తెలంగాణ వినువీధిలో ప్రగతి పాలపుంత దర్శనమిచ్చింది. తెలంగాణ చారిత్రక, వారసత్వ ప్రతీకలను కండ్లకు కట్టింది. గురువారం రాత్రి హుస్సేన్సాగర్ పైన నిర్వహించిన డ్రోన్ ప్రదర్శన సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్ల నాయ�
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై తొమ్మిదేండ్లు పూర్తయి పదో ఏటా అడుగుపెడుతున్న సందర్భంగా నిర్వహించిన దశాబ్ది ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయి. అన్ని స్థాయిల్లోని ప్రజాప్రతినిధులు, అధికారుల�
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో చివరి రోజైన గురువారం అమరులకు జిల్లా ప్రజలు ఘన నివాళులర్పించారు. పల్లె, పట్టణాల్లో తెలంగాణ అమర వీరుల స్తూపాలను ముందు రోజే పూలతో అందంగా అలంకరించారు.
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిన చోటు ఇదేనని, దానికి గుర్తుగా ఈ స్థానంలోనే అమరజ్యోతిని నిర్మించాలని సీఎం కేసీఆర్ సంకల్పించారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. ఈ జ్యోతి అమరుల త్యాగాలకు
తెలంగాణ అమర వీరుల త్యాగం వెలకట్టలేనిదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో వారి భూమికే కీలకమైనదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. అమరుల కుటుంబాలను ఎప్పటికీ మర్చిపోమని, �
తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరుల త్యాగం అజరామరమని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్ల
అమరుల త్యాగఫలమే తెలంగాణ రాష్ట్రమని, వారి త్యాగాలు వెలకట్టలేనివని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. రాష్ట్ర ఆవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో జిల్లా పర
రాష్ట్రవ్యాప్తంగా 21 రోజులపాటు వైభవంగా జరిగిన దశాబ్ది ఉత్సవాలు అంతే ఘనంగా ముగిశాయి. సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, అమలైన సంక్షేమ పథకాలను ఈ సంబురాలు కండ్ల ముందుంచాయి.
తెలంగాణ ఏర్పడిన ఈ తొమ్మిదేళ్లలో ఎంతో అభివృద్ధి సాధించామ ని, దేశానికే ఆదర్శంగా నిలిచామని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరిగిన ప్రగతిని వివరించేందుకే దశా బ్ది ఉత్సవాలను �
అమరులస్ఫూర్తితో రాష్ట్రం బంగారు తెలంగాణగా అవతరించింది. సీఎం కేసీఆర్ సారధ్యంలో అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతుంది. దశాబ్ది ఉత్సవాల్లో చివరిరోజైన గురువారం అమరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించ
జిల్లాలో 21 రోజులపాటు ఘనంగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. ఈ నెల 2న తెలంగాణ ఆవిర్భావ దినం సందర్భంగా ప్రారంభమైన వేడుకలను విజయవంతం చేయడానికి కలెక్టర్ జితేశ్ వీ పా�
తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రాణాలు త్యాగం చేసిన అమరుల త్యాగాలు మరువలేనివని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. అనేక మంది తమ జీవితాలను పణంగా పెట్టి పోరాటం కొనసాగించారన్నారు. గురువారం రాష్ట్
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జిల్లావ్యాప్తంగా గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులర్పి�