దశాబ్దాలుగా దేశ సేవకు అంకితమై పనిచేస్తున్న సింగరేణి కాలరీస్ కంపెనీకి మరో వందేండ్లకుపైగా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ ఆకాంక్షించారు.
కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన గొర్రెల పంపిణీ కార్యక్రమంతో గొల్ల, కురుమల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి.
అన్ని మతాల ముఖ్య పండుగలకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నదని, పండుగలకు దుస్తులు పెట్టే సంప్రదాయం కేవలం తెలంగాణలోనే ఉన్నదని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజ్ అన్నారు.
రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. యాసంగి సంబంధించిన రైతుబంధు సొమ్మును ఈ నెల 28వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటిచింది. సంక్రాంతి పండుగలోపు ప్రక్రియ పూర్తి చేయాలని యంత్రాంగానిక
తెలంగాణ సర్కారుతో టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్)ది తల్లీబిడ్డల అనుబంధమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమ నేత కేసీఆర్ చేసిన పోరాటంలో టీజేఎఫ్ �
టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్)తో తెలంగాణ సర్కార్ది పేగుబంధమని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీజేఎఫ్ కీలకపాత్ర పోషించిందని తెలిపారు.
సంచార జాతుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వ సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ దక్షిణ భారత అభివృద్ధి, సంక్షేమ బోర్డు సభ్యుడు తుర
మారుతున్న ఆహారపు అలవాట్లు, కాలుష్యం తదితర కారణాలతో కంటికి సంబంధించిన వ్యాధులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. దీనిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ‘కంటి వెలుగు’కు శ్రీకారం చుట్టింది.