును వెనక్కి నెట్టి గత ఏడాది 4వ ర్యాంకు.. నేడు టాప్ సమర్థ పాలనలో దేశంలోనే మూడోస్థానం సమానత్వ సూచీలోనూ గణనీయ వృద్ధి ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్న ఆర్థికవేత్తలు బీజేపీ పాలిత ఎంపీ, యూప�