తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా విభాగాల వారీగా జరుపుకున్నట్లు అదనపు కలెక్టర్ జీ సంధ్యారాణి అన్నారు. దశాబ్ది ఉత్సవాల చివరి రోజు గురువారం అమరుల సంస్మరణ దినం సందర్భంగా సాయంత్రం ఉద్యోగ సంఘా�
Hyderabad | తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమం ఉద్విగ్నంగా సాగింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగాలు చేసిన అమరులను స్మరించుకుంటూ.. హైదరాబాద్ నడిబొడ్డున నిర్మించిన అమరవీరుల స్మార
Minister Errabelli Dayakar Rao | తెలంగాణ సాధనలో అమరవీరుల పాత్ర కీలకమైనదని.. వారి ప్రాణత్యాగాలు వెలకట్టలేనివని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు సం
Minister KTR | కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దేశానికి ఎప్పటికీ దండగేనని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజలకు బీఆర్ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ లేకపోయినప్పటికీ రాష్ట్రంలో కేసీఆర్ �
తెలంగాణ (Telangana) ప్రగతిలో అమరుల (Martyrs) త్యాగనిరతి ప్రకాశిస్తున్నదని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణత్యాగం చేసిన అమరులకు మంత్రి వినమ్రంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు తె�
తెలంగాణ రాష్ట్రంలో అన్ని పండుగలకు సీఎం కేసీఆర్ సమ ప్రాధాన్యత ఇస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రావిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా బుధవారం ఆధ్యాత్మిక దినోత్�
ఆరు దశాబ్దాల పోరాటం.. ఎన్నో ఉద్యమాలు.. ప్రజల ఆకాంక్షకు నిలువెత్తు నిదర్శనం. ఈ నేలతల్లి నెత్తుటి త్యాగాల ప్రతిరూపం. అన్యాయంపై మట్టిబిడ్డలు చేసే తిరుగుబాటు భావజాల చిహ్నం. పోరాటాల ఉత్ప్రేరకం. ఎన్నటికీ మూగబోన
స్వరాష్ట్రంలో ఆలయాలకు పూర్వ వైభవం తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి సీఎం కేసీఆర్.. తెలంగాణలో అభివృద్ధికి ఆధ్యాత్మికతను జోడించి పాలన సాగిస్తున్న దార్శనికుడు ఆయనే.. అన్ని మతాలతు, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తు�
ఆలయాలకు పూర్వ వైభవం వచ్చిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మం త్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సిద్దిపేటలోని వేంకటేశ్వరస్వామి దేవాలయంలో బుధవారం ఆధ్యాత్మిక ద�
ప్రత్యేక రాష్ట్రం ప్రకటించాల్సిందే అంటూ ఉరికొయ్యలకు ఉయ్యాలలూగిన వారు కొందరు.. జై తెలంగాణ నినాదాలు చేస్తూ అగ్నికీలల్లో ఆహుతైనవారు మరికొందరు.. తమ ప్రాణార్పణతోనైనా ప్రభుత్వాలు చలించాలంటూ నడి రోడ్డుపై అమర
వేములవాడ రాజన్న క్షేత్రా న్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని వేములవాడ ఎమ్మె ల్యే చెన్నమనేని రమేశ్బాబు అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భా గంగా రాజన్న ఆలయంలో బుధవారం ఆధ్యాత్మిక దినోత్సవం నిర్వహిం�
తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా బుధవారం ఆధ్యాత్మిక దినోత్సవం జిల్లా అంతటా వైభవంగా సాగింది. ప్రతి గ్రామం, పట్టణాల్లోని దేవాలయాలను ఉదయం మామిడి తోరణాలు, అరటి ఆకులతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. వేదపండితు�
కొండగట్లు హనుమాన్ ఆలయ అభివృద్ధిపై సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టిందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన దేవాలయాలను పునరుద్ధరిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే �
తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా బుధవారం ఆధ్యాత్మిక దినోత్సవం జిల్లా అంతటా వైభవంగా సాగింది. పల్లెలు, పట్టణాల్లోని ఆలయాలను మామిడి తోరణాలు, అరటి ఆకులతో శోభాయమానంగా అలకంరించారు. వేదపండితులు ప్రత్యేక పూజల�