ఆసరా పింఛన్ నిబంధనలను తెలంగాణ సర్కారు సులభతరం చేసింది. భర్త చనిపోతే ఆయన భార్యకు వెంటనే ఆసరా పింఛన్ అందేలా ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
సొంతవారు దూరమై.. వృద్ధ్యాప్యంలో ఆదరణ కరువైన ఎంతోమంది పండుటాకులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చే పింఛన్ పైసలే వారికి దిక్కవుతున్నాయి. అందరూ ఉండి కూడా కొంతమంది అనాథలవుతున్నారు.
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ ద్వారా ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్లకు గ్రాంట్ రూపంలో నిధులు ఇచ్చేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికీ కంటి వెలుగు వైద్యశిబిరాల్లో చికిత్స చేయాలని అటవీ, పర్యావరణ, న్యాయ శాఖ మంత్రి ఐకే రెడ్డి అన్నారు.
నిరుపేదలకు అత్యాధునిక వైద్యసేవలు అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్కు నలువైపులా నిర్మించ తలపెట్టిన సూపర్ స్పెషాలిటీ దవాఖానల నిర్మాణ ప్రక్రియలో కీలక అడుగు పడింది.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ తోట నారాయణ అధ్యక్షతన నిర�
తెలంగాణ ప్రభుత్వం రైతు పక్షపాతి అని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం ఆయన బాన్సువాడ మండలం తాడ్కోల్, కొత్తాబాది గ్రామాల్లో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డితో కలిసి పలు అభివృద్ధి క
రాష్ట్రంలోని అన్ని రెవెన్యూ జిల్లాల్లో న్యాయసేవాధికార సంస్థలను హైకోర్టు ప్రారంభించింది. కొత్తగా ఏర్పాటైన 23 జిల్లాల్లో ఇప్పటికే జిల్లా కోర్టులు ఏర్పాటవడంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికా�
ఆర్టీసీని మరింత బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లాకేంద్రంలోని బస్టాండ్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి సూపర్ లగ్జరీ బస�