రాష్ట్ర సాధన పోరులో అసువులు బాసిన అమరవీరుల స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ పేర్కొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం పట�
‘తెలంగాణ అమరవీరులకు జోహార్. మీ త్యాగాలను వృథా కానీయం. 4 కోట్ల తెలంగాణ ప్రజల గుండెల్లో శ్వాసగా మీరు బతికే ఉన్నరు. మీ త్యాగంతోనే తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చింది. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోలేం. మీ కుటుంబాలను గ�
తెలంగాణ ఏర్పాటుతోనే నగరాభివృద్ధికి వందల కోట్ల నిధులు వచ్చాయని, దీంతో నగరం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.
అమరుల త్యాగం అజరామరమని, వారి అమరత్వంలోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని మండలి చీఫ్ విప్ తానిపర్తి భాను ప్రసాద్రావు భావోద్వేగానికి లోనయ్యారు. అమరవీరుల త్యాగాలను సర్మించుకుంటూ వారి ఆశయ సాధన కోస
అమరుల త్యాగా లు వెలకట్టలేమని, వారి త్యాగఫలంతోనే తెలంగా ణ సాధించుకున్నామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా అమరుల సంస్మరణ దినాన్ని ఘనంగా న�
నివాళులర్పించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, ఎమ్మెల్యేలు రమేశ్బాబు, రసమయి, జడ్పీ చైర్పర్సన్ అరుణ, కలెక్టర్ అనురాగ్ జయంతి తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు అమరులక
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న ఉద్యమ అమరులను మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు స్మరించుకున్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవ�
తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరుల ఆశయ సాధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ముత్యాలమ్మ సె�
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు అమరులకు జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘన నివాళులర్పించారు. స్తూపాలను పూలతో అందంగా అలంకరించి, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడిన త్యాగధనులకు సలాం చేస్తూ స్మరించు�
‘అమరుల త్యాగఫలమే తెలంగాణ.. రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రాణాలర్పించిన వారి ఆశయ సాధనకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు’ అని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భ�
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అమరుల తాగఫలం, అనేకమంది ఉద్యమకారుల పోరాటాలతోనే సిద్దించిందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం జయశంకర్ భూ�
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన అమరుల కుటుంబాలను ప్రభుత్వం అక్కున చేర్చుకున్నదని జడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో నిర్వ�
ఎంతో మంది త్యాగాలతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చివరోజు గురువారం ఉమ్మడి వరంగల్ జి�
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు గురువారం ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ప్రజలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు స్వరాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన అమరులకు నివాళి అర్పించారు. వార�