Minister Jagadish Reddy | పాడి రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తోందని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్రెడ్డి(Minister Jagadish Reddy) అన్నారు.
2023-24 విద్యా సంవత్సరంలో భాగంగా ప్రభుత్వ, పంచాయతీరాజ్ బడుల్లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు ‘పఠనోత్సవం’ నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి పంటకాలానికి ముందు తెలంగాణ అంతటా ఒకే దృశ్యం. ఎరువుల కరువు, రైతుల ఇక్కట్లు, టోకెన్లు, చెప్పుల బారులు, బస్తాల కోసం కుస్తీలు, లారీలపై దాడులు, విరిగిన లాఠీలు, దుకాణాల లూటీలు!
ఆరు దశాబ్దాల పోరాటం.. ఎన్నో ఉద్యమాలు.. ప్రజల ఆకాంక్షకు నిలువెత్తు నిదర్శనం. ఈ నేలతల్లి నెత్తుటి త్యాగాల ప్రతిరూపం. అన్యాయంపై మట్టిబిడ్డలు చేసే తిరుగుబాటు భావజాల చిహ్నం. పోరాటాల ఉత్ప్రేరకం. ఎన్నటికీ మూగబోన
స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో ఆసువులు బాసిన తమవారి త్యాగం వృథా కాలేదని.. ఉద్యమ నేత సీఎం కేసీఆర్ అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తూ రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తున్నారని తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్�
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణలో ఐటీ రంగం అద్భుత ప్రగతి సాధించిందని బీఆర్ఎస్ యూఎస్ఏ అడ్వైజరీ బోర్డు చైర్మన్ తన్నీరు మహేశ్ అన్నారు.
MLA Sanjay Kumar | రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం అభివృద్ధికి సాహసోపేత నిర్ణయాలు తీసుకుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్(MLA Sanjay Kumar) తెలిపారు.
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల పరిధిలోని హుస్సేల్లి గ్రామ రహదారి ఇది. హరితహారం కార్యక్రమంలో భాగంగా అవెన్యూప్లాంటేషన్ కింద గ్రామ చౌరస్తా నుంచి గుంజేట్టికి వెళ్లే ఆర్అండ్బీ రహదారికి ఇరువైపులా ర�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటివెలుగు కార్యక్రమం 100 పనిరోజుల మైలురాయిని దాటింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సచివాలయంలో శనివారం కంటివెలుగు శతదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
గతంలో పట్టణాలు, నగరాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలంటే నిధుల కొరత వెంటాడేది. ఆస్తి, నల్లా, ఇంటి పన్ను ద్వారా వచ్చే ఆదాయంతో పాటు అప్పుడో, ఇప్పుడో వచ్చే ఆర్థిక సంఘం నిధులతో ప్రగతి పనులు చేపట్టేవారు.
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ ప్రభుత్వం పల్లెలు, పట్టణాల అభివృద్ధిపై ప్రత్యేక ప్రణాళికలకు శ్రీకారం చుట్టింది. ‘పల్లెలు స్వయం సమృద్ధి సాధించినప్పుడే గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుందన్న’ గాంధీజీ మాటల స�
ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం నిర్మల్లోని దివ్య గార్డెన్�
నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అంటూ ఓ సినీ కవి రాసిన పాట ఇప్పుడు పూర్తిగా రివర్స్ అయిపోయింది. నేను వస్త బిడ్డో సర్కారు దవాఖానకు అని పాడుకునే రోజులు వచ్చాయి. నాటి పాలకులు వైద్య రంగాన్ని అటకెక్కించగా, స�
Kokapet Neopolis | ఐటీ కారిడార్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కోకాపేట నియోపోలీస్ లేఅవుట్ సిద్ధమైంది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని లే అవుట్లో అటు ఐటీ కంపెనీలు, ఇటు నివాస భవనాలు నిర్మించుకునేందుక