రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో ఉమ్మడి జిల్లాలో పుష్కలంగా సాగునీరు అందుబాటులోకి వచ్చింది. ఊరూరా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో ధాన్యం విక్రయాలకు సైతం ఇబ్బంది లేకుండా పోయింది.
పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల ముంపునకు గురవుతున్న తెలంగాణ ప్రాంతాల్లో సత్వరమే రక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి డిమాండ్ చేసింది. గతంలో ఎన్జీటీ ఆదేశించిన మేరకు కిన్నెరసాని, ముర
గత పాలకుల నిర్లక్ష్యంతో శిథిలమైన ప్రధాన రహదారి కష్టాలు తొలగిపోనున్నాయి. రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. దీంతో మారుమూల గ్రామాలకు సైతం అద్దాల్లాంటి బీటీ రోడ్లు నిర్మాణమవుత�
ఆదివాసీ గూడేలకు గుర్తింపునిచ్చింది తెలంగాణ ప్రభుత్వమేనని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మండలంలోని హీరాపూర్(జే) గ్రామంలో సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఘన స్వ
పాఠశాల స్థాయిలో బాలికలకు భద్రత కల్పించాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. దీంట్లో భాగంగా పాఠశాలల్లో బాలిక సాధికారత సంఘాలు (క్లబ్లు) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
మున్సిపాలిటీల్లో వార్డుకో ఆఫీసర్ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన పోస్టులను మంజూరు చేసింది. గ్రూప్-4లో మున్సిపల్శాఖకే అత్యధికంగా 2,701 పోస్టు లు మంజూరయ్యాయి.
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి టీఆర్ఎస్ పార్టీలో ఉత్సాహంగా చేరుతున్నారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు.
తరాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న భూములు అవి. కాగా పట్టా పాస్ పుస్తకాలు లేకపోవడంతో ఒకవైపు ఆక్రమణదారులుగా పేరుమోస్తూ మరోవైపు ప్రభుత్వం అందించే పథకాలు దక్కక ఇబ్బందులు పడుతున్న వైనం. ఎన్ని పోరాటా�
బాలికల భద్రతకు భరోసా కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వేధింపులు, లైంగికదాడులు, ఇతర సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనేలా సిద్ధపరిచేందుకు పాఠశాలల్లో బాలికా సాధికారత క్లబ్లు ఏర్పాటు చేసింది.
ప్రభుత్వం మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి గీతారెడ్డి అన్నారు. షాద్నగర్ మార్కెట్యార్డులో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోల�
పారిశుధ్య నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. పెట్టుబడులకు స్వర్గధామంగా నిలుస్తున్న హైదరాబాద్ నగరాన్ని అద్దంలా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తూ
రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి, వారి హక్కుల రక్షణకు అండగా ఉంటున్నదని దివ్యాంగుల సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. డిసెంబర్ 3న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొన�
రాష్ట్రంలో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల అభివృద్ధిలో భాగంగా రానున్న రోజుల్లో రెండు ఏరోస్పేస్ పార్కులను అభివృద్ధి చేయనున్నట్టు రాష్ట్ర ఏరోస్పేస్, డిఫెన్స్ విభాగం డైరెక్టర్ పీఏ ప్రవీణ్ తెలిపారు.
రాష్ట్రంలో 2023 సంవత్సరపు సాధారణ సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే ఏడాదిలో సాధారణ సెలవులు 28 ఉన్నాయి. ఆప్షనల్ హాలిడేలు 24, నెగోషియబుల్ యాక్ట్ కింద 23 సెలవులను ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమ�